HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Andhra Pradesh

Andhra Pradesh

  • Super Cops : బాలుడు కిడ్నాప్‌..3గంట‌ల్లో చేధించిన పోలీసులు

    బాలుడి కిడ్నాప్ జ‌రిగిన మూడు గంట‌ల్లోనే కేసును కృష్ణాజిల్లా పోలీసులు చేధించారు. ఘటన జరిగిన మూడు గంటల్లోనే కిడ్నాపర్ బారి నుంచి చిన్నారిని అవనిగడ్డ పోలీసులు రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు.

    Published Date - 11:52 AM, Tue - 23 November 21
  • AP Rains : ఏపీకి పొంచిఉన్న మ‌రో గండం.. ఎప్పుడంటే..!

    బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావం వల్ల నవంబర్ 27 నుంచి అతిభారీ వర్షాలు ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప​, ప్రకాశం జిల్లాల్లో పడనున్నాయి. అనంతపురం, గుంటూరు-కోస్తా, కృష్ణా-కోస్తాలో భారీ వర్షాలుంటాయి. ఈ వర్షాల వల్ల వరద ఉదృతి మరింత పెరిగనుంది.

    Published Date - 11:06 AM, Tue - 23 November 21
  • TDP to Amit Shah: మోదీ, అమిత్ షా లకు టీడీపీ ఎంపీ లేఖ

    బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీకి కష్టాలు తెచ్చింది. భారీగా కురుస్తున్న వర్షాలు ఏపీలో తీవ్రమైన ప్రాణ, ఆస్థి, పంట నష్టానికి దారితీసింది.

    Published Date - 11:50 PM, Mon - 22 November 21
  • Amaravathi : అమ‌రావ‌తి క్లోజ్!జ‌‌గ‌న్ మాస్ట‌ర్ ప్లాన్ ఇదే!!

    విశాఖ రాజ‌ధాని చూట్టూ జ‌గ‌న్ మ‌న‌సు తిరుగుతోంది. అక్క‌డి నుంచి ప‌రిపాల‌న చేయ‌డానికి మార్గాల‌ను అన్వేషిస్తున్నాడు. న్యాయ‌స్థానాల నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.

    Published Date - 04:36 PM, Mon - 22 November 21
  • AP Flood Relief: ముంపు ప్రాంతాల్లో ప‌ర్య‌టించండి… ఎమ్మెల్యేల‌కు సీఎం జ‌గ‌న్ ఆదేశం

    ఏపీలో భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది.

    Published Date - 04:08 PM, Mon - 22 November 21
  • YS Jagan : మ‌‌ళ్లీ మూడు రాజ‌ధానులే..! జై వైజాగ్‌..

    మూడు రాజ‌ధానులపై స‌మ‌గ్ర బిల్లు తీసుకొస్తామ‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వెల్ల‌డించాడు. గ‌త మూడు రాజ‌ధానుల బిల్లులో కొన్ని లోపాలు ఉన్నాయ‌ని, వాటిని స‌రిదిద్ది మ‌ళ్లీ మూడు రాజధానుల బిల్లును ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని ప్ర‌క‌టించాడు.

    Published Date - 03:21 PM, Mon - 22 November 21
  • Amaravathi : అమ‌రావ‌తిపై `షా` మార్క్

    రాజ‌కీయంగా ఏపీ బీజేపీ అమరావ‌తి ఉద్య‌మాన్ని వాడుకోవ‌డంలో కొంత వ‌ర‌కు విజ‌యం సాధించింది. అమిత్ షా రంగంలోకి దిగ‌డంతో మూడు రాజ‌ధానుల బిల్లు ఉప‌సంహ‌ర‌ణ జ‌రిగింద‌ని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

    Published Date - 03:13 PM, Mon - 22 November 21
  • cm jagan

    3 Capitals: ఒకే రాష్ట్రం ఒకే రాజధాని : ఏపీ సీఎం జగన్ నిర్ణయం

    ఆంధ్రప్రదేశ్‌కు ఒకే రాజధాని అమరావతి మాత్రమే ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం హైకోర్టుకు తెలియజేశారు. ఈ ప్రకటనతో మూడు రాజధానుల

    Published Date - 01:40 PM, Mon - 22 November 21
  • Puttaparthi : ఆకాశమే హద్దుగా అవకాశాలను అందిపుచ్చుకోండి!

    సత్యసాయి డీమ్డ్‌ యూనివర్సిటీ 40వ స్నాతకోత్సవం సోమవారం ప్రశాంతి నిలయంలో జరుగుతున్నాయి. పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఉదయం 9గంటలకు యూనివర్సిటీ స్నాతకోత్సవం ప్రారంభమైంది.

    Published Date - 11:59 AM, Mon - 22 November 21
  • Tiger Video : శ్రీశైలం రహదారి పై పెద్దపులి హల్ చల్

     శ్రీశైల ఆలయ ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి పెద్ద పులి హల్ చల్ చేసింది. ఒక ద్వారా సమీపంలో రోడ్డు దాటుతూ ప్రయాణికులకు పెద్దపులి తారసపడింది. వాహనంలో వెళుతున్న ప్రయాణికులు మొదట ఆవు గా భావించి వాహనం ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు.

