Andhra Pradesh
-
Satyavedu MLA Adimulam : మంత్రి పెద్దిరెడ్డి కాళ్లు మొక్కిన వైసీపీ దళిత ఎమ్మెల్యే..
ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి రాజకీయాలు జోరందుకున్నాయి. వరుసగా నేతల హడావిడి , ప్రచారం , సభలు , సమావేశాలు , వలసలు ఇలా రోజు రోజుకు అక్కడి రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ లో ఏంజరుగుతుందో అర్ధం కానీ పరిస్థితి. నేతలపై ప్రజల్లో ఉన్న అసంతృత్తి కారణంగా ఈసారి చాలామందికి టికెట్ ఇవ్వడం లేదు జగన్..ఈ క్రమంలో ఎవరికీ టికెట్ దక్కు
Published Date - 04:39 PM, Sun - 7 January 24 -
TDP : అరాచక ప్రభుత్వానికి ముంగింపు పలకాలి.. తిరువూరు సభలో చంద్రబాబు
నాలుగేళ్లలో రాష్ట్రం వెనుకబడిపోయిందని వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు తిరువూరు జిల్లాలో రా కదలి రా పేరుతో
Published Date - 04:14 PM, Sun - 7 January 24 -
Kesineni Nani : తిరువూరు సభలో కేశినేని నానికి ముందు వరుసలో సీటు.. ఎంపీ రియాక్షన్ ఇదే..?
టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరు సభపై ఎంపీ కేశినేని నాని స్పందించారు. తిరువూరు సభలో ఆయనకు ముందువరుసలో సీటు కేటాయించారు. సభలో అన్ని చోట్ల ఎంపీ ఫోటోలతో ఫ్లెక్సీలు కట్టారు. అయితే దీనిపై ఆయన స్పందిస్తూ.. ప్రోటోకాల్ పాటించామంటూ చెప్పుకోవడానికే సీటు, ఫ్లెక్సీలు వేయించారని ఆయన అన్నారు. రాజీనామాపై తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని తెలిపారు. ఇదే ప్రోటో
Published Date - 01:28 PM, Sun - 7 January 24 -
TDP : నేడు తిరువూరులో చంద్రబాబు పర్యటన.. సభకు రావాలని ఎంపీ కేశినేని నానికి అధిష్టానం బుజ్జగింపులు
రా కదిలిరా పేరుతో చంద్రబాబు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. కనిగిరిలో తొలిసభతో జోష్ మీద ఉన్న టీడీపీ ఈ రోజు విజయవాడ పార్లమెంట్లోని తిరువూరు(ఎస్సీ) నియోజకవర్గంలో నిర్వహిస్తుంది.అధినేత చంద్రబాబు సభకు నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ అంతా సభకు తరలివెళ్తున్నారు. ఇటు పార్లమెంట్లోని అన్ని నియోజకవర్గాల నుంచ
Published Date - 08:47 AM, Sun - 7 January 24 -
YS Sharmila : షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక నిజంగా బాబు హస్తం ఉందా..?
వైస్ షర్మిల రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ లో రాజన్న రాజ్యం తీసుకరావాలని వైస్ షర్మిల ఎన్నో కలలు కంటూ…రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యమంటూ 2021 జులై 8న వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ (YSRTP) పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. పార్టీ స్థాపించగానే కేసీఆర్ ఫై పోరాటం మొదలుపెట్టింది. తెలంగాణ వ్యాప్తంగా సుదీర్ఘమైన పాదయాత్ర చేస్తూ కేసీఆర్ ఫై విమర్
Published Date - 09:04 PM, Sat - 6 January 24 -
Nara Lokesh: అంగన్వాడీల ఉద్యమానికి టీడీపీ పూర్తి మద్దతు: నారా లోకేశ్
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ లో సమ్మె చేస్తున్న అంగన్ వాడీలపై ప్రభుత్వం ఊహించని నిర్ణయం తీసుకుంది. అంగన్ వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించింది. అంగన్ వాడీలను ఎమర్జెన్సీ సర్వీసులలోకి చేర్చి, ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు శనివారం జీవో నెం.2 విడుదల చేసింది. అయితే ఈ వ్యవహరంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటు స్పందించిన విషయం తెల
Published Date - 08:31 PM, Sat - 6 January 24 -
MP Balasouri : టీడీపీ లోకి వైసీపీ ఎంపీ బాలశౌరి..?
