Andhra Pradesh
-
TDP NDA Alliance : `ఎన్డీయేలో టీడీపీ` పై చంద్రబాబు నో కామెంట్
ఎన్డీయేలో టీడీపీ చేరబోతుందని ఇటవల విస్తృతంగా జరిగిన ప్రచారంపై చంద్రబాబు స్పందించడానికి నిరాకరించారు.
Date : 01-09-2022 - 5:29 IST -
AP Employees : టీచర్లు,ఉద్యోగుల హాజరుకు `ఫోన్ యాప్` కొరఢా
రాష్ట్రంలోని ప్రైవేట్ అన్ఎయిడెడ్ మినహా అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు సెప్టెంబర్ 1 నుండి ముఖ గుర్తింపు విధానం(ఫేస్ రిగగ్నైజేషన్) ద్వారా హాజరు పద్ధతిని జగన్ సర్కార్ అమలు చేస్తోంది.
Date : 01-09-2022 - 3:30 IST -
Ananthapuram : ఏపీ పోలీస్ `జంబలకడిపంబ`, ఎస్పీపై అట్రాసిటీ కేసు
ఏపీ పోలీస్ వ్యవహారం పరాకష్టకు చేరింది. సాక్షాత్తు అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయడం సంచటనంగా మారింది.
Date : 01-09-2022 - 2:22 IST -
AP Employees Vs Jagan : టీచర్లు, ఉద్యోగులతో జగన్ `వార్`
టీచర్లు,ఉద్యోగులు పంతం నెగ్గించుకోవడానికి సిద్ధం అయ్యారు. వాళ్లను కట్టడీ చేయడానికి జగన్ సర్కార్ వ్యూహాలను రచించింది. ఆ క్రమంలో టామ్ అండ్ జెర్రీ గేమ్ తరహాలో ఏపీ పాలన మారింది.
Date : 01-09-2022 - 2:20 IST -
YS Jagan : సీఎం జగన్ కు అమెరికా కోర్టు సమన్లు, లోకేష్ దావా
అమెరికా కోర్డులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దావా ఫైల్ అయింది. పెగాసస్ కుంభకోణం, అవినీతి తదితర అంశాలను కోడ్ చేస్తూ లోకేష్ ఉయ్యూరు 53 పేజీల పిటిషన్ దాఖలు చేశారు.
Date : 01-09-2022 - 1:01 IST -
AP Village Secretariats: నిర్లక్ష్యపు నీడలో ఏపీ గ్రామ సచివాలయాలు!
వార్డు, గ్రామ సచివాలయాలు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన.
Date : 01-09-2022 - 12:27 IST -
AP Politics : ఏపీ రాజకీయ ముఖచిత్రంపై లోకేష్ మార్క్
ఎవరికి తోచిన విధంగా వాళ్లు టీడీపీ, బీజేపీ పొత్తు గురించి మీడియాలో రాస్తున్నారు. ఇటీవల దాకా జనసేన, టీడీపీ కలుస్తున్నాయని హోరెత్తించారు. కానీ, ఏనాడూ టీడీపీ చీఫ్ చంద్రబాబు ఈ పొత్తులపై నోరెత్తలేదు. పైగా ఆ పార్టీ నాయకులకు కూడా పొత్తుల గురించి ప్రస్తావన ఎక్కడా తీసుకురావద్దంటూ హుకుం జారీ చేశారట.
Date : 01-09-2022 - 12:11 IST -
Vizag Serial Murders : వణుకుతున్న విశాఖ ప్రజలు.. కారణం ఇదే..?
విశాఖ వాసులు వణికిపోతున్నారు. నగరంలో వరుస...
Date : 01-09-2022 - 10:12 IST -
Nellore : దంపతుల హత్యకేసులో వీడిన మిస్టరీ…సప్లయిరే హంతకుడని తేల్చిన పోలీసులు..!!
నెల్లూరులో శనివారం రాత్రి జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. శివ, రామకృష్ణ అనే ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.
Date : 31-08-2022 - 7:12 IST -
Ananthapur : ఎస్పీ,అదనపు ఎస్పీ,డీఎస్పీలపై కేసులు నమోదు..!!
అనంతపురం ఎస్పీ ఫకీరప్ప, ఏఆర్ అదనపు ఎస్పీ హనుమంతు, సీసీఎస్ డీఎస్పీ మహబూబ్ బాషాలపై అనంతపురం టు టౌన్ పోలీసు స్టేషన్ లో ఈరోజు కేసు నమోదు చేశారు.
