Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్సైట్లో కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
లోకేష్ పుట్టిన రోజు సందర్బంగా తిరుమల శ్రీవారికి రూ.44 లక్షలు విరాళం ఇచ్చిన అభిమాని
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల సేవా దృక్పథం మరోసారి చాటుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమా
-
అమరావతి ఆశాకిరణం.. యువత భవిష్యత్ వారధి లోకేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో భావి తరాల ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు తీసుకురావడంలో, ఉపాధ
-
రిపబ్లిక్ డే పరేడ్లో తెలుగు రాష్ట్రాల శకటాలకు నో ఛాన్స్
దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్లో మొత్తం 30 శకటాలను (Tableaux) ప్రదర్శించనున్నారు
-
-
-
మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం – భట్టి
రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. మహిళా సంఘాల అభివృద్ధి కోసం రాబోయే ఐదేళ్ల కాలంలో ఏకంగా రూ. ఒక లక్ష కోట్ల వడ్డీ లేని
-
అమెజాన్లో 16 వేల ఉద్యోగాల కోత!
గతేడాది అక్టోబర్లో 'రాయిటర్స్' నివేదించినట్లుగా, సంస్థ మొత్తం 30 వేల మందిని తొలగించే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే తొలి విడతలో 14 వేల మందికి ఉద్వాసన పలికింది. తాజాగా రెండో
-
మెగా ఛాన్స్ కొట్టేసిన ప్రియమణి!
డైరెక్టర్ బాబీ (కె.ఎస్. రవీంద్ర) మరియు మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో రాబోతున్న తాజా చిత్రం 'మెగా 158' (వర్కింగ్ టైటిల్) గురించి ఫిలిం నగర్ వర్గాల్లో ఆసక్తికరమైన వార్త
-
నెక్స్ట్ నోటీసులు ఇచ్చేది కేసీఆర్ కేనా ?
తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ ఉదంతం తీవ్ర దుమారం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు మరియు వ్యాపారవేత్తల ఫోన్లను ట్య
-
-
అయోధ్యకు చేరిన 286 కిలోల పంచలోహ ‘విల్లు’
ఈ విల్లు యొక్క ప్రత్యేకత ఏమిటంటే, దీనిపై ఆధ్యాత్మిక అంశాలతో పాటు దేశభక్తిని చాటే ఘట్టాలను కూడా చెక్కారు. ముఖ్యంగా కార్గిల్ యుద్ధవీరుల గాథలు, భారత సైన్య పరాక్రమాన్ని చ
-
మీరు హోమ్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా ? అయితే ఆ ప్రచారాలను అస్సలు నమ్మకండి – RBI
ముఖ్యంగా "డౌన్ పేమెంట్ లేకుండా 100% బ్యాంక్ లోన్తో ఇల్లు కొనుగోలు చేయవచ్చు" అనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిబంధనల ప్రకారం.. ఏ బ్యాంకు లేదా హౌస
-
ప్రభాస్ ‘రాజాసాబ్’కు భారీ నష్టాలు తప్పేలా లేవు !!
నిన్న దేశవ్యాప్తంగా కేవలం రూ. 0.48 కోట్లు మాత్రమే రాబట్టింది. థియేటర్లలో కేవలం 15 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే నమోదు కావడం సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గుముఖం పట్టిందనే