Supreme Court: తెలంగాణ సర్కార్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం…ఏపీ ఉద్యోగులను పట్టించుకోరా అంటూ..!!
తెలంగాణ సర్కార్ పై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. విద్యుత్ ఉద్యోగుల విభజన వ్యవహారంపై ఇవాళ సుప్రీంలో విచారణ జరిగింది.
- By hashtagu Published Date - 03:52 PM, Tue - 11 October 22
తెలంగాణ సర్కార్ పై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. విద్యుత్ ఉద్యోగుల విభజన వ్యవహారంపై ఇవాళ సుప్రీంలో విచారణ జరిగింది. కోర్టు ఆదేశాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేయలేదని సుప్రీంకోర్టుకు తెలిపారు ఉద్యోగులు. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారంటూ తెలంగాణ సర్కార్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏపీ నుంచి వచ్చిన వారికి పోస్టింగ్ లు ఇవ్వకపోవడంపై సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వారికి పోస్టింగ్ ఇచ్చేందుకు చివరి ఛాన్స్ ఇస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. రెండు వారాల్లో నివేదికలను అమలు చేయాల్సిందేనని ఆదేశించింది. ఆంధ్ర నుంచి రిలీవ్ అయిన 84మందికి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది కోర్టు.
Tags
Related News
AP : ఏపిలో ఈ- ఆఫీస్ అప్ గ్రేడ్ కార్యక్రమాన్ని వాయిదా వేసిన ఈసీ
E-Office: ఏపిలో ఈ-ఆఫీస్ అప్గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) ఆదేశించింది. ఏపిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ- ఆఫీస్ స్టాఫ్ట్ వేర్ను అప్గ్రేడ్ చేఏందుకు ఎన్ఐసీ(నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్) ఈనెల18 నుండి 25 వరకు షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. We’re now on WhatsApp. Click to Join. అయితే గ్రామ, వార్డు సచివాలయాలకు ఈ-ఆఫీస్ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో �