Andhra Pradesh
-
Boppana Bhava Kumar : సైకిల్ ఎక్కేందుకు సిద్దమైన బొప్పన భవకుమార్..
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండడం తో అధికార పార్టీ వైసీపీ (YCP) నుండి పెద్ద ఎత్తున నేతలు బయటకు వస్తున్నారు. ముఖ్యంగా అధినేత జగన్ (Jagan) సర్వేల పేరుతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ కేటాయించకపోవడం తో చాలామంది నేతలు వైసీపీ కి గుడ్ బై చెప్పి..టీడీపీ , జనసేన పార్టీలలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు చేరగా..ఇప్పుడు వైసీపీ కీలక నేత బొప్పన భవకుమార్ (Boppana Bhava Kumar) సైతం టీడీపీ లో చే
Date : 17-01-2024 - 5:29 IST -
AP Fibernet Scam : సుప్రీం కోర్ట్ లో ఆగిపోయిన చంద్రబాబు ఫైబర్నెట్ కేసు విచారణ
చంద్రబాబు ఫైబర్నెట్ కేసు (AP Fibernet Scam) విచారణలో ట్విస్ట్ చోటుచేసుకుంది. నిన్న మంగళవారం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో.. సీజేఐకి అప్పగించిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు ఏపీ ఫైబర్ నెట్ కేసు (AP Fibernet Scam)లో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ
Date : 17-01-2024 - 5:15 IST -
YS Sunitha: సీఎం జగన్ కు మరో షాక్, కాంగ్రెస్ గూటికి సునీత!
YS Sunitha: ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు అందుకుంటున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ఏపీలో వైసీపీ చీఫ్, సీఎం జగన్ కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబోతోంది. జగన్ సోదరి, వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలు అడుగు
Date : 17-01-2024 - 4:02 IST -
Vangaveeti Radhakrishna : వైసీపీ లో చేరడం ఫై వంగవీటి రాధాకృష్ణ క్లారిటీ..ఇది చాలు కదా ..!!
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలలో వలసల పర్వం నడుస్తుంది. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ నుండి పెద్ద ఎత్తున నేతలు బయటకు వస్తు..టిడిపి లేదా జనసేన పార్టీలలో చేరుతున్నారు. ప్పటికే పలువురు చేరగా…వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radhakrishna) సైతం టిడిపి నుండి బయటకు రాబోతున్నారని..త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. రాధను వైసీపీ ల
Date : 17-01-2024 - 4:02 IST -
Chandrababu: ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావాల్సిందిగా చంద్రబాబుకు ఆహ్వానం
ఈ నెల 22న జరగనున్న అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆహ్వానాలు అందాయి. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధులు చంద్రబాబుకు ఆహ్వానం పలికారు.
Date : 17-01-2024 - 3:35 IST -
YS Vijayamma : తల్లి విజయమ్మ కొడుకును సపోర్ట్ చేస్తుందా..? కూతుర్నా..?
