HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Mla Nimmala Sensational Comments

TDP : టీడీపీ ఎమ్మెల్యే నిమ్మ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాతోనే..?

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు హీట్ పుట్టిస్తున్నాయి. ఈ రోజు జ‌రిగే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పంచుమ‌ర్తి

  • Author : Prasad Date : 23-03-2023 - 9:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nimmala
Nimmala

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు హీట్ పుట్టిస్తున్నాయి. ఈ రోజు జ‌రిగే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పంచుమ‌ర్తి అనురాధ పోటీలో ఉన్నారు. దీంతో వైసీపీ అధిష్టానంలో టెన్ష‌న్ మొద‌లైంది. ఒక్కో అభ్య‌ర్థికి 22 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేయాల్సి ఉంది. పార్టీ ఫిరాయించిన వారిని తీసేస్తే 19 మంది బ‌లం టీడీపీకి ఉంది. అయితే వైసీపీలో అసంతృప్తిలో ఉన్న ఎమ్మెల్యేలు టీడీపీతో ట‌చ్‌లో ఉన్నార‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే టీడీపీ ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ‌తో 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ని వ్యాఖ్య‌లు చేయ‌డం వైసీపీలో ఆందోళ‌న క‌లిగిస్తుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలోనూ టీడీపీ చరిత్ర సృష్టిస్తుందని ఎమ్మెల్యే నిమ్మ‌ల అన్నారు. అంతరాత్మ ప్రభోదానుసారం వైసీపీ ఎమ్మెల్యేలు త‌మ‌కే ఓటు వేయబోతున్నారని.. రహస్య ఓటింగ్‍లో ఎవరికి ఓటు వేశారో తెలిసే అవకాశమే లేదన్నారు. పట్టభద్రుల ఎన్నిక తర్వాత వైసీపీ ముగినిగోయే నావ అని గ్రహించారని.. ఎమ్మెల్యే కోటాలో ఝులక్ ఇస్తేనే జగన్ మారతాడనే భావనలో చాలామంది ఉన్నార‌ని నిమ్మ‌ల రామానాయుడు వ్యాఖ్య‌లు చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • mlc elections
  • nimmala ramanaidu
  • tdp
  • ysrcp

Related News

Restraint is needed on water disputes: CM Revanth Reddy

జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

జల వివాదాల విషయంలో కోర్టుల చుట్టూ తిరగకుండా, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం చర్చించుకుని పరిష్కార మార్గాలు కనుగొనాలని ఆయన పిలుపునిచ్చారు.

    Latest News

    • సినిమా టికెట్ ధరల విషయంలో పదే పదే మాట మారుస్తూ విమర్శలు ఎదురుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం

    • తెలంగాణలో మన శంకర వరప్రసాద్‌గారు టికెట్‌ ధరల పెంపు

    • శ్రీనివాస మంగాపురంతో ఘట్టమనేని వారసుడి గ్రాండ్ ఎంట్రీ..ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మహేష్ బాబు!

    • గ్రీన్‌లాండ్‌ విషయంలో తగ్గేదిలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

    • ‘నీటి’ విషయంలో గొడవలు వద్దు, కలిసి కూర్చుని మాట్లాడుకుందాం – తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీయని మాట

    Trending News

      • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

      • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

      • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

      • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

      • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd