Andhra Pradesh
-
TDP : చంద్రబాబు సమక్షంలో కండువా కప్పుకున్న పాకాల జడ్పీటీసీ
Chandragiri ycp: ఏపి(AP)లో అధికార పార్టీ వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్(jagan) వెంట నడిచిన కీలక నేతలు ప్రస్తుతం వైసీపీని వీడుతున్నారు. పార్టీ అధినేత తీరుతో పాటు రాష్ట్రంలో మారిన పరిస్థితుల వల్ల వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీ(tdp)లో చేరుతున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది.
Published Date - 03:20 PM, Sat - 6 April 24 -
Dokka : టీడీపీ గూటికి డొక్కా మాణిక్యవరప్రసాద్?
Dokka Manikya Vara Prasad: గత కొంతకాలంగా వైసీపీ(ycp)తో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న మాజీమంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్(Dokka Manikya Vara Prasad) టీడీపీ(tdp)లో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) గుంటూరులోని డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇంటికి వచ్చి చర్చించారు. పల్నాడు జిల్లాలోనూ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని
Published Date - 02:21 PM, Sat - 6 April 24 -
Puthalapattu MLA MS Babu : కాంగ్రెస్ లో చేరిన పూతలపట్టు ఎమ్మెల్యే
కొద్దీ నెలలుగా వరుసపెట్టి ఎమ్మెల్యేలు , ఎంపీలు , ZPTC , MPTC ఇలా పైస్థాయి నేతల నుండి గల్లీ నేతలవరకు పార్టీని వీడుతూ వస్తున్నారు
Published Date - 02:14 PM, Sat - 6 April 24 -
AP : వైసీపీకి షాక్ ఇచ్చిన వాలంటీర్లు..టీడీపీతోనే మా అడుగులంటూ నిర్ణయం
విజయవాడలో వాలంటీర్లు అధికార వైసీపీని కాదని విపక్ష టీడీపీకి మద్దతు ప్రకటించారు. వాలంటీర్ల సంఘాల ప్రతినిధులు ఈ మేరకు విజయవాడలో సమావేశమై ఓ తీర్మానం చేసారు
Published Date - 01:07 PM, Sat - 6 April 24 -
YS Sunitha Reddy : షర్మిలను జగన్ అందుకే పక్కన పెట్టారు : వైఎస్ సునీత
YS Sunitha Reddy : హత్యా రాజకీయాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత పేర్కొన్నారు.
Published Date - 11:43 AM, Sat - 6 April 24 -
AP Trains Halting : స్పెషల్ ట్రైన్లు రయ్ రయ్.. ఏపీలో హాల్టింగ్స్ ఇవే
AP Trains Halting : రైలు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడపనుంది.
Published Date - 08:59 AM, Sat - 6 April 24 -
Pawan Kalyan : పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు ఇల్లు.. అద్దె తెలిస్తే షాకవుతారు!
Pawan Kalyan : ఈసారి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు.
Published Date - 07:42 AM, Sat - 6 April 24 -
Raghu Rama Krishnam Raju : టీడీపీ లో చేరిన రఘురామకృష్ణరాజు
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) సమక్షంలో టీడీపీ (TDP)లో చేరారు
Published Date - 10:09 PM, Fri - 5 April 24 -
Mahasena Rajesh : 100 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సిద్దమైన మహాసేన రాజేష్
తాజాగా ఆయన 100 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించడాన్ని చూస్తే సొంత పార్టీ పెట్టి బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది
Published Date - 08:59 PM, Fri - 5 April 24 -
Pawan Kalyan : జ్వరం తగ్గడంతో మళ్లీ ప్రచారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
జ్వరంతోనే పిఠాపురం పర్యటన కొనసాగించడంతో జ్వరం ఎక్కువ కావడం తో తదుపరి టూర్స్ కు బ్రేక్ పడ్డాయి.
Published Date - 06:54 PM, Fri - 5 April 24 -
AP : సంజన, సుకన్య అంటూ పరితపించే నేతలు వైసీపీలో ఉన్నారు – 30 ఇయర్స్ పృద్వి
శుక్రవారం ఉండవల్లిలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ని పృథ్వీరాజ్ కలిశారు
Published Date - 06:40 PM, Fri - 5 April 24 -
Memanta Siddham Bus Yatra: వైఎస్ జగన్ రేపు మేమంతా సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఎన్డీయే కూటమిలో భాగమైన జనసేన, టీడీపీ మరియు వైసీపీ మధ్య పోరు చూస్తుంటే కురుక్షేత్రాన్ని తలపిస్తుంది. అంతిమంగా విజయమే లక్ష్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
Published Date - 06:12 PM, Fri - 5 April 24 -
AP : జగన్, అవినాష్ లను ఓడించాలని షర్మిల పిలుపు
నిన్నటి వరకు జనసేన , టిడిపి నేతలు మాత్రమే జగన్ శవ రాజకీయాల ఫై బాణాలు సందించగా..ఇప్పుడు సొంత చెల్లెలు సైతం మొదలుపెట్టింది
Published Date - 05:52 PM, Fri - 5 April 24 -
AP POLYCET 2024: ఏపీ పాలిసెట్కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది పొడిగింపు
ఏపీ పాలిసెట్కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించించింది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఇంకా అప్లయ్ చేసుకొని అభ్యర్థుల కోసం మరో ఐదు రోజులపాటు తేదీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 03:09 PM, Fri - 5 April 24 -
YS Sharmila: అన్నపై షర్మిల తొలి అడుగు నేడే
వైఎస్ కుటుంబానికి కడప కంచుకోట. ఆ ప్రాంతంలోని పులివెందుల నియోజకవర్గం నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పోటీ చేశారు. ఆయన మరణాంతరం కుమారుడు, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల నుంచి పోటీ చేశారు. మరోవైపు కడప ఎంపీగా కజిన్ వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్నారు.
Published Date - 02:29 PM, Fri - 5 April 24 -
CM Jagan: మరో ఐదు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుంది: CM జగన్
నాయుడుపేట సభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. నాయుడుపేట జన సముద్రాన్ని తలపిస్తోందని అన్నారు.
Published Date - 07:49 PM, Thu - 4 April 24 -
Raghuramakrishna Raju : రఘురామకు ఆ పార్టీ నుంచి అసెంబ్లీ టికెట్ !
ఏపీ పాలిటిక్స్లో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు స్టైలే వేరు!! ఈ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని ఆయన అంటున్నారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు ? ఏ స్థానం నుంచి పోటీ చేస్తారు ?
Published Date - 12:28 PM, Thu - 4 April 24 -
Jaya Prada Desire : ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తా.. బీజేపీ పెద్దల నిర్ణయమే ఫైనల్ : జయప్రద
Jaya Prada Desire : బీజేపీ మాజీ ఎంపీ, సినీ నటి జయప్రద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 08:06 AM, Thu - 4 April 24 -
YCP Blame TDP : పెన్షన్ పేరుతో వైసీపీ నీచ రాజకీయం..
వాలంటీర్లు స్థానిక రాజకీయ నాయకులతో కలిసి లేవలేని వృద్దులను, వికలాంగులను కార్లు, ఆటోల్లో గ్రామ సచివాలయాలకు తరలించి ముందస్తుగా సిద్ధం చేసిన మంచాలపై వారిని మోసుకెళ్తునటువంటి వీడియోలను చిత్రీకరించి
Published Date - 11:36 PM, Wed - 3 April 24 -
Chandrababu : నేను శివుడి అవతారం – చంద్రబాబు
రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలని కూటమితో వచ్చానని, ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చంద్రబాబు కోరారు
Published Date - 09:32 PM, Wed - 3 April 24