వైస్ విజయమ్మ (YS Vijayamma) కు పెద్ద కష్టం వచ్చిపడింది. భర్త రాజశేఖర్ ఉన్న టైములో బిడ్డలా విషయంలో ఎప్పుడు ఏ ఇబ్బంది పడని విజయమ్మ..ఇప్పుడు బిడ్డలా రాజకీయాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడబోతోంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు దేశ వ్యాప్తంగా కాకరేపుతున్న సంగతి తెలిసిందే. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో ఈసారి ఏ పార్టీ విజయం సాధిస్తుందో అని అంత లెక్కలు వేసుకుంటున్నారు. ఇదిల
Date : 17-01-2024 - 11:56 IST -
Villagers Return : పట్నానికి పయనమైన పల్లె వాసులు
వారం రోజుల పాటు పల్లెల్లో ఎంతో ఆనందంగా గడిపిన పల్లెవాసులు..ఇక పట్నానికి పయనమయ్యారు. సంక్రాంతి సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున హైదరాబాద్ నుండి తమ సొంతర్లకు వెళ్లారు. దీంతో నగరం సగం ఖాళీ అయ్యింది. నిత్యం రద్దీ తో ఉండే నగర రోడ్లన్నీ గత వారం రోజులుగా ఖాళీగా దర్శనం ఇచ్చాయి. ఇక రేపటి నుండి మళ్లీ స్కూల్స్ , విద్యాసంస్థలు ప్రారంభం కాబోతుండడం..సంక్రాంతి సెలవ
Date : 17-01-2024 - 11:25 IST -
Vasupalli Ganeshkumar : విద్యాసంస్థలో మద్యం పంపిణి చేసిన వైసీపీ ఎమ్మెల్యే
ఏపీలో వైసీపీ నేతల తీరు నిత్యం విమర్శల పలు చేస్తుంటాయి. ప్రజలకు సేవ చేయాలనీ గెలిపిస్తే..వారు మాత్రం వారి ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ముఖ్యంగా సంక్రాంతి వేడుకల్లో వారి అత్యత్సం తీవ్ర విమర్శల పాలుచేస్తుంది. గత సంక్రాంతి వేడుకల్లో గుడివాడ ఎమ్మెల్యే నాని..ఏకంగా పేకాట క్లబ్స్ , తదితర వివాదాస్పద ఆటలు పెట్టి వార్తల్లో నిలువగా..తాజాగా విశాఖ దక
Date : 17-01-2024 - 10:47 IST -
Adala Prabhakara Reddy : వైసీపీని వీడడం ఫై ఆదాల ప్రభాకర్రెడ్డి క్లారిటీ..
ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీ వైసీపీ..గత ఎన్నికల్లో ఎలాగైతే భారీ మెజార్టీ తో విజయం సాధించామో..ఈసారి కూడా అలాగే విజయం సాధించాలని సీఎం జగన్ (CM Jagan) చూస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ అభ్యర్థుల విషయంలో అనేక మార్పులు , చేర్పులు చేస్తున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల టికెట్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండడం తో చాలామంద
Date : 17-01-2024 - 10:34 IST -
Konaseema coconut : అయోధ్య రాముడికి మండపేట ‘కల్యాణ’ కొబ్బరి బోండాలు..
ఇప్పుడు ఎక్కడ చూడు..ఒకే ఒక దాని గురించి మాట్లాడుకుంటున్నారు..అదే అయోధ్య రామ మందిరం (Ayodhya Rama Mandir) గురించి. అయోధ్యలో ఏర్పాటు చేసిన శ్రీరామ ఆలయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్నో సంవత్సరాల హిందువుల కల…అయోధ్య శ్రీరామ ఆలయం. ముస్లిం, హిందువుల మధ్య పెద్ద వివాదంగా మారిన అయోధ్య శ్రీరామ ఆలయం… బీజేపీ ప్రభుత్వంలో ఓ కొలిక్కి వచ్చింది. అయోధ్య శ్రీరామ ఆలయం విషయంలో కేంద్రంలోని మ
Date : 17-01-2024 - 10:21 IST -
AP : కాసేపట్లో సుప్రీం కోర్ట్ లో ఏపీ ఫైబర్ నెట్ కేసు విచారణ..టెన్షన్ లో బాబు
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కు వరుస కేసుల విచారణ టెన్షన్ పెట్టిస్తున్నాయి. నిన్న మంగళవారం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో.. సీజేఐకి అప్పగించిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు ఏపీ ఫైబర్ నెట్ కేసు (AP Fibernet Scam)లో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచా
Date : 17-01-2024 - 8:47 IST -
YS Sharmila : ఏపీ కాంగ్రెస్ చీఫ్గా షర్మిల.. ప్రకటించిన పార్టీ అధిష్టానం
YS Sharmila : కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించింది.
Date : 16-01-2024 - 3:03 IST -
CBN – Supreme Court: చంద్రబాబు క్వాష్ పిటిషన్.. సీజేఐకి నివేదించిన ద్విసభ్య ధర్మాసనం
CBN - Supreme Court: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.
Date : 16-01-2024 - 2:18 IST -
AP Congress : చేరికల రేసులో కాంగ్రెస్ వెనుకంజ.. ఎన్నికల రేసులో ఏమయ్యేనో ?