Date : 31-08-2022 - 5:56 IST -
Pavan Kalyan Politics: చంద్రవ్యూహంలో ‘పవన్ ‘
మూడు ఆప్షన్లు అని చెబుతూ వచ్చిన పవన్ కి ఇపుడు రెండే ఆప్షన్లు మిగిలాయి. ఒకటి టీడీపీ బీజేపీ కూటమితో తానుగా ముందుకు వచ్చి పోటీ చేయడం.
Date : 31-08-2022 - 5:00 IST -
AP Constable: కానిస్టేబుల్ ప్రకాష్ను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి : టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్
తమ సమస్యలు పరిష్కరించమని అడిగిన కానిస్టేబుల్ ప్రకాష్ను విధుల నుంచి తొలగించడం దుర్మార్గమని, అతనిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
Date : 31-08-2022 - 4:39 IST -
Political Alliance: టీడీపీ, బీజేపీ ‘పొత్తు’ భారతం
"ధుర్యోధనుడికి కృష్ణుడు సమయం ఇచ్చారని,కానీ, చేతులు మాత్రం కలపలేదు' అంటూ బీజేపీ, టీడీపీ పొత్తుపై బీజేపీ ఏపీ ఇంచార్జి సునీల్ దేవధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 31-08-2022 - 4:00 IST -
AP Statute Politics: నరసరావుపేటలో వేడెక్కిన విగ్రహ రాజకీయాలు
పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైఎస్ఆర్ విగ్రహ రాజకీయాలు వేడెక్కాయి.
Date : 31-08-2022 - 3:59 IST -
AP Crop Management: జగన్ కిసాన్ డ్రోన్లు, పంటల్లో నెంబర్ 1 ఏపీ
వ్యవసాయం లో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఈ-క్రాప్ అమలు చేసిన జగన్ సర్కార్ అపూర్వ ఫలితాలను సాధించింది.
Date : 31-08-2022 - 12:17 IST -
AP Teachers Promotion: ఏపీలో టీచర్ల కు భారీగా పదోన్నతులు
ఓవైపు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సీపీఎస్ రద్దు డిమాండ్ తో ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్న వేళ, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
Date : 31-08-2022 - 11:57 IST -
Prakasham Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద వరద హెచ్చరికలు జారీ చేశారు
శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇవి నిండు కుండలను గుర్తుకు తెస్తాయి.
Date : 31-08-2022 - 11:11 IST -
Lokesh Tour : ఉద్రిక్తతల నడుమ లోకేష్ చిత్తూరు టూర్
చిత్తూరు వెళ్లిన నారా లోకేష్ కు అక్కడి క్యాడర్ బ్రహ్మరథం పట్టారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి చిత్తూరు వెళుతోన్న సందర్భంగా రోడ్డు పొడవునా కార్యకర్తలు మోటారు సైకిళ్లపై ర్యాలీగా వెళ్లారు. చిత్తూరు సబ్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ శ్రీనివాసులతో పాటు నలుగురు స్థానిక లీడర్లను పరామర్శించారు.
Date : 30-08-2022 - 4:49 IST -
YS Jagan : అమిత్ షా సమావేశానికి జగన్ దూరం
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే సమావేశానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి డుమ్మా కొట్టబోతున్నారు. సెప్టెంబర్ 3వ తేదీన తిరువనంతపురం కేంద్రంగా దక్షిణాది రాష్ట్రాల మండలి సదస్సు జరగనుంది. ఆ సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు.
Date : 30-08-2022 - 4:02 IST -
Power Bills Issue : `పవర్` పాలి`ట్రిక్స్`లో సెంటిమెంట్
ఏపీకి ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలపై తెలంగాణ మెలిక పెడుతోంది. కేంద్రం ఆదేశించినప్పటికీ రూ. 6వేల కోట్లకు పైగా ఇవ్వాల్సిన బకాయిల్ని ఏపీకి ఇవ్వడానికి కేసీఆర్ సర్కార్ సిద్ధంగా లేదు. పైగా ఇదే అంశాన్ని రాజకీయ కోణం నుంచి ఇరు రాష్ట్రాలు రాబోయే ఎన్నికల్లో తీసుకెళ్లడానికి ప్రయత్నించినా ఆశ్చర్యంలేదు.
Date : 30-08-2022 - 2:15 IST