Andhra Pradesh
-
Flooded : వరదలో మునిగిన జగనన్న కాలనీ లపై పవన్ ట్వీట్..
ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న పేదవారి సొంత ఇంటి కల.. కలగానే మిగిలిపోయేలా ఉందని
Date : 30-07-2023 - 12:29 IST -
BRO Controversy : ‘బ్రో’ ను దెబ్బ తీసే కుట్ర మొదలైందా..?
బ్రో ను దెబ్బ తీసే కుట్ర మొదలైందని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు
Date : 29-07-2023 - 5:49 IST -
AP @ $243 : 2027నాటికి AP 20లక్షల కోట్లకు..అమరావతితో భేషుగ్గా.!SBI నివేదిక !!
AP @ $243: ఏపీ ఆర్థిక ఒడిదుడుకులకు కారణం రాజధాని అమరావతి ప్రాజెక్టు కూలడం.ఆ ప్రాజెక్టు కొనసాగిఉంటే మెరుగ్గా ఉండేదని ఎస్బీఐ తేల్చింది.
Date : 29-07-2023 - 5:08 IST -
Rs 4 crore in 45 days : టమోటా రైతుకు 45 రోజుల్లో 4 కోట్లు
టమోటా రైతు ( Rs 4 crore in 45 days) ఈ ఏడాది కోట్లు గడించాడు. 45 రోజుల్లో 4కోట్లు సంపాదించిన చిత్తూరు జిల్లా రైతు రికార్ట్ సృష్టించారు.
Date : 29-07-2023 - 4:14 IST -
Counter : మంత్రి గుడివాడ అమర్నాథ్కు ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి కౌంటర్..
వ్యక్తిగత విషయాలు ప్రస్తావించి విమర్శలు చేయడం దివాలాకోరు రాజకీయానికి నిదర్శనమని..మంత్రి గుడివాడ అమర్ నాధ్ ఫై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి ఆగ్రహం
Date : 29-07-2023 - 3:41 IST -
KG Tomato 200 : కిలో టమాటా 200 మాత్రమే.. ఎక్కడంటే ?
KG Tomato 200 : కిలో టమాటా ధర రూ.200కు చేరింది.. దీంతో వినియోగదారుల్లో గుబులు మొదలైంది.
Date : 29-07-2023 - 3:04 IST -
AP Politics: పురందేశ్వరి టీడీపీ అధ్యక్షురాలా? : మంత్రి రోజా
మంత్రి రోజా ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షురాలా? టీడీపీ అధ్యక్షురాలా? అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు
Date : 29-07-2023 - 2:57 IST -
Vijayawada – Hyderabad : మున్నేరు వద్ద తగ్గిన వరద.. విజయవాడ- హైదారబాద్ హైవేపై రాకపోకలకు లైన్ క్లియర్
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్కు, సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. కృష్ణా జిల్లా
Date : 29-07-2023 - 2:30 IST -
BRO : పవన్ ఫ్యాన్స్ ట్రోల్స్ ఫై అంబటి రాంబాబు రియాక్షన్
సోషల్ మీడియా లో ట్రోల్ అవుతున్న వీడియో ఫై మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) స్పందించారు
Date : 29-07-2023 - 2:18 IST -
YCP MP Tweet : పురంధరేశ్వరిపై వైసీపీ వార్ షురూ
పురంధరేశ్వరి (YCP MP Tweet)హడావుడి మొదలైయింది. ఆమె ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. దీంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి యాక్టివ్ అయ్యారు.
Date : 29-07-2023 - 2:18 IST -
CBN Projects : చంద్రబాబు ప్రాజెక్టుల బాట, అక్కడే నిద్ర
ఏపీ అభివృద్ధి గురించి (CBN Projects) చర్చ జరగకుండా ఇప్పటి వరకు భావోద్వేగాలతో రాజకీయాన్ని వైసీపీ నడుపుతూ వచ్చింది.
Date : 29-07-2023 - 1:24 IST -
CM Jagan: సిట్టింగ్స్ కు జగన్ షాక్.. పుత్రరత్నాలకు నో టికెట్స్?
తమ పిల్లలకు ఇవ్వాలని కోరుతూ పలువురు సీనియర్ వైఎస్సార్సీపీ నాయకులు ముఖ్యమంత్రిని సంప్రదించినట్లు సమాచారం.
Date : 29-07-2023 - 11:49 IST -
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో 40 లక్షల మంది నకిలీ ఓటర్లు..?! స్పందించిన ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్..!
వచ్చే ఏడాది 2024లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో లోక్సభ, విధానసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో నకిలీ ఓటర్ల వ్యవహారం ఊపందుకుంటోంది.
Date : 29-07-2023 - 9:04 IST -
Pawan : వైసీపీ నేతలు పవన్ ను ఆలా అంటుంటే మీకు బాధేయదా..? తేజు చెప్పిన సమాధానం ఇదే..
పవన్ ను వైసీపీ నేతలు ఆలా విమర్శలు చేస్తుంటే..మీకు బాధేయదా.
Date : 28-07-2023 - 7:58 IST -
BRO : ఏపీలో ఆ రెండు చోట్ల బ్రో షోస్ ను నిలిపివేశారు…
కావలిలోని లతా థియేటర్ లో సౌండ్ సిస్టమ్, AC లు ఫెయిల్ కావడంతో యాజమాన్యం సినిమాను నిలిపివేసింది
Date : 28-07-2023 - 6:11 IST -
Yuvagalam : రాటుతేలిన లోకేష్, మీడియా ఫోకస్ నిల్
లోకేష్ పాదయాత్ర (Yuvagalam)చేస్తున్నారు. జనవరి 27న చిత్తూరు జిల్లాలో ప్రారంభించిన యవగళం తొలి రోజుల్లో ఒడిదుడుకులుగా సాగింది.
Date : 28-07-2023 - 5:34 IST -
YCP Party: కోడిగుడ్లకు వైసీపీ రంగులు.. ఇదేమీ ప్రచారం అంటున్న జనం
ఎన్నికలు సమీపిస్తున్నాయంటేనే ప్రధాన పార్టీలు అనేక రకాలుగా ప్రచార పర్వానికి దిగుతాయి.
Date : 28-07-2023 - 4:22 IST -
Pawan CM : పవన్ కు సీఎం అభ్యర్థి ఎర వేస్తోన్న బీజేపీ
ఏపీ రాజకీయాలపై బీజేపీ సరికొత్త (Pawan CM)గేమాడుతోంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి సిద్దమవుతోంది.
Date : 28-07-2023 - 4:03 IST -
CBN Hitech Publicity : LED వాహనాలతో పల్లెకు చంద్రబాబు ప్రజెంటేషన్లు
విజనరీగా చంద్రబాబుకు (CBN Hitech Publicity) ఉన్న పేరు తెలిసిందే. ఈసారి ఎన్నికల ప్రచారాన్ని హైటెక్ పద్దతిలో చేయాలని భావిస్తున్నారు.
Date : 28-07-2023 - 2:22 IST -
Andhra Pradesh: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ధీరజ్ ప్రమాణస్వీకారం.. కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫిరెన్స్
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తో ప్రమాణస్వీకారం చేయించారు. అంతకుముందు సీఎం వైఎస్ జగన్ చీఫ్ జస్టిస్కు స్వాగతం పలికారు. అనంతరం ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. తేనీటి విందు కార్యక్రమంలో గవర
Date : 28-07-2023 - 2:01 IST