AP Congress : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
Date : 16-01-2024 - 1:51 IST -
Prabhala Theertham : కోనసీమ ప్రభల తీర్థం ఎందుకంత ప్రత్యేకం?
కోనసీమలో కనుమ రోజున జరిగే ప్రభల తీర్దానికి (Prabhala Theertham) ఎంత ప్రాముఖ్యత ఉంది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ప్రభల తీర్థ మహోత్సవాన్ని కనుమ రోజు ఘనంగా జరుపుకుంటారు. అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ఏకాదశ రుద్రుల ప్రభల తీర్థ వేడుకలు చూసేందుకు భారీగా భక్తులు తరలివస్తారు. కేవలం తెలుగు రాష్ట్రాల భక్తులే కాదు ఇతర రాష్ట్రాల వారు సైతం పెద్ద సంఖ్యలో వచ్చి ఈ వేడుకలను తిలకిస్తారు. వాకలగ
Date : 16-01-2024 - 8:52 IST -
Modi : నేడు ఏపీలో NACIN కొత్త క్యాంపస్ ను ప్రారభించబోతున్న మోడీ..
ప్రధాని మోడీ నేడు ఏపీలో పర్యటించబోతున్నారు. సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం దగ్గర మోడీ.. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ కొత్త క్యాంపస్ను ప్రారభించనున్నారు. అలాగే లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని దర్శించి పూజ చేస్తారు. దీనికి సంబదించిన అధికారిక షెడ్యూల్ ను అధికారులు విడుదల చేసారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 3 గం
Date : 16-01-2024 - 8:17 IST -
Cock Fight : గోదావరి జిల్లాల్లో రెండోరోజు జోరుగా సాగిన కోడిపందాలు.. చేతులు మారిన కోట్ల రూపాయలు
గోదావరి జిల్లాల్లో కోడిపందాలు జోరుగాసాగాయి. రెండోరోజులు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. పోలీసులు ఆంక్షలు విధించిన పందెం రాయుళ్లు లెక్క చేయలేదు కాకినాడ రూరల్ మండలం వలసపాకల వద్ద కాకినాడ డీఎస్పీ పి.మురళీకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కోడిపందాల బరిని ధ్వంసం చేసి పందెంరాయుళ్లను పోలీసు స్టేషన్కు తరలించారు. కాకినాడ రూరల
Date : 16-01-2024 - 6:28 IST -
Godavari : కొత్త అల్లుడికి ఏకంగా 225 రకాల వంటకాలతో మర్యాద చేసిన అత్తమామలు
సంక్రాంతి అంటే ఎవరికైనా టక్కున గర్తుకొచ్చేది గోదావరి జిల్లాలు. కోడి పందేలకు గోదావరి జిల్లాలు కేరాఫ్ అడ్రస్. ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం కోడి పందాలు చూసేందుకు గోదావరి జిల్లాలకు వస్తుంటారు. కేవలం కోడిపందేలకే కాదు మర్యాదలకు సైతం గోదావరి జిల్లాలు పెట్టిందిపేరు. ముఖ్యంగా కొత్త అల్లుడికి రకరకాల పిండివంటలతో, వంటకాలతో అబ్బా అనిపిస్తారు. తాజాగా ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం
Date : 15-01-2024 - 6:27 IST -
AP : రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కూటమి 135 సీట్లు సాధిస్తుంది – RRR
ఏపీ ఎన్నికలపైనే అందరి దృష్టి..తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టడం తో..ఏపీ లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే పలు సర్వేలు పలు జనసేన – టీడీపీ కూటమి గెలుస్తాయని తెలుపగా..మరికొన్ని సర్వేలు వైసీపీ గెలుస్తుందని వెల్లడించాయి. ఈ క్రమంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు..ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధింస్తుందో చెప్పుకొచ్చారు. We’re now on WhatsApp. Click to Join. రాబోయే ఎన్నికల
Date : 15-01-2024 - 3:49 IST -
New PCC Chief : ఏపీ కాంగ్రెస్ చీఫ్ పదవికి రుద్రరాజు రాజీనామా.. ఎల్లుండిలోగా షర్మిలకు పార్టీ పగ్గాలు ?
New PCC Chief : ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు.
Date : 15-01-2024 - 3:02 IST