Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్సైట్లో కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
ఆకాశాన్ని అంటుతున్న వెండి ధర , కొనుగోలు చేసేందుకు వ్యాపారులు వెనుకాడు
వెండి పరుగులతో పెట్టుబడి కోసం బిస్కెట్కు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. కానీ కొందామని షాపులకు వెళ్తున్న కస్టమర్లకు నిరాశే ఎదురవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ష
-
నిన్న ఒక్క రోజే 40వేల మంది టీచర్లు సెలవు
నిన్న ఒకే రోజు 40వేల మందికిపైగా ప్రభుత్వ టీచర్లు సెలవు పెట్టారు. 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే హాలిడేస్, ఇవాళ(28న) ఆదివారం కావడంతో శనివారం (27న) లీవ్ పెట్టారని విద్యాశాఖ వర్గ
-
‘క్యాపిటల్ డోమ్’ పేరుతో ఢిల్లీకి రక్షణ కవచం ఏర్పాటు
ఢిల్లీ రక్షణ కోసం కేంద్రం 'క్యాపిటల్ డోమ్' పేరుతో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తోంది. శత్రువుల క్షిపణులు, డ్రోన్ల నుంచి నగరాన్ని కాపాడటమే దీని లక్ష్యం. DRDO అభివృద్ధి చేసిన
-
-
-
దీపూ చంద్రదాస్ హత్య ఉదంతంలో షాకింగ్ నిజాలు వెలుగులోకి
బంగ్లాలో దీపూ చంద్రదాస్ హత్య ఉదంతంలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దీపూపై తప్పుడు నిందలు వేసి కొట్టి చంపినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. మృతదేహాన్ని
-
మరో అడ్వెంచర్ కు సిద్దమైన భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మరో అడ్వెంచర్క సిద్ధమవుతున్నారు. కర్ణాటకలోని కార్వార్ హార్బర్ నుంచి రేపు సబ్మెరైన్లో ప్రయాణించనున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత జలాంతర
-
పోలీసులపై దాడి చేసిన గ్రామస్థులు , రాయ్ గఢ్ లో ఉద్రిక్తత
ఛత్తీస్గఢ్లోని రాయ్ గఢ్ కోల్ మైనింగ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన హింసాత్మకమైంది. జిందాల్ కంపెనీకి చెందిన బొగ్గు నిర్వహణ ప్లాంట్లోకి తమ్నార్ గ్రామస్థుల
-
31న డెలివరీ బాయ్స్ సమ్మె, న్యూ ఇయర్ వేడుకలకు ఇబ్బందేనా ?
ఆధునిక కాలంలో నిత్యావసర వస్తువుల నుండి ఆహారం వరకు అన్నింటినీ ఇంటికి చేర్చుతున్న గిగ్ వర్కర్లు (డెలివరీ బాయ్స్) తమ హక్కుల సాధన కోసం పోరాటానికి సిద్ధమయ్యారు
-
-
జనవరి 3న కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , ధర్మశాల నిర్మాణానికి భూమిపూజ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనవరి 3న జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు రానున్నారు. అక్కడి ఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో టీటీడీ రూ.35.19 కోట్లతో నిర్మించనున్న ధర్మశాల నిర
-
శివాజీ పై ‘కుట్ర’ చేస్తున్నది ఎవరు ? ఎందుకు ఆయన ఆ మాటలు అన్నారు ?
హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహిళా కమిషన్ విచారణ అనంతరం ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నాపై కుట్ర
-
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
తాను రాష్ట్ర విభజనను వ్యతిరేకించినట్లు TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 'రాష్ట్ర విభ