-
KTR vs Revanth : కేటీఆర్.. రేవంత్ ను భలే సామెతతో పోల్చడే..!!
KTR : మింగ మెతుకు లేదు.. కానీ మీసాలకు మాత్రం సంపెంగ నూనె కావాలె అన్నట్టునది రేవంత్ వైఖరి అని కేటీఆర్ విమర్శించారు
-
Nagarjuna : మొన్న సురేఖ..నేడు రఘునందన్..నాగ్ ఫ్యామిలీనే ఎందుకు టార్గెట్..?
Raghunandan Rao : నాగార్జున మాజీ కోడలు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యిందని, ఆమెకు చేనేత తెలియదు, చీర అంటే ఏంటో తెలియదని రఘునందన్ ఎద్దేవా చేశారు
-
Free Bus Scheme : MLA కోమటిరెడ్డి కి షాక్ ఇచ్చిన ప్రయాణికులు
Free Bus Scheme in telangana : 'ఏం సంతోషం సార్. మేమేమైనా రోజూ బస్సులో వెళతామా? ఎప్పుడో ఒకసారి వెళతాం. టికెట్ తీసుకున్నవాళ్లేమో నిలబడుతున్నారు. మేం మాత్రం కూర్చుంటున్నాం'
-
-
-
Parushuram : డీజే టిల్లు తో సర్కార్ వారి సినిమా..?
Siddu : సిద్దు జొన్నలగడ్డతో దిల్ రాజు ఓ సినిమా చేయాలని ఇది వరకే ఒప్పందం చేసుకొన్నారు. ఈ మేరకు అడ్వాన్స్ కూడా ఇచ్చారని తెలుస్తోంది
-
Tirumala : తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న దువ్వాడ శ్రీనివాస్, మాధురి
మాధురి మోజులో పడి తమకు అన్యాయం చేశాడంటూ భార్య , పిల్లలు రోడ్డెక్కారు. ఆఖరికి ఇంటిని సైతం మధురైకి రాసిచ్చి..తమకు ఏమిలేకుండా చేసాడని వారంతా వాపుతున్నారు
-
All Items Price Hike : కొండెక్కిన ధరలు..దసరా చేసుకునేది ఎలా..?
Dasara : జేబులో రూ.500 పెట్టుకొని మార్కెట్కు వెళితే సంచి నిండే సరుకులు కాదు కదా..కనీసం సగం వచ్చే పరిస్థితి కూడా లేదు. కనీసం రూ.3000 ఉంటేగానీ సరుకులు తెచ్చుకోలేని పరిస్థితి ఏర్ప
-
Harish Rao : హరీష్ రావు మాట యూత్ వింటారా..?
Harish Rao : దసరాకు ఊళ్లకు వస్తున్న కుటుంబ సభ్యులు, స్నేహితులతో అలాయ్ - బలాయ్ తీసుకుని కాంగ్రెస్ చేసిన మోసాలపై చర్చించాలని యువతకు హరీష్ రావు పిలుపు నిచ్చారు
-
-
Jani Master : మళ్లీ రిమాండ్ కు జానీ మాస్టర్..?
Jani Master : కొరియోగ్రాఫర్పై అత్యాచారం కేసు నేపథ్యంలో జానీ మాస్టర్ కి జాతీయ అవార్డును నిలిపివేశారు. దీంతో జానీమాస్టర్ బెయిల్ ను రద్దు చేయాలంటూ పోలీసులు న్యాయస్థానాన్ని ఆ
-
AP MLAS : ఏపీలో ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతున్న ఎమ్మెల్యేలు..?
ap liquor policy : మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియలో ఎమ్మెల్యేలు దందాలకు పాల్పడుతున్నట్లు సమాచారం
-
HYDRA : హైడ్రా దెబ్బకు భాగ్యనగరంలో తగ్గిన భూములు, ఆస్తుల కొనుగోళ్లు..!
HYDRA : గత ఏడాది సెప్టెంబర్లో దాదాపు లక్ష లావాదేవీలు జరిగి రూ. 955కోట్ల రాబడి రాగా ఈ సెప్టెంబర్లో లావాదేవీలు 80వేలకు పడిపోయి రాబడి సైతం రూ. 650కోట్లకే పరిమితమైంది