    Published Date - 11:22 AM, Mon - 22 November 21
  • Vegetable Prices : ఏం కొనేట‌ట్టు లేదు..ఏం తినేట‌ట్టు లేదు

    పండిన పంటకు అనూహ్యమైన ధర రావడంతో కర్నూలు జిల్లాలో టమాట రైతులు పండగను జరుపుకుంటున్నారు. వారం రోజుల క్రితం వరకు కిలో టమాటా రూ.70 నుంచి రూ.80 వరకు విక్రయించగా... ఆదివారం ధర అసాధారణంగా రూ.120కి చేరడంతో.. ధర ఆల్ టైమ్ హై రికార్డుకు చేరుకుందని చెప్పవచ్చు. ఆదివారం .జిల్లాలోని నందికొట్కూరు మార్కెట్‌లో కిలో టమాట రూ.120కి విక్రయించారు. రోజురోజుకు టమాట ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

    Published Date - 11:02 AM, Mon - 22 November 21
  • Nellore : నేడు నెల్లూరు కార్పోరేష‌న్‌,12 మునిసిపాలిటీలకు మేయర్‌, చైర్‌పర్సన్ ఎన్నిక‌

    నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్, 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు మేయర్, చైర్మన్ ఎన్నికలు ఈ రోజు జరగనుంది. నెల్లూరు కార్పొరేషన్‌లోని 54 డివిజన్లకు ఎన్నికైన కార్పొరేటర్లు ఉదయం 11 గంటలకు సమావేశమై మేయర్, ఇద్దరు డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు.

    Published Date - 10:45 AM, Mon - 22 November 21
  • Rahul Gandhi: ఏపీ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చిన రాహుల్ గాంధీ

    ఏపీ వరద బాధితులకు సహాయం చేయడానికి ముందుకి రావాలని ఏఐసీసీ సెక్రటరీ రాహుల్ గాంధీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేసారు.

    Published Date - 11:25 PM, Sun - 21 November 21
  • Andhra deluge: కన్నీటిని మిగిల్చిన నీటి ప్రాజెక్టు

    ఏపిలో కురుస్తున్న భారీ వర్షాలు అక్కడి ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి.

    Published Date - 11:24 PM, Sun - 21 November 21
  • Amaravathi

    Amaravati: అమరావతి జోష్..షా ఎత్తుగడ.!

    అమరావతి రైతులకు ఏపీ బీజేపీ భేషరుతు మద్దతు ప్రకటించింది. అమిత్ షా ఆదేశం మేరకు రాజధాని రైతుల తో బీజేపీ నేతలు మహా పాదయాత్రలో నడిచారు.

    Published Date - 04:21 PM, Sun - 21 November 21
  • Rain Fury: భారీ వరదలతో నెల్లూరుకు సంబంధాలు కట్

    భారీగా కురుస్తున్న రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి.

    Published Date - 03:07 PM, Sun - 21 November 21
  • బాల‌య్యా..ద‌య‌చేసి చంద్రబాబు రొచ్చులో ప‌డ‌కండి- ల‌క్ష్మీపార్వ‌తి

    ఏపీ అసెంబ్లీలో జ‌రిగిన ఘ‌ట‌న‌పై అటు టీడీపీ ఇటు వైసీపీ వ‌రుస ప్రెస్‌మీట్లు పెడుతున్నారు. బాల‌య్య కుటుంబం చేసిన వ్యాఖ్య‌ల‌పై ల‌క్ష్మీపార్వ‌తి కూడా మొద‌టిసారి స్పందించారు.

    Published Date - 04:48 PM, Sat - 20 November 21
  • Rains : వరద సహాయక చర్యల్లో విషాదం.. లైఫ్ జాకెట్ తెగి కానిస్టేబుల్ మృతి!

    గతకొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమవుతోంది. వరదల కారణంగా జన జీవనం పూర్తిగా స్తంబించిపోయింది. రాకపోకలు నిలిచిపోయాయి.

    Published Date - 03:51 PM, Sat - 20 November 21
  • Atchannaidu : జగన్ వైఫల్యాల వ‌ల్లే భారీ పంట న‌ష్టం – అచ్చెన్నాయుడు

    అమరావతి : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల్లో అపారమైన ప్రాణ, ఆస్తి నష్టానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యాలే కారణమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు అన్నారు.

    Published Date - 03:50 PM, Sat - 20 November 21
  • AP CM: జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన చినజీయర్‌ స్వామి

    రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌ శివార్లలోని ముచ్చింతల్‌ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను త్రిదండి చినజీయర్‌ స్వామి ఆహ్వనించారు.

    Published Date - 03:09 PM, Sat - 20 November 21
← 1 … 588 589 590 591 592 … 600 →


ads
HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd