Jangareddygudem
-
#Andhra Pradesh
AP Legislative Council: ఏపీ శాసన మండలి కార్యక్రమాలను అడ్డుకున్న టీడీపీ ఎమ్మెల్సీలు..!
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఈరోజు జంగారెడ్డిగూడెం మృతులపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ ఏపీ శాసన మండలి కార్యక్రమాలను అడ్డుకున్న ఆరుగురు టీడీపీ ఎమ్మెల్సీలను శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు సస్పెండ్ చేశారు. నేటి శాసన మండలి కాగానే జగంగారెడ్డిగూడెం మరణాలపై చర్చించాలంటూ మరోసారి టీడీపీ సభ్యులు ప్లకార్డులతో వెల్లో నిలుచుని నినాదాలతో సభను అడ్డుకున్నారు. అంతే కాకుండా ఏపీలో సారా మరణాలు, జే మద్యాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు మండలి చైర్మన్ […]
Published Date - 03:30 PM, Thu - 24 March 22 -
#Andhra Pradesh
TDP vs YSRCP: అసెంబ్లీలో రచ్చ.. వైసీపీ నేతలపై అచ్చెన్న ఫైర్..!
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సభలో టీడీపీ నేతలు ప్రతిరోజు నిరసనలు, ఆందోళనలు చేస్తున్నా సంగతి తెలిసిందే.
Published Date - 11:40 AM, Thu - 24 March 22 -
#Andhra Pradesh
Bus Accident:పశ్చిమగోదావరి బస్సు ప్రమాదంలో బయటపడిన వ్యక్తి కథ
పశ్చిమగోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి తెలంగాణలోని అశ్వారావుపేట నుంచి ఆంధ్రప్రదేశ్లోని జంగారెడ్డిగూడెం వెళ్తున్న బస్సు జల్లేరు వాగులో కూరుకుపోయింది.
Published Date - 09:49 AM, Thu - 16 December 21