Andhra Pradesh
-
Viveka Murder Case: వివేకా హత్య కేసు డైరీని డిజిటలైజ్ చేయాలని సీబీఐను ఆదేశించిన సుప్రీంకోర్టు
దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు డైరీని రికార్డులో ఉంచాలని సుప్రీంకోర్టు సీబీఐని కోరింది. అంతే కాకుండా ఈ కేసును ఏప్రిల్ 22కి వాయిదా వేసింది.
Date : 05-02-2024 - 10:46 IST -
AP : ఎన్నికల బరిలో నారా బ్రాహ్మణి..?
ఏపీలో మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికలపై కసరత్తులు చేస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ (TDP) పార్టీ ఈసారి రాష్ట్రంలో పసుపు జెండా ఎగురవేయాలని పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం జనసేన తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగబోతుంది. ఇప్పటికే ఇరు అధినేతలు లోక్ సభ , అసెంబ్లీ ఎన్నికల తాలూకా అభ్యర్థులను ఎంపిక ఫై కసరత్
Date : 05-02-2024 - 8:24 IST -
Krishna Prasad : చంద్రబాబు ను తిడితేనే వైసీపీ లో పార్టీ టికెట్ – వసంత కృష్ణ ప్రసాద్
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (MLA Vasantha Krishna Prasad) ఈరోజు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి ..ఏ పార్టీ లో చేరతారో చెపుతారని అంత భావించారు కానీ చివరి నిమిషంలో తన ప్రకటనను వాయిదా వేశారు. వైసీపీ అధినేత జగన్ (Jagan) కు వరుసపెట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేలు షాకులు ఇస్తున్న సంగతి తెలిసిందే. సర్వేల ఆధారంగా జగన్ టికెట్స్ కేటాయిస్తుండడం తో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా బయటకు వస్తున్నారు. ఇప్పటి
Date : 05-02-2024 - 8:13 IST -
AP : చివరి నిమిషంలో టూర్స్ అన్ని క్యాన్సిల్ చేసుకున్న షర్మిల..
ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన ఆలస్యం ఏపీలో వరుస పర్యటనలతో బిజీగా మారారు వైస్ షర్మిల (YS Sharmila). ఓ పక్క ఏపీలో టూర్స్ చేస్తూనే మరోపక్క ఢిల్లీ లో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ధర్నా సైతం చేసి నేషనల్ మీడియా లో సైతం హాట్ టాపిక్ గా నిలిచారు. ఇక ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో మరింత జోరు పెంచారు షర్మిల. ఇప్పటికే రోజుకు మూడు జిల్లాల చొప్పున 9 రోజుల్లో […]
Date : 05-02-2024 - 7:18 IST -
Ambati Rambabu : జగన్ సక్సెస్ ఫుల్ సీఎం..చంద్రబాబు ఫెయిల్యూర్ సీఎం..
ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకిరిపై ఒకరు విమర్శస్త్రాలు సంధించుకుంటున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు అమలు చేయదని టీడీపీ అబద్దాలు ప్రచారం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఏకైక సీఎం జగన్ అని ఆయన కొనియాడారు. చంద్రబాబు 2014 నుండి 2019 వరకు మేనిఫెస్టోలో
Date : 05-02-2024 - 6:36 IST -
Chelluboina Venu : పేదలకు మంచి చేసిన ఏకైక సీఎం జగన్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజ్యాంగంపై నమ్మకం వచ్చిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (Chellaboina venugopal krishna) తెలిపారు. రాష్ట్రంలో పేదరికం తగ్గిందని, పేదలకు మంచి చేసిన ఏకైక సీఎం జగనేనని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. మేనిఫెస్టో 100శాతం అమలు చేసిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం మొదలవ్వగానే టీడీపీ వాకౌట్ చేసిందని, రానున్న ఎ
Date : 05-02-2024 - 6:31 IST -
Nandamuri Balakrishna : పోలీసుల పై ఎమ్మెల్యే బాలకృష్ణ ఫైర్
సెక్రటేరియట్ (Secretariat) వద్ద ‘బైబై జగన్’ (CM Jagan) అనే ప్లకార్డులతో టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. దీంతో అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను అడ్డుకునే హక్కు పోలీసులకు ఎక్కడిదని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ (MLA Balakrishna) ఫైర్ అయ్యారు. సెక్రటేరియట్ వద్ద ‘బైబై జగన్’ అనే ప్లకార్డులతో టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టడంతో పోలీసులు బారీకేడ్లు అడ్డుపెట్టి వారిని అడ్డుకోవడం జరిగింది. ఈ మ
Date : 05-02-2024 - 1:42 IST -
AP : బిజెపి పొత్తు వద్దు..మనమే ముద్దు – పవన్ కు బాబు క్లారిటీ
ఏపీ(AP)లో జరగబోయే పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికల (Lok Sabha & Assembly Election) బరిలో బిజెపి (BJP) ఒంటరిగా బరిలోకి దిగబోతున్నట్లు అర్ధమవుతుంది. మొన్నటి వరకు జనసేన – టీడీపీ (Jansena-BJP) కూటమి తో బిజెపి కూడా కలవబోతుందని అంత అనుకున్నారు కానీ..ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జనసేన – టీడీపీ లు మాత్రమే కలిసి బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇరు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడం మొదలుపెట్ట
Date : 05-02-2024 - 1:16 IST -
AP : బైబై జగన్ ..జాబ్ క్యాలెండన్, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి ఎక్కడ?: టిడిపి ఎమ్మెల్యేలు
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అంతకు ముందు టిడిపి(TDP) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులు పట్టుకుని, నడుచుకుంటూ అసెంబ్లీకి వెళ్లారు. బైబై జగన్ అంటూ నినాదాలు చేశారు. జాబ్ క్యాలెండన్, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి ఎక్కడ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోలీసులు బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో, వారు బ్యారికేడ్లను తోసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా బ
Date : 05-02-2024 - 1:06 IST -
Raa Kadali ra : చంద్రబాబు సభాస్థలి వద్ద బాంబు స్క్వాడ్ తనిఖీలు
చింతలపూడి: టిడిపి అధినేత చంద్రబాబు (Chandrababu) ఏలూరు జిల్లాలోని చింతలపూడిలో ‘రా.. కదలిరా’ (Raa Kadali ra) సభాస్థలి వద్ద బాంబు స్క్వాడ్ తనిఖీలు (Bomb squad Inspections) చేపట్టారు. హెలిప్యాడ్ ప్రాంతంలో సిగ్నల్ బజర్ మోగడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అక్కడ తవ్వకాలు చేపట్టారు. అనకాపల్లి జిల్లాలోని మాడుగుల సభను ముగించుకుని చంద్రబాబు చింతలపూడికి రావాల్సి ఉంది. ఏపీలో రెండుమూడు నెలల్లో ఎన్నికల షెడ్
Date : 05-02-2024 - 1:02 IST -
Janasena : జనసేన పోటీ చేయబోయే స్థానాలు ఇవేనా..?
ఏపీ (AP)లో ఎన్నికలు సమయం దగ్గర పడుతుండడంతో అధికార పార్టీ (YCP) తో పాటు ప్రతి పక్ష పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే వైసీపీ వరుస పెట్టి అభ్యర్థులను ప్రకటిస్తుండగా..టీడీపీ – జనసేన కూటమి సైతం త్వరగా అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పడ్డాయి. ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబు తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రస్త
Date : 05-02-2024 - 11:16 IST -
Governor Abdul Naseer : మాది పేదల పక్షపాత ప్రభుత్వం
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Budget Session) ప్రారంభం అయ్యాయి. శాసనసభ, మండలిని ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ (Abdul Naseer) ప్రసంగిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రకటించారు. మాది పేదల ప్రభుత్వమని, నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోందని గవర్నర్ వ్యాఖ్యానించారు. దీంతో అణగారిన వర్గాలతో పాటు స
Date : 05-02-2024 - 11:00 IST -
Pawan : సొంత చెల్లెలికి గౌరవం ఇవ్వని జగన్ ప్రజలకు గౌరవం ఇస్తారా..? – పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..వైసీపీ అధినేత , సీఎం జగన్ (CM Jagan) ఫై నిప్పులు చెరిగారు. జగన్ మాట్లాడితే సిద్ధం అంటున్నారు. దేనికి సిద్ధం? సొంత చెల్లెలికి గౌరవం ఇవ్వని జగన్ ప్రజలకు గౌరవం ఇస్తారా? ఆమెపై వైసీపీ శ్రేణులు నీచంగా మాట్లాడినా ఆయన పట్టించుకోరు..ఇదేనా జగన్ అంటూ పవన్ విరుచుకపడ్డారు. ఏపీ సీఎం జగన్ అర్జునుడిలా ఫీలవుతున్నారని విమర్శించారు. ‘మమ్మల్ని జగన్ కౌరవులు అంటున
Date : 04-02-2024 - 11:46 IST -
AP : జనసేన తీర్థం పుచ్చుకోవడమే ఆలస్యం..జగన్ ఫై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలశౌరి
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి (MP Vallabhaneni Balashowry) ఎట్టకేలకు జనసేన (Janasena) పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. బాలశౌరి తో పాటు ఆయన కుమారుడు అనుదీప్ సైతం జనసేనలో చేరారు. జనసేన తీర్థం పుచ్చుకోవడం ఆలస్యం..వైసీపీ అధినేత, సీఎం జగన్ ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ ప్రభుత్వం రా
Date : 04-02-2024 - 11:30 IST -
PK – CBN : చంద్రబాబు ‘బిహార్ డెకాయిట్’ కామెంట్.. పీకే రియాక్షన్ ఇదీ
PK - CBN : 2019 సార్వత్రిక ఎన్నికల టైం అంది. అప్పట్లో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించారు.
