Andhra Pradesh
-
YSRCP Counter: లండన్ లొల్లికి ‘బుగ్గన’ కౌంటర్
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్కు వ వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లండన్లో రాత్రి ఆగడంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సహా టీడీపీ నేతల వ్యాఖ్యలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఖండించారు.
Date : 22-05-2022 - 11:09 IST -
Driver Murder Case: అనంత బాబు అరెస్ట్ కు రంగం సిద్ధం
వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం అనుమానాస్పద మృతి కేసు నేపథ్యంలో గత రెండు రోజులుగా కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్త పరిస్దితులు నెలకొన్న సంగతి తెలిసిందే.
Date : 22-05-2022 - 10:50 IST -
TDP: గ్రూప్ పాలిటిక్స్ పై గుస్సా
చంద్రబాబు రాయలసీమ పర్యటన సూపర్ గా జరిగిందని సంబరపడుతున్న టీడీపీని గ్రూప్ ల బెడద వదలలేదు.
Date : 22-05-2022 - 10:45 IST -
Shivling: పోలవరం ప్రాజెక్టులో పురాతన శివలింగం
జాతీయ ప్రాజెక్టు పోలవరం స్పీల్ వే తవ్వకాల్లో అద్భుతమైన శివలింగం బయటపడింది.
Date : 21-05-2022 - 6:39 IST -
Davos: దావోస్ వయా లండన్ `లొల్లి`
ఏపీ సీఎం జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇద్దరూ దావోస్ సదస్సుకు వెళ్లారు. అయితే, వాళ్లిద్దరూ లండన్ ను ఎందుకు టచ్ చేశారు? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
Date : 21-05-2022 - 5:00 IST -
Chandrababu Naidu: చంద్రబాబు `డేరింగ్` స్టెప్
కర్నూలు కేంద్రంగా జరిగిన పరిణామాన్ని గమనిస్తే చంద్రబాబునాయుడు ఈసారి పక్కా స్కెచ్ తో ముందుకు వెళుతున్నారని అర్థం అవుతోంది.
Date : 21-05-2022 - 1:03 IST -
Gannavaram: గన్నవరంలో ‘వైసీపీ’ గరంగరం!
టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి.. సొంత పార్టీ నుంచే విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయి.
Date : 21-05-2022 - 12:19 IST -
Power Talk: పవన్ ‘వెలుగులు’ నింపేనా!
ఆంధ్రప్రదేశ్ లో అప్రకటిత విద్యుత్ కోతలతో జనం అల్లాడున్నారు.
Date : 20-05-2022 - 11:16 IST -
Kiran Kumar Reddy: సోనియాతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ!
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్ రెడ్డి సమావేశమయ్యారు.
Date : 20-05-2022 - 7:44 IST -
Nara Lokesh : ఏపీలో రాక్షస పాలన..బీహార్ కంటే దారుణంగా తయారైంది
ఏపీలో పరిస్థితులు ఉద్రికత్తంగా మారాయి. వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పదస్థితిలో మరణించిన సంగతి తెలిసిందే.
Date : 20-05-2022 - 4:55 IST -
Crime: వైసీపీ ఎమ్మెల్సీ కారు డ్రైవర్ మృతిపై రచ్చ
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
Date : 20-05-2022 - 2:49 IST -
CM Jagan : 108 తరహాలో పశువుల అంబులెన్స్ లు
నియోజకవర్గానికో పశు సంచార వైద్యశాల దిశగా ఏపీ సీఎం జగన్ అడుగులు వేశారు
Date : 20-05-2022 - 2:27 IST -
Janasena : ఊరూవాడ జనసేన పుస్తకాలు
రాజ్యాధికారం దిశగా దూకుడుగా వెళుతోన్న జనసేన పార్టీ ప్రస్థానం పుస్తక రూపంలోకి వచ్చేసింది
Date : 20-05-2022 - 2:13 IST -
AP Politics: పిల్లి అంత సాహసం ఎందుకు చేశారు? జగన్ కావాలని చేయిస్తున్నారా?
ఏపీలో ధాన్యం కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందంటూ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన కామెంట్ చేశారు.
Date : 20-05-2022 - 2:00 IST -
YCP Strategy: గడపలకు తిరుగుతూ మళ్లీ బస్సెక్కడమేంటి?
వైఎస్ జగన్ ఎక్కడా తగ్గడం లేదు. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలను గడప గడపకు పంపిస్తున్నారు.
Date : 20-05-2022 - 9:39 IST -
YSRCP Bus Yatra: మే 26 నుంచి ఏపీ మంత్రుల బస్సు యాత్ర…సీఎం జగన్ దిశానిర్దేశం..!
ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) మే 26 నుంచి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ‘బస్సు యాత్ర’ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
Date : 20-05-2022 - 6:25 IST -
Visakhapatnam : అమెరికా తరహాలో వైజాగ్ లో `బీచ్ ఐటీ`
వర్జీనియా బీచ్ తరహాలో వైజాగ్ కోసం "బీచ్ ఐటి" అనే నవల కాన్సెప్ట్ ప్లాన్ చేయబడుతోంది. సముద్రం వెంబడి పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రంలో ఐటీ రంగానికి ఊతం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Date : 19-05-2022 - 3:59 IST -
Political Strategy: తెలంగాణలోకి ‘వైసీపీ’
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్నది పాత సామెత.
Date : 19-05-2022 - 3:41 IST -
AP District: కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు!!
ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా పేరు మారింది. దాని పేరును ”డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా”గా మార్చారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ను జారీ చేయనుంది. దీనిపై వచ్చే అభ్యంతరాలను పరిశీలించి, నెల రోజుల్లోగా తుది నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది. పేరు మార్పుపై ఏవైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే 30 రోజుల్లోగా తెలపాలని ప్రభుత్వం కోరింది. సూచ
Date : 19-05-2022 - 2:58 IST -
Old Congressmen: గుర్తుకొస్తున్నారు.!
సమైఖ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వేదికగా రాజకీయ అడుగులు వేస్తున్నారు.
Date : 19-05-2022 - 2:41 IST