-
అసెంబ్లీ లో 2 గంటలు అనర్గళంగా రేవంత్ ప్రసంగం
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో 2 గంటలు ఏకధాటిగా మాట్లాడారు. రాత్రి 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు అనర్గళంగా ప్రసంగించారు. కృష్ణా జలాల కేటాయింపు, పాలమూరు-రంగారెడ్డి, కాళేశ
-
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సిట్ విచారణ ?
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ప్రాజెక్ట్ అంచనా వ్యయం, ఖర్చు పెట్టిన నిధులపై విచారణకు సి
-
కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ ఆగ్రహం
కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కీలకమైన నీటి అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతుంటే సభ్యులు లాబీలో తిరగడంపై సీరియస్
-
-
-
ఆటోల్లోనూ ఫ్రీ జర్నీ పెట్టాలంటూ తీన్మార్ మల్లన్న డిమాండ్
శాసనమండలిలో చర్చ సందర్భంగా MLC తీన్మార్ మల్లన్న కొత్త డిమాండ్ను తెరపైకి తెచ్చారు. మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమలుతో ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బతింటోందని ఆయన ఆవేదన వ్యక్తం చే
-
కొండగట్టు లో పవన్ కళ్యాణ్ కు తప్పిన పెను ప్రమాదం
ఇవాళ పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. తిరుగు ప్రయాణంలో ఆయన కారుపై కూర్చొని అభిమానులకు అభివాదం చేశారు. ఆ సమయంలో ఆయనకు పెద్ద ప్రమా
-
రేవంత్ చేతికి కెసిఆర్ అస్త్రం
పాలమూరు ప్రాజెక్టు అస్త్రంగా GOVT, INCపై పోరాటం చేపట్టి ప్రజల్లోకి దూసుకెళ్లాలని BRS చీఫ్ KCR భావించారు. అందుకు తగ్గట్టు ఆ ప్రాంతంలో 3 సభలకూ నిర్ణయించారు
-
కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
కొండగట్టు ఆంజనేయ స్వామిపై తనకు అపారమైన భక్తి ఉందని AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. 2009లో హుస్నాబాద్ రోడ్ షోలో కరెంట్ షాక్ నుంచి ఎలా బయటపడ్డానో తనకు ఇప్పటికీ ఆశ్చ
-
-
ప్రతిపక్ష పాత్రలో తీవ్ర సవాళ్లను ఎదురుకుంటున్న బిఆర్ఎస్
కేవలం ఫామ్ హౌస్ లేదా పార్టీ కార్యాలయాలకే పరిమితం కాకుండా, సభలో ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయడంలో వైఫల్యం చెందడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. ఇది పరోక్షంగా
-
టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిన ‘సుపరిపాలనలో తొలి అడుగు – డోర్ టు డోర్’ కార్యక్రమం
ఈ వినూత్న విధానం వల్ల పార్టీలో జవాబుదారీతనం పెరగడంతో పాటు, నాయకత్వానికి మరియు కార్యకర్తలకు మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఒక సామాన్య కార్యకర్
-
చంద్రబాబుకు దక్కిన అరుదైన గౌరవం.. అసలైన విజన్ ఉన్న నాయకుడు
భోగాపురం విజయవంతం కావడంతో ఆయన ఖాతాలో ఇది రెండో గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చేరింది. భవిష్యత్తులో అమరావతి, తిరుపతి వంటి నగరాల్లో కూడా ఇటువంటి ఆధునిక మౌ
- Telugu News
- ⁄Author
- ⁄Ramanujam Sudheer