Date : 04-02-2024 - 4:09 IST -
Rahul Gandhi: మహిళలను బెదిరించడం పిరికివాళ్ళు చేసే పని
వైఎస్ షర్మిల, సునీతా రెడ్డిలకు బెదిరింపులు రావడంపై రాహుల్ గాంధీ స్పందించారు. మహిళలను బెదిరించడం, వారిపై అసభ్యకర పోస్టులు పెట్టి ట్రోల్స్ చేయడం పిరికివాళ్ళు చేసే పని అంటూ మండిపడ్డారు రాహుల్ గాంధీ.
Date : 04-02-2024 - 9:45 IST -
Andhra Pradesh : త్వరలో జనసేనలోకి ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు..?
ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార ప్రతిపక్షపార్టీల్లో టికెట్ల కోసం నేతలు పాట్లు పడుతున్నారు. టికెట్ రాని
Date : 04-02-2024 - 8:47 IST -
AP : చంద్రబాబు అండ్ కోపై యుద్దానికి నేను సిద్ధం..మీరు సిద్ధమా..? – జగన్
దెందులూరు(Denduluru )లో జరిగిన ‘సిద్ధం’ (Siddham Meeting) సభలో మరోసారి సీఎం జగన్ (CM Jagan) ప్రతిపక్ష పార్టీల ఫై విరుచుకపడ్డారు. తోడేళ్లన్నీ ఏకమయ్యాయి..ఒంటరి వాడైనా జగన్ ను ఓడించాలని చూస్తున్నాయి..కానీ వాటికీ తెలియదు జగన్ వెనుక ప్రజా సైన్యం ఉందని..ప్రజా సైన్యం ముందు ఎన్ని తోడేళ్ళు కలిసిన ఏమి చేయలేవని..రాబోయే ఎన్నికల యుద్ధంలో మీరు (ప్రజలు) కృష్ణుడైతే నేను అర్జునుడిని. ప్రభుత్వం చేపడుతున్న సం
Date : 03-02-2024 - 9:05 IST -
Siddam : ‘సిద్ధం’ సభలో జగన్ పైకి దూసుకొచ్చిన వ్యక్తి..షాక్ లో నేతలు
దెందులూరు(Denduluru )లో జరిగిన ‘సిద్ధం’ (Siddham Meeting) సభలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. జగన్ (CM Jagan) అభివాదం చేస్తుండగా..ఓ యువకుడు (YCP Fan) సీఎం పైకి దూసుకొచ్చాడు..ఒక్కసారిగా యువకుడు జగన్ వద్దకు రావడంతో సెక్యూర్టీ సిబ్బందితో పాటు నేతలు ఖంగారుకు గురయ్యారు. మరికొద్ది రోజుల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి 175 కు 175 సాధించాలని జగన్ (Jagan) పట్టుదలతో ఉన్నారు..ఇందుకోసం ఇప్పటికే పలు కీలక న
Date : 03-02-2024 - 8:40 IST -
Anakapalle : అధికార పార్టీకి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి కరువు
డా. ప్రసాదమూర్తి అధికార పార్టీ (YCP)కి ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్న చందంగా పరిస్థితి తయారైంది. ఇప్పటికే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న జగన్… ఇప్పుడు అభ్యర్థులను విడతవారీగా ప్రకటిస్తుండడంతో… టికెట్ ఆశించి, భంగపడ్డ నేతలు సహా అసంతృప్తులు మెల్లగా పార్టీ నుంచి జారుకుంటున్నారు. మరోవైపు కొన్ని స్థానాల్లో అధికార పార్టీకి అభ్యర్థులు దొరకక, దిక్కు
Date : 03-02-2024 - 5:04 IST