-
రేవంత్ చేతికి కెసిఆర్ అస్త్రం
పాలమూరు ప్రాజెక్టు అస్త్రంగా GOVT, INCపై పోరాటం చేపట్టి ప్రజల్లోకి దూసుకెళ్లాలని BRS చీఫ్ KCR భావించారు. అందుకు తగ్గట్టు ఆ ప్రాంతంలో 3 సభలకూ నిర్ణయించారు
-
కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
కొండగట్టు ఆంజనేయ స్వామిపై తనకు అపారమైన భక్తి ఉందని AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. 2009లో హుస్నాబాద్ రోడ్ షోలో కరెంట్ షాక్ నుంచి ఎలా బయటపడ్డానో తనకు ఇప్పటికీ ఆశ్చ
-
ప్రతిపక్ష పాత్రలో తీవ్ర సవాళ్లను ఎదురుకుంటున్న బిఆర్ఎస్
కేవలం ఫామ్ హౌస్ లేదా పార్టీ కార్యాలయాలకే పరిమితం కాకుండా, సభలో ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయడంలో వైఫల్యం చెందడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. ఇది పరోక్షంగా
-
-
-
టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిన ‘సుపరిపాలనలో తొలి అడుగు – డోర్ టు డోర్’ కార్యక్రమం
ఈ వినూత్న విధానం వల్ల పార్టీలో జవాబుదారీతనం పెరగడంతో పాటు, నాయకత్వానికి మరియు కార్యకర్తలకు మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఒక సామాన్య కార్యకర్
-
చంద్రబాబుకు దక్కిన అరుదైన గౌరవం.. అసలైన విజన్ ఉన్న నాయకుడు
భోగాపురం విజయవంతం కావడంతో ఆయన ఖాతాలో ఇది రెండో గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చేరింది. భవిష్యత్తులో అమరావతి, తిరుపతి వంటి నగరాల్లో కూడా ఇటువంటి ఆధునిక మౌ
-
బాలకృష్ణ అభిమానులకు భారీ షాక్
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉన్నారు. 'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్బస్టర్ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన తన 111వ సినిమాను పట్టాలెక్క
-
మావోయిస్టులకు భారీ దెబ్బ: బీజాపూర్ అడవుల్లో 12 మంది మావోలు మృతి
డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), STF మరియు కోబ్రా బెటాలియన్లు సంయుక్తంగా మావోయిస్టుల క్యాంప్పై మెరుపు దాడి చేశాయి. సుమారు 12 మంది మావోయిస్టులు ఈ ఎదురుకాల్పుల్లో మరణించగ
-
-
తెలంగాణ లో నేటినుండి ఈనెల 20 వరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)
రాష్ట్రంలో నేటి నుంచి ఈనెల 20 వరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిర్వహించనున్నారు. మొత్తం 97 ఎగ్జామ్ సెంటర్లలో 9 రోజులపాటు ఆన్లైన్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. ఇన్ సర్వ
-
సామాన్యులకు భారీ ఊరట! భారీగా తగ్గనున్న ప్యూరిఫైయర్లు
వాయు కాలుష్యం, కలుషిత నీటి సమస్యల తీవ్రత నేపథ్యంలో ఎయిర్, వాటర్ ప్యూరిఫైయర్లపై GST తగ్గించాలని కౌన్సిల్ యోచిస్తోంది. ప్రస్తుతం వీటిపై 18% పన్ను ఉండగా దాన్ని 5%కి తగ్గించే అ
-
మద్యం కావాలంటూ తిరుపతిలో ఆలయంపైకి ఎక్కి మందుబాబు హల్చల్
తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో నిన్న రాత్రి ఓ వ్యక్తి మద్యం మత్తులో హల్చల్ చేశాడు. గోపురం ఎక్కి కలశాలు లాగడంతో వాటిలో రెండు ధ్వంసమయ్యాయి. ఏకాంత సేవ ముగిసిన త
- Telugu News
- ⁄Author
- ⁄Ramanujam Sudheer