అప్పుడప్పుడు మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు తీవ్ర నష్టాల పాలుచేస్తుంది..ఇప్పుడు జగన్ విషయంలో అదే జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. త్వరలో ఎన్నికలు జరగనున్న క్రమంలో సర్వేల రిపోర్ట్..ఆధారంగా నియోజకవర్గాల ఇంచార్జ్ లను మార్చడం..చాలామందికి టికెట్స్ ఇచ్చేందుకు నిరాకరించడం ఇవన్నీ పార్టీకి తీవ్ర నష్టాన్ని తీసుకొచ్చేలా చేస్తున్నాయి. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం తో పెద్ద ఎ
Published Date - 02:40 PM, Sat - 6 January 24 -
BalaKrishna : పార్లమెంట్ బరిలో బాలయ్య…?
రాజకీయం నీ ఫుడ్ లో ఉందేమో.. నాకు బ్లడ్ లోనే ఉందిరా బ్లడీ ఫూల్..నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ ని అనుకున్నావా బే షూటర్ ని కాల్చి పారేస్తా..ఒకడు నాకు ఎదురైనా వాడికే రిస్క్, ఒకడికి నేను ఎదురెళ్లినా వాడికే రిస్క్, తొక్కి పడేస్తా ఇలాంటి డైలాగ్స్ బాలకృష్ణ కు సినిమాల్లోనేకాదు రాజకీయాల్లో కూడా బాగా సెట్ అవుతాయి. ప్రస్తుతం బాలకృష్ణ ఓ వైపు సినిమాలు చేస్తూనే..మరోవైపు రాజకీయాల్లతో ర
Published Date - 02:27 PM, Sat - 6 January 24 -
Ambati Rayudu : రాయుడు ముందే వైసీపీ ఓటమిని గ్రహించాడా..? అందుకే రాజీనామా చేశాడా..?
వైసీపీ(YCP) పార్టీకి ప్రతి రోజు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. పార్టీ లో సీనియర్ నేతలు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు మాత్రమే కాదు కొత్తగా పార్టీ లో చేరిన వారు సైతం పార్టీ కి రాజీనామా చేసి బయటకు వస్తున్నారు. వారం క్రితం ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) వైసీపీ లో చేరిన సంగతి తెలిసిందే. అంబటి రాయుడు పార్టీ లో చేరడం తో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఇక […]
Published Date - 12:27 PM, Sat - 6 January 24 -
Sankranti Special Buses : సంక్రాంతికి స్పెషల్ బస్సులు.. ఏపీఎస్ఆర్టీసీ 6,795.. టీఎస్ఆర్టీసీ 4,484
Sankranti Special Buses : సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు నుంచి జనవరి 18 వరకు 6,795 ప్రత్యేక బస్సులను ఏపీఎస్ఆర్టీసీ నడపనుంది.
Published Date - 10:44 AM, Sat - 6 January 24 -
MP Kesineni Nani : టీడీపీ ఎంపీ కేశినేని సంచలన నిర్ణయం.. త్వరలో ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా
బెజవాడ రాజకీయాలు హాట్హాట్గా మారాయి. టీడీపీలో వర్గపోరు ముదిరి పార్టీకి రాజీనామాలు చేసే పరిస్థితికి వెళ్లిపోయింది. విజయవాడ ఎంపీగా రెండుసార్లు టీడీపీ నుంచి గెలిచిన కేశినేని నాని ఆ పార్టీని వీడుతున్నట్లు అధికారికంగా ఆయప సోషల్మీడియాలో తెలిపారు. చంద్రబాబునాయుడు తన అవసరం పార్టీకి లేదనప్పుడు తాను కూడా పార్టీలో కొనసాగే అవసరం లేదంటూ ట్వీట్ చేశారు.
Published Date - 06:40 AM, Sat - 6 January 24 -
TDP : ఉత్తరాంధ్రలో ముగిసిన నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన.. బాధిత కుటుంబాలకు భువనేశ్వరి భరోసా
కుటుంబ పెద్దలను కోల్పోయి శోకసంద్రంలో మునిగిన కుటుంబాలకు అధైర్యపడొద్దు.. మీకు మేమున్నామంటూ చంద్రబాబు
Published Date - 10:25 PM, Fri - 5 January 24 -
TDP : మైలవరంలో బొమ్మసాని ఆత్మీయ సమావేశం.. టికెట్ తనకే ఇవ్వాలంటూ అధిష్టానాన్ని కోరని బొమ్మసాని
మైలవరంలో టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఈ
Published Date - 10:19 PM, Fri - 5 January 24 -
TDP : సూపర్ సిక్స్ ద్వారా పేదరికం లేని సమాజాన్ని తీసుకువస్తా.. కనిగిరి రా కదిలిరా సభలో నారా చంద్రబాబు నాయుడు
సైకో పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని.. టీడీపీ పిలుపునిచ్చిన రా.. కదలిరా
Published Date - 09:57 PM, Fri - 5 January 24 -
Murder Attempt On KA Paul : కేఏ పాల్పై హత్యాయత్నం..?
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ఫై హత్యాయత్నం (Murder Attempt) జరిగిందనే ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వీర్ల గా మారింది. ఫుడ్ లో విషం కలిపి ఆయన్ను చంపేందుకు ట్రై చేసినట్లు స్వయంగా పాల్ మాట్లాడినట్లు ఓ ఆడియో క్లిప్ (Audio Leak) హాట్ టాపిక్ గా మారింది. క్రిస్మస్ వేడుకల (Christmas Celebrations) సమయంలో డిసెంబర్ 25న తనను చంపే ప్రయత్నం జరిగిందని పాల్ ఆరోపించారు. క్రిస్మస్ […]
Published Date - 08:28 PM, Fri - 5 January 24 -
MLA Kapu Ramachandra Reddy Resign : వైసీపీ లో మరో వికెట్ డౌన్
ఏపీలో ఎన్నికల సమయం (AP Elections) నాటికీ అధికార పార్టీ వైసీపీ (YCP) మొత్తం ఖాళీ అయ్యేలా కనిపిస్తుంది. ఎందుకంటే వరుస పెట్టి ఆ పార్టీ నేతలు రాజీనామాలు చేస్తూ బయటకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజీనామా చేసి టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీల తీర్థం పుచ్చుకోగా..తాజాగా మరో వికెట్ డౌన్ అయ్యింది. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి (MLA Kapu Ramachandra Reddy ) పార్టీకి రాజీనామా (Resign) చేశార
Published Date - 08:11 PM, Fri - 5 January 24 -
Bharati Cements : రూ.150 కోట్ల ఎఫ్డీలపై భారతీ సిమెంట్స్కు ‘సుప్రీం’ షాక్
Bharati Cements : జగన్ అక్రమాస్తుల కేసులో భారతీ సిమెంట్స్కు చెందిన రూ.150 కోట్ల ఎఫ్డీ మొత్తాన్ని విడుదల చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను ఆదేశిస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది.
Published Date - 05:27 PM, Fri - 5 January 24 -
AP : వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల ఫోకస్ అంత మూడో లిస్ట్ పైనే..
ఏపీ(AP)లో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికల సమరం జరగబోతుంది. ఈ క్రమంలో అధికార పార్టీ వైసీపీ (YCP) తో పాటు మిగతా పార్టీలన్నీ ఎన్నికలపై దృష్టి సారించాయి. ముఖ్యంగా వైసీపీ మరోసారి విజయకేతనం ఎగురవేయాలని గట్టిగా సన్నాహాలు చేస్తుంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని వారి స్థానాల్లో కొత్తవారికి ఛాన్స్ ఇచ్చేందుకు డిసైడ్ అయ్యింది. అలాగే పలువురు నేతలను సైతం స్ద
Published Date - 02:50 PM, Fri - 5 January 24 -
AP- Telangana: ఆ 408 కోట్లు ఇప్పించండి, APపై కేంద్రానికి రేవంత్ ఫిర్యాదు!
AP- Telangana: రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణ ఆస్తులు వాడుకున్నందుకు గాను ఆంధ్రప్రదేశ్ నుంచి రూ.408 కోట్లు వసూలు చేసి తెలంగాణకు చెల్లించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్ ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఆస్తుల విభజనను పరిష్కరించాలని, రెండు రాష్ట్రాల మధ్య పెండిం
Published Date - 02:26 PM, Fri - 5 January 24 -
CM Jagan: ప్రభుత్వ పథకం ప్రతిఒక్కరికి అందించడమే నా లక్ష్యం: సీఎం జగన్
CM Jagan: అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశమిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి 68వేల 990 మంది అర్హులకు 97.76 కోట్ల రూపాయలను బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటికే గత 55 నెలల్లో డీబీటీ రూపంలో 2లక్షల 46వేల 551 కోట్ల రూపాయల పథకాలను లబ్ధిదారులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. చిట్ట చివరి వరకు లబ్ధిదారునికి అర్హతయితే చాలు ప్రభ
Published Date - 01:32 PM, Fri - 5 January 24