Andhra Pradesh
-
Prashant Kishor: వైఎస్ విజయమ్మ కూడా డబ్బుల తీసుకొని జగన్ను విమర్శించారా..?
తాను టీడీపీకి అమ్ముడుపోయానంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్ కిషోర్ ఘాటుగా స్పందించారు.
Date : 12-05-2024 - 5:34 IST -
Prashant Kishore : జగన్ ఓటమి ఖాయం.. టీడీపీలోకి బొత్స జంప్ : పీకే సంచలన వ్యాఖ్యలు
Prashant Kishore : ఆంధ్రప్రదేశ్లో పోలింగ్కు ఇంకొన్ని గంటల సమయం ఉందనగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన కామెంట్స్ చేశారు.
Date : 12-05-2024 - 5:06 IST -
Bapatla : టీడీపీ లో చేరాడని దళిత యువకుడిపై సినీ రచయిత కోన వెంకట్ దాడి
టీడీపీ లో చేరాడని దళిత యువకుడిపై దాడి చేసిన ఘటనలో సినీ రచయిత కోన వెంకట్ ఫై కేసు నమోదు అయ్యింది. ఏపీలో మరికొద్ది గంటల్లో పోలింగ్ మొదలుకానుంది. ఈ క్రమంలో అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. కొన్ని చోట్లా భారీగా డబ్బులు పంచుతూ ఓట్లను కొనుగోలు చేస్తుండగా..మరికొన్ని చోట్ల ఇన్ని రోజులు మా వెంట తిరిగి..ఇప్పుడు టీడీపీ లో చేరతావ అంటూ వారిపై దాడికి దిగుతున్నారు. తాజాగా బాపట్ల జ
Date : 12-05-2024 - 2:16 IST -
Public Talk : పవన్ కుటుంబం Vs వైఎస్ జగన్ కుటుంబం అంట..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో, ప్రస్తుతం అంతా ఓటర్లు ఎవరి కోసం 'బటన్' నొక్కారో నిర్ణయించుకోవడానికి ఒక రోజు మిగిలి ఉంది. అది ప్రస్తుతం జరుగుతున్న ఒక ఆసక్తికరమైన పోలికను తీసుకువస్తుంది, ఇది CM వైఎస్ జగన్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మధ్య ఉంది.
Date : 12-05-2024 - 1:56 IST -
AP : సత్తెనపల్లి లో రోడ్డెక్కిన మహిళలు..ఓటుకు డబ్బులు ఇవ్వలేదంటూ ఆందోళన
సత్తెనపల్లిలో 18వ వార్డుకు చెందిన ఓటర్లు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. ఓటు వేసేందుకు ఇవ్వాల్సిన డబ్బులు..వైసీపీ నేతలు ఇవ్వకపోవడం వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
Date : 12-05-2024 - 1:23 IST -
AP Betting : ఐపీఎల్ను దాటిన ఏపీ ఎలక్షన్ బెట్టింగ్స్..!
సార్వత్రిక ఎన్నికలు దేశ వ్యాప్తంగా అవుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సారి లోక్ సభ ఎన్నికలు 7దశల్లో జరుగుతున్న నేపథ్యంలో.. ఏపీ, తెలంగాణతో పాటు మరో 10 రాష్ట్రాల్లో 4వ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి.
Date : 12-05-2024 - 12:55 IST -
Pawan kalyan : రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కు అత్యధిక మెజారిటీ..?
ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. దాదాపు నెలన్నర రోజుల పాటు ప్రచారంలో పాల్గొన్న నేతలు ప్రజల్లోకి వెళ్లి వారితో మమేకమయ్యే ప్రయత్నాలు చేశారు.
Date : 12-05-2024 - 12:37 IST -
Allu Arjun Campaign: అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్
వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రవిచంద్ర కిషోర్రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడం రాజకీయంగా సంచలనంగా మారింది. సోషల్మీడియాలో మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Date : 12-05-2024 - 12:37 IST -
AP : వైసీపీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి పంచిన చీరలను మోహన విసిరికొట్టిన మహిళలు
దాదాపు 300 మంది మహిళలు తిరుగుబాటు కార్యక్రమంగా వైసీపీ నాయకులు పంచి పెట్టిన చీరలను చిరాకుతో విసిరికొట్టారు. చీరలను పంచిన వైసీపీ నాయకులు ఇళ్ల మీదకే ఆ చీరలను విసిరేశారు
Date : 12-05-2024 - 12:30 IST -
Polling Staff : పోలింగ్ సిబ్బందికి గుడ్లు మాత్రమే.. చికెన్ నో..!
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సారి దేశంలో 7 దశల్లో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.
Date : 12-05-2024 - 12:27 IST -
Pithapuram : పిఠాపురంలో ధర్నాకు దిగిన ఓటర్లు..
వైసీపీ నేతలు మాకు డబ్బులు ఇవ్వలేదని చెప్పి పలు గ్రామాల ప్రజలు ధర్నాకు దిగడం ఇప్పుడు అంత మాట్లాడుకునేలా చేస్తుంది
Date : 12-05-2024 - 12:15 IST -
AP Elections : ఏపీలో రికార్డ్ బద్దలే.. 85 శాతం పోలింగ్ అంచనా.. పూర్తి లెక్కిది..!
ఆంధ్రప్రదేశ్ అంతటా ఎన్నికల ఫీవర్ నడుస్తోంది.. ఫలితాలపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఏపీలో