Andhra Pradesh
-
Stone Attack on Jagan : డబ్బులు ఇవ్వలేదు కాబట్టే..జగన్ ఫై దాడి చేసారా..?
డబ్బులు ఇవ్వలేదనే కోపం తోనే వారు రాళ్లు విసిరినట్లు ఉందని..కానీ అది జగన్ ఫై వేద్దామని కాదు ..రోడ్ షో లో వేద్దామని వేశారు
Date : 17-04-2024 - 12:09 IST -
Nara Bhuvaneshwari : మరో యాత్రకు సిద్ధమవుతున్న నారా భువనేశ్వరి!
Nara Bhuvaneshwari : కొన్ని నెలల క్రితం జరిగిన చంద్రబాబు అరెస్ట్ ఒక్కసారిగా రాజకీయ పరిణామాల్ని మార్చేసింది.
Date : 17-04-2024 - 10:11 IST -
Thota Trimurthulu – YSRCP: తోట త్రిమూర్తులుకు సీటు ఇస్తారా ? వేటు వేస్తారా ?
Thota Trimurthulu - YSRCP: 1996 డిసెంబర్ 29న తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఇద్దరు దళితులకు శిరోముండనం చేయించిన కేసులో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు ఎట్టకేలకు శిక్ష పడింది.
Date : 17-04-2024 - 8:52 IST -
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ సీఎస్ ను హెచ్చరించిన ఈసీ..
రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేట్ సలహాదారులకు కేబినెట్ మంత్రుల హోదా ఉన్నందున మోడల్ ప్రవర్తనా నియమావళి నిబంధనలు వారికి వర్తిస్తాయని ఎన్నికల సంఘం మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి తెలియజేసింది.
Date : 16-04-2024 - 10:38 IST -
ABP – CVoter Opinion Poll : ఏపీలో కూటమి భారీ విజయం సాదించబోతుంది
ఏబీపీ - సీఓటర్ ఒపీనియన్ సంస్థలు ప్రజల అభిప్రాయాలు సేకరించి ..వారు ఏమనుకుంటున్నారో తెలియజేసింది. వీరు తెలిపిన సర్వేలో కూటమి పార్టీ భారీ విజయం సాదించబోతుందని తేల్చి చెప్పింది
Date : 16-04-2024 - 10:32 IST -
Election 2024: ఎన్నికలకు కౌంట్ డౌన్.. ఎల్లుండి నుంచే తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లు
రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ వేడి మరింత పెరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఏప్రిల్ 18 నుండి నామినేషన్లు వేయనున్నారు.
Date : 16-04-2024 - 5:06 IST -
AP : రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేయకపోవడంపై మంత్రి అంబటి క్లారిటీ
మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్న జగన్..ఆ తర్వాత స్వయంగా ప్రభుత్వమే మద్యం అమ్మేవిధంగా తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
Date : 16-04-2024 - 3:48 IST -
Thota Trimurtulu : తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు.. ఏమిటీ శిరోముండనం కేసు ?
Thota Trimurtulu : శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు షాక్ తగిలింది.
Date : 16-04-2024 - 3:47 IST -
AP Elections 2024; టీడీపీకి ఎన్నికల కమిషన్ నోటీసులు.. కారణమిదే..!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తోంది. పార్టీ ఏదైనా నిబంధనలను ఉల్లంగిస్తే ఉపేక్షించడం లేదు. అక్కడ ప్రధాన పార్టీలుగా వ్యవహరిస్తున్న టీడీపీ, వైసీపీ పార్టీల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ తప్పు చేస్తే నోటీసులు జారీ చేస్తుంది.
Date : 16-04-2024 - 1:03 IST -
Janasena Symbol:హైకోర్టులో జనసేనకు భారీ ఊరట.. గాజు గ్లాసు గుర్తు పిటిషన్ కొట్టివేత
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ మరియు లోకసభ ఎన్నికలు ఏకకాలంలో జరగనున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యాయి. ఎన్డీయే కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తుండగా, వైసీపీ మాత్రమే ఒంటరిగా బరిలోకి దిగుతుంది.
Date : 16-04-2024 - 12:42 IST -
Stone Attack on Jagan : జగన్ పై రాయి తో దాడి చేసిందెవరో కనిపెట్టిన పొలీసులు
జగన్ ఫై దాడి చేసిన వ్యక్తి అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్గా గుర్తించారు
Date : 16-04-2024 - 11:30 IST -
Vizag : విశాఖను వాణిజ్య రాజధానిని చేస్తా అంటూ బాబు హామీ..
విశాఖను వైసీపీ గంజాయి, డ్రగ్స్ రాజధానిగా మారిస్తే.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖను వాణిజ్య రాజధానిని చేస్తామని ఉత్తరాంధ్ర ప్రజలకు చంద్రబాబు మాటిచ్చారు
Date : 15-04-2024 - 11:30 IST -
AP : జగన్ కు మళ్లీ ఓటేస్తే మిమ్మల్నే అమ్మేస్తారు – వైఎస్ షర్మిల
గత ఎన్నికల్లో జగన్ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని ..ఈసారి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు
Date : 15-04-2024 - 10:56 IST -
Janasena : సీఎం జగన్ ఫై దాడిని పుష్ప మేకింగ్ తో షేర్ చేసిన జనసేన
జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా పుష్ప మేకింగ్ వీడియో తో పోలుస్తూ సెటైర్ వేసింది
Date : 15-04-2024 - 8:50 IST -
CP Kanti Rana : సీఎం జగన్పై దాడి.. సీపీ కాంతి రాణా కీలక వ్యాఖ్యలు
విజయవాడలోని అజిత్సింగ్ నగర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 'మేమంత సిద్ధం' బస్సుయాత్రలో శనివారం నాడు ఆయనపై రాళ్ల దాడిపై ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఐపిసి సెక్షన్ 307 (హత్య ప్రయత్నంలో శిక్ష) కింద కేసు నమోదు చేశారు.
Date : 15-04-2024 - 7:37 IST -
Pawan Kalyan: సీఎం జగన్ దాడిపై పవన్ కళ్యాణ్ రియాక్షన్.. ఏమన్నారంటే
Pawan Kalyan: ఏపీ సీఎం జగన్ దాడిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద గులక రాయితో దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? వివిఐపి కేటగిరీలో ఉన్నారనే కదా సదరు పాలకుడు ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినా పరదాలు కట్టి… చెట్లు కొట్టేసేవారు. అన్నీ పట్టపగలే నిర్వహించారు కదా. మరి ఏ ఉద్దేశంతో విజయవాడ నగరంలో విద్యుత్
Date : 15-04-2024 - 7:28 IST -
Chandrababu : విశాఖలో వైసీపీ నేతలు భూకబ్జాలు చేశారు
ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీలో ప్రధాన పార్టీలో ప్రచారంలో స్పీడ్ పెంచాయి. అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు ప్రచారం ముందున్నారు.
Date : 15-04-2024 - 6:48 IST -
Viveka Murder Case : అవినాష్ బెయిల్ రద్దు ఫై ముగిసిన వాదనలు..తీర్పు రిజర్వ్ చేసిన కోర్ట్
వైసీపీ ఎంపీ అవినాష్రెడ్డి(MP Avinash Reddy) బెయిల్ రద్దు చేయాలంటూ కోర్ట్ లో వేసిన పిటిషన్పై విచారణ ముగిసింది
Date : 15-04-2024 - 6:17 IST -
Jagan : ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రమాదం నుంచి తప్పించుకున్నా: సీఎం జగన్
CM Jagan:సీఎం జగన్ విజయవాడ(Vijayawada)లో రోడ్ షో(Road show) సందర్భంగా జరిగిన రాయి దాడి(stone attack)లో గాయపడిన సంగతి తెలిసిందే. వైద్యుల సూచన మేరకు ఆయన ఒక రోజు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఈ ఉదయం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ఆయన మళ్లీ ప్రారంభించారు. కేసరపల్లి క్యాంప్ నుంచి ఆయన యాత్ర ప్రారంభమయింది. ఈ సందర్భంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన నేతలు ఆయనను కలిసి పరామర్శించారు. బస్సు యాత్రకు వస్తున్న
Date : 15-04-2024 - 2:37 IST -
Stone Attack on Jagan : జగన్ ఫై దాడి చేసినవారిని పట్టిస్తే రూ.2 లక్షల నగదు బహుమతి
రాళ్ల దాడి చేసిన నిందితులను పట్టిస్తే భారీ నగదు బహుమతి ఇస్తామని పోలీస్ కమిషనర్(Police Commissioner) ప్రకటించారు
Date : 15-04-2024 - 2:15 IST