Andhra Pradesh
-
Srisailam : డాక్టర్స్ నిర్లక్ష్యం భక్తుడు మృతి..
శ్రీశైలం (Srisailam ) లో డాక్టర్స్ నిర్లక్ష్యం కారణంగా ఓ భక్తుడు మృతి చెందిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. శ్రీశైలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఓ భక్తుడు అనారోగ్యంతో చేరుకున్నాడు. అయితే అతను వచ్చి గంట అయినప్పటికీ వైద్యులు పట్టించుకోని పరిస్థితి. గంటపాటు వైద్యశాల వద్ద ఆటోలోనే ఉన్న మల్లన్న భక్తుడు.. వైద్యం కోసం ఎదురు చూసి చివరకు ప్రాణాలు వదిలాడు. అన
Date : 02-01-2024 - 2:58 IST -
AP : ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ నుండి పెద్ద ఎత్తున జనసేన లో చేరిన నేతలు
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ వైసీపీ (YCP) కి భారీ షాకులు తగులుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ కి ఉన్న వ్యతిరేకత దృష్ట్యా..నేతలు , కార్యకర్తలు పార్టీని వీడి, టీడీపీ – జనసేన పార్టీలలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు ఇరు పార్టీలలో చేరగా..ఇక ఇప్పుడు కార్యకర్తలు పెద్ద ఎత్తున వైసీపీ నుండి బయటకు వస్తూ జనసేన లో చేరుతున్నారు. We’re now on WhatsApp
Date : 02-01-2024 - 2:46 IST -
YS Sharmila : ఆర్కే కు ధన్యవాదాలు తెలిపిన షర్మిల
వైస్ షర్మిల (YS Sharmila)..మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే (Alla Ramakrishna Reddy) కు ధన్యవాదాలు తెలిపింది. తన పట్ల, వైఎస్సార్ (YSR) కుటుంబం పట్ల అభిమానం ప్రదర్శించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పుకొచ్చారు. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. జనవరి 4వ తేదీన ఢిల్లీకి రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నుంచి షర్మిలకు ఆహ్వానం అందింది. 4వ తేదీ ఉదయ
Date : 02-01-2024 - 2:37 IST -
AP Anganwadi : అంగన్వాడీ కార్యకర్తలకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ (AP) లో జీతాలు పెంచాలంటూ మూడు వారాలుగా అంగన్వాడీలు (Anganwadi ) సమ్మె చేస్తున్నారు..అయితే ఆ ఒక్కటి తప్ప అన్నట్టుగా జగన్ ప్రభుత్వం (YCP Govt) చెబుతోంది. ఇప్పుడు ఇదే బాటలో మున్సిపల్ కార్మికులు… ఆ తర్వాత కాంట్రాక్ట్ వర్కర్లు… ఇలా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక్కో ప్రభుత్వ విభాగానికి చెందిన ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు ఫ
Date : 02-01-2024 - 2:24 IST -
Puthalapattu MLA MS Babu : సీఎం జగన్ ఫై పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు ఆగ్రహం
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడం తో అధికార పార్టీ నేతలు ఒక్కరు బయటకు వస్తూ.. సీఎం జగన్ (CM Jagan) ఫై తమ ఆగ్రహాన్ని బయటపెడుతూ..పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు వైసీపీ కి గుడ్ బై చెప్పి టీడీపీ , జనసేన పార్టీలలో చేరగా..మరికొంతమంది ఇదే బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు (Puthalapattu MLA MS Babu) తన ఆగ్రహాన్
Date : 02-01-2024 - 2:13 IST -
Indrakeeladri : రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ
విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో రేపటి నుంచి భవానీ దీక్షపరుల విరమణ కార్యక్రమం జరగనుంది. రేపటి నుంచి
Date : 02-01-2024 - 2:08 IST -
Nara Bhuvaneswari :రేపటి నుంచి 3 రోజుల పాటు ఏపీలో నారా భువనేశ్వరి పర్యటన
నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari ) రేపటి నుండి మూడు రోజులపాటు ఏపీ (AP) లో పర్యటించబోతున్నారు. ‘నిజం గెలవాలి’ (‘Nijam Gelavali’ Yatra) పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్దీ రోజులుగా భువనేశ్వరి పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబును స్కిల్ స్కాంలో సీఐడీ అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపాక నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో ఓ యాత్ర ప్రారంభించారు. చంద్రబాబు అరె
Date : 02-01-2024 - 11:54 IST -
Minister RK Roja : పబ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసిన మంత్రి రోజా ..
