Andhra Pradesh
-
Guntur TDP : నేడు గుంటూరులో ‘చంద్రన్న కానుక’ పంపిణీ
తెలుగుదేశం పార్టీ (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు నేడు గుంటూరులో పర్యటించనున్నారు.
Date : 01-01-2023 - 10:14 IST -
CBN Power : వచ్చే ఎన్నికల్లో `తెలుగుదేశం`దే అధికారం! `ఆత్మసాక్షి`కండిషన్స్ అప్లై.!
చంద్రబాబునాయుడు (CBN Power) ఎక్కడ సభలు పెట్టినప్పటికీ జనం వస్తున్నారు.
Date : 31-12-2022 - 4:31 IST -
Countdown : అవినీతి వ్యతిరేక ఎజెండా! ఉద్యోగులకు జగన్ కౌంట్ డౌన్!
జనవరి ఒకటో తేదీ ఏపీలోని టీచర్లు ఉద్యోగులకు మరువలేని(Countdown) రోజు.
Date : 31-12-2022 - 2:32 IST -
Paritala Sriram: పరిటాల శ్రీరామ్ పై పోలీసులు కేసు నమోదు.. కారణమిదే..?
టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్ (Paritala Sriram)పై ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మకూరు మండలంలోని సింగంపల్లి, వై.కొత్తపల్లి, పి.యాలేరు, ఆత్మకూరు మీదుగా పరిటాల శ్రీరామ్ (Paritala Sriram) తాజాగా పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకూరు సభలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారు.
Date : 31-12-2022 - 11:15 IST -
Chief Minister Jagan Mohan Reddy: ఎనిమిది మంది మృతికి చంద్రబాబే కారణం: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Chief Minister Jagan Mohan Reddy) నెల్లూరులోని కందుకూరులో నిర్వహించిన రోడ్షోలో ఎనిమిది మంది మృతికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పబ్లిసిటే ఈ విషాదానికి దారితీసిందని ఆయన అన్నారు. దీనితో పాటు, చంద్రబాబు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Date : 31-12-2022 - 10:03 IST -
TDP vs YCP : టీడీపీ నేత బొండా ఉమాపై దేవినేని అవినాష్ ఫైర్.. చిల్లర వ్యక్తంటూ కామెంట్స్
టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావుపై విజయవాడ ఈస్ట్ వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ ఫైర్ అయ్యారు. బొండా ఉమా ఓ
Date : 30-12-2022 - 10:40 IST -
Govt Jobs Fines: ఆఫీస్ కు ఆలస్యమైతే జీతాలు కట్!జగన్ ప్రభుత్వ సంచలన నిర్ణయం
కార్యాలయాలకు ఆలస్యంగా వచ్చే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
Date : 30-12-2022 - 6:12 IST -
CBN in surveillance : చంద్రబాబు సభలపై ఢిల్లీ నిఘా నేత్రం!
నిజామాబాద్ బహిరంగ సభకు టీటీడీపీ సిద్ధమవుతోంది.
Date : 30-12-2022 - 3:28 IST -
Delhi insider : వచ్చే ఏడాది జగన్ ప్రభుత్వం రద్దు? ఢిల్లీ పర్యటన విజయవంతం!
జగన్మోహన్ రెడ్డి పర్యటన నిఘా వర్గాలకు(Delhi Insider) `ముందస్తు` సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.
Date : 30-12-2022 - 11:31 IST -
Tomato Price : భారీగా పడిపోయిన టమాటా ధర.. రైతుల కంట కన్నీరే
టమాటా ధర భారీగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పండించిన పంటకు కనీసం పెట్టుబడులు కూడా
Date : 30-12-2022 - 8:45 IST -
FMGE Scam : ఏపీ, తెలంగాణాల్లో విదేశీ మెడికల్ పరీక్ష కుంభకోణం
విజయవాడ, వరంగల్ కేంద్రంగా జరిగిన విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (FMGE)
Date : 29-12-2022 - 4:49 IST -
Aircraft on Highway: హైవేపై యుద్ధ విమానాల ల్యాండింగ్.. ట్రయల్ రన్ సక్సెస్
ఇక నుంచి విమానాలు (Planes), యుద్ధ విమానాలు రహదారులపై కూడా ల్యాండింగ్ కానున్నాయి.
Date : 29-12-2022 - 4:40 IST -
Teachers Issue : టీచర్ల నియామకం ఇప్పట్లో లేనట్టే! విద్యా సంస్కరణల ఎఫెక్ట్!
టీచర్ల నియామకం (Teachers Issue) లేకుండా ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Date : 29-12-2022 - 3:40 IST -
Nellore Postmortem : చంద్రబాబు సభపై పోస్ట్ మార్టం! తొక్కిసలాటపై రాజకీయం!!
నెల్లూరు జిల్లా కందుకూరు సభకు(Nellore Postmortem) అనూహ్యంగా జన సందోహం కదిలింది.
Date : 29-12-2022 - 1:03 IST -
Chandrababu Sabha Stampede: చంద్రబాబు సభలో అపశృతి..7గురు మృతి!
Andhra Pradesh నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగు దేశం పార్టీ నిర్వహించిన 'ఇదేంకర్మ రాష్ట్రానికి' కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది.
Date : 28-12-2022 - 9:49 IST -
ఏపీలో 4 లక్షల మందికి పింఛన్ల తొలగింపు..సర్కార్ తీరుపై పవన్ ఫైర్
ఏపీ సీఎం జగన్ కు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు. ఏపీలో 4 లక్షల మందికి పింఛన్లను తొలగించడంపై ఏపీ సర్కార్ పింఛనుదార్లకు నోటీసులు అందించింది. ఏపీలో వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పింఛన్లను తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Date : 28-12-2022 - 8:05 IST -
Yuva Galam : ముద్దులు, హగ్ లు నిషేధం! నిరాడంబరంగా `లోకేష్` యువగళం!
ముద్దులు, షాంపూలతో తలరుద్దడం తదితరలపై `యువ గళం`(Yuva galam) నిషేధం పెట్టింది.
Date : 28-12-2022 - 5:27 IST -
TTD Alert: శ్రీవారి భక్తులు మాస్కులు ధరించాల్సిందే!
కరోనా వ్యాప్తి మళ్లీ మొదలుకావడంతో టీటీడీ (TTD) అధికారులు అలర్ట్ అయ్యారు.
Date : 28-12-2022 - 3:40 IST -
Jagan Strategy : ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా వైవీ, టీటీడీ చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి?
వైవీ సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర వైసీపీ బాధ్యతలను చూస్తున్నారు(jagan Strategy)
Date : 28-12-2022 - 2:33 IST -
Early Election : `ముందస్తు` దిశగా లాబీయింగ్, ఢిల్లీ పెద్దల ఆహ్వానం మతలబు!
ఢిల్లీ పెద్దలు ఆహ్వానించడంతో జగన్మోహన్ రెడ్డి హస్తినకు వెళ్లారు.
Date : 28-12-2022 - 1:48 IST