Andhra Pradesh
-
YSR Rythu Bharosa : జగన్ బటన్ నొక్కాడు – రైతుల ఖాతాల్లోకి మోడీ డబ్బు!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆళ్లగడ్డలో `రైతు భరోసా` బటన్ నొక్కారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించే `పీఎం కిషాన్ సమ్మాన్ ` సహాయం రూ. 2వేలు రైతుల ఖాతాల్లో పడింది.
Published Date - 02:59 PM, Mon - 17 October 22 -
YS Jagan : పవన్ విశాఖ టూర్ పై జగన్ `విద్వేష` మాట
జనసేనాని పవన్ మీద ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వేదికగా ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టేలా జనసేనాని వ్యవహిస్తున్నారని ఆరోపించారు.
Published Date - 02:04 PM, Mon - 17 October 22 -
Janasena : అజ్ఞాతవాపు, గట్టుతప్పిన జనసైన్యం!
`మీరు క్రమశిక్షణలో లేరు. అలా ఉంటే ప్రజలు నమ్మరు` ఇదీ ఒకానొక సమయంలో పవన్ క్యాడర్ కు చెప్పిన మాటలు. ఆ వీడియో సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం వైరల్ అవుతోంది. దానికి కారణంగా విశాఖ కేంద్రంగా ఈనెల 15వ తేదీన జరిగిన సంఘటన.
Published Date - 01:44 PM, Mon - 17 October 22 -
Pawan Kalyan Warns: మూడు పెళ్లిళ్లు మీరూ చేసుకోండి.. ఎవరు వద్దన్నారు?
విశాఖలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎయిర్పోర్టులో జనసేన, వైసీపీ పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితుల తరువాత పోలీసులు కొందరు
Published Date - 11:10 AM, Mon - 17 October 22 -
AP : రాళ్లదాడి ఘటనలో జనసేనకు ఊరట…61మందికి బెయిల్..!!
విశాఖ ఎయిర్ పోర్టు వద్ద అధికారపార్టీ మంత్రులపై జనసేన కార్యకర్తలు రాళ్లతో దాడికి పాల్పడ్డ ఘటనలో అరెస్టు అయిన వారికి కోర్టులో ఊరట లభించింది.
Published Date - 08:51 AM, Mon - 17 October 22 -
CM Jagan : నేడు ఆళ్లగడ్డలో సీఎం జగన్ పర్యటన.. వైఎస్ఆర్ రైతుభరోసా నిధులు విడుదల
నేడు ఆళ్లగడ్డలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ యోజన కింద నిధులను...
Published Date - 06:17 AM, Mon - 17 October 22 -
Janasena & TDP : పవన్ కళ్యాణ్కు చంద్రబాబు ఫోన్.. నేతల అరెస్టులను ఖండించిన బాబు
వైజాగ్లో అరెస్ట్ చేసిన జనసేన నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు
Published Date - 09:39 PM, Sun - 16 October 22 -
AP : పవన్ విశాఖ నుంచి వెళ్లిపో!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను విశాఖ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు కోరారు. విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Published Date - 01:42 PM, Sun - 16 October 22 -
Heavy Rains In AP : ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
Published Date - 11:23 AM, Sun - 16 October 22 -
Heavy Floods : ప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద నీరు.. లంక గ్రామల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పెరుగుతుంది. దీంతో నదీ పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా..
Published Date - 10:50 AM, Sun - 16 October 22 -
Janasena : విశాఖ గర్జన కు స్పందనలేకే.. పవన్ టూర్పై కుట్రలు – జనసేన పొతిన మహేష్
జనసేన అధినేత పవన్ కళ్యాణకు వస్తున్న జనాదరణ తో వైసిపి వెన్నులో వణకు పుడుతుందని జనసేన నేత పొతిన మహేష్...
Published Date - 10:45 AM, Sun - 16 October 22 -
Pawan Kalyan : జనసేన నాయకులను విడుదల చేయండి…లేదంటే నేనే పోలీస్ స్టేషన్ కు వస్తా..!!
విశాఖ ఎయిర్ పోర్టు ఘటనలో బాధ్యులైనవారిని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.
Published Date - 09:32 AM, Sun - 16 October 22 -
Nellore TDP vs YCP : కుంభకోణాలకు కేంద్రంగా నెల్లూరు జిల్లా – మాజీ మంత్రి
కుంభకోణాలకు కేంద్రంగా నెల్లూరు జిల్లా మారిపోయిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. జిల్లా పౌర
Published Date - 07:24 AM, Sun - 16 October 22 -
Janasena : పవన్ ర్యాలీకి పవర్ కట్..అభిమానుల సెల్ ఫోన్ల లైటింగ్ తోనే…!!!
విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ర్యాలీలో ఉద్రికత్త చోటుచేసుకుంది. పవన్ యాత్రలో పవర్ లేకుండా పోయింది.
Published Date - 09:12 PM, Sat - 15 October 22 -
Nagababu : వైఎస్సార్ సీపీకి జనసేననేత నాగబాబు చురకలు..!!
వైస్సార్ సీపీ మూడు రాజధానులకు మద్దతుగా విశాఖలో నిర్వహించిన సభపై జనసేన నేత నాగబాబు ట్వీట్ చేశారు.
Published Date - 07:44 PM, Sat - 15 October 22 -
Jogi Ramesh : పవన్ కల్యాణ్ అనుచరులను అదుపులో పెట్టుకో..వైసీపీ శ్రేణులు తలచుకుంటే నువ్వు ఎక్కడా తిరగలేవు..!!
వైజాగ్ వైఎస్సార్ సీపీ మంత్రులపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. విశాఖలో వైసీపీ చేపట్టిన విశాఖ గర్జనకు మంత్రులు జోగిరమేశ్, రోజా, వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి హాజరై తిరుగు ప్రయాణంలో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
Published Date - 07:24 PM, Sat - 15 October 22 -
AP : వైసీపీ మంత్రుల కార్లపై రాళ్ల దాడి…!!
వైజాగ్ ఎయిర్ పోర్టులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రులు, రోజా, జోగి రమేశ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కార్లపై రాళ్ల దాడి జరిగింది.
Published Date - 07:11 PM, Sat - 15 October 22 -
AP BJP Chief : టీడీపీ, వైసీపీపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఫైర్.. ఆ విధానాల వల్లే..?
వైసీపీ, టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు....
Published Date - 11:14 AM, Sat - 15 October 22 -
RRR : ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే ఛాన్స్ .!!
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.
Published Date - 08:27 PM, Fri - 14 October 22 -
Pawan Kalyan New Van : `చైతన్యరథం`ను పోలిన `జనరథం`, పవన్ యాత్ర షురూ!
స్వర్గీయ ఎన్టీఆర్ టీడీపీ స్థాపించినప్పుడు రాజకీయాల్లో ప్రవేశించిన తరం దాదాపుగా ఖాళీ కానుంది
Published Date - 04:15 PM, Fri - 14 October 22