వైసీపీ మంత్రి రోజా (Minister RK Roja) న్యూ ఇయర్ వేడుకలను (New Year Celebrtions) ఫుల్ గా ఎంజాయ్ చేసింది. దేశ వ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంబరాన్ని తాకాయి. సినీ , రాజకీయ నేతలతో పాటు సామాన్య ప్రజలు సైతం 2023 కి బై..బై చెపుతూ..2024 కి గ్రాండ్ గా వెల్ కం చెప్పారు. అయితే ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి బెంగుళూరులోని ఒక పబ్బు(PUB)లో ఫుల్ […]
Date : 02-01-2024 - 11:21 IST -
Liquor Sale : న్యూఇయర్ రోజు ఏపీలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఒక్కరోజే..?
కొత్త సంవత్సరం సందర్భంగా ఏపీలొ ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో మద్యం అమ్మాకాలు జరిగాయి. న్యూఇయర్ ఒక్క రోజే
Date : 02-01-2024 - 8:45 IST -
Andhra Pradesh : కొనసాగుతున్న మున్సిపల్, అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె
అంగన్వాడీ వర్కర్లు, మున్సిపల్ కార్మికులు, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు 2024వ సంవత్సరం మొదటి రోజైన సోమవారం
Date : 02-01-2024 - 8:13 IST -
TDP : విచ్చలవిడి డ్రగ్స్, గంజాయి కారణంగానే మహిళలపై అత్యాచారాలు : వంగలపూడి అనిత
ఏపీలో మహిళ అత్యాచారాలు డ్రగ్స్, గంజాయి కారణంగానే జరుగుతున్నాయని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత
Date : 01-01-2024 - 9:19 IST -
TDP : మరోసారి హాట్ కామెంట్స్ చేసిన టీడీపీ ఎంపీ.. నేను దోచుకోను.. ఇంకొకరిని దోచుకోనివ్వను.. అందుకే..?
బెజవాడ రాజకీయం మరింత వెడెక్కింది. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది టీడీపీలో టికెట్ వార్ నడుస్తుంది. బెజవాడ టీడీపీలో
Date : 01-01-2024 - 9:14 IST -
Jagananna Arogya suraksha : రేపటి నుండి రెండో దశ ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం
ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని చేరువ చేసేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిన నేపథ్యంలో ఈ కార్యక్రమం రెండో దశను జనవరి 2వ తేదీ నుండి నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశా
Date : 01-01-2024 - 8:57 IST -
AP CM Jagan : జనంలోకి జగన్..
ఏపీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో వైసీపీ అధినేత, సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అభ్యర్థుల తాలూకా ఎంపిక చేస్తూ..బిజీ గా ఉన్నాడు. గత ఎన్నికల్లో ఘన విజయం సాధించగా..ఈసారి 175 కు 175 సాధించాలని సన్నాహాలు చేస్తున్నారు. అలాగే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేతలకు ఈసారి టికెట్ ఇవ్వకుండా..కొత్త వారికీ ఛాన్స్ ఇచ్చేందుకు నిర్ణయం
Date : 01-01-2024 - 7:12 IST -
Father & Son Ticket Fight : అమలాపురం వైసీపీ టికెట్ కోసం తండ్రి కొడుల మధ్య వార్
వైసీపీలో ఎమ్మెల్యే టికెట్లపై రగడ కొనసాగుతుంది. పార్టీపై అసంతృప్తితో కొంతమంది ఇతర పార్టీలోకి వెళ్తున్నారు. రెండో
Date : 01-01-2024 - 3:22 IST -
Sharmilas Son Wedding : వైఎస్ షర్మిల కొడుకు పెళ్లిపై కీలక అప్డేట్
Sharmilas Son Wedding : వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రేమ వివాహం చేసుకోబోతున్నారే వార్త గత కొంత కాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
Date : 01-01-2024 - 1:20 IST -
YS Sharmila: కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల, చేరికకు రంగం సిద్ధం!
వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి జనవరి 4న న్యూఢిల్లీలో పార్టీలో చేరనున్నారు. న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పీసీసీ నేతల సమక్షంలో ఆమె పార్టీలో చేరనున్నారు. AP. అసెంబ్లీ ఎన్నికలు -2024కి AICC ఆమె AICC కార్యదర్శిని మరియు స్టార్ క్
Date : 01-01-2024 - 11:56 IST -
YCP : మంత్రి విడదల రజిని కార్యాలయంపై రాళ్ళ దాడి.. గుంటూరు వెస్ట్ లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఆఫీస్
గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వైసీపీ కార్యాలయంపై గుర్తు
Date : 01-01-2024 - 11:15 IST -
TDP : ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణపై పరిటాల శ్రీరామ్ ఫైర్.. స్వార్థం కోసం పార్టీ మారి..?
పరిటాల కుటుంబం, టీడీపీ పార్టీపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ధర్మవరం టీడీపీ
Date : 01-01-2024 - 7:42 IST -
New Year 2024 : తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్, చంద్రబాబు, పవన్
ఏపీ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు
Date : 01-01-2024 - 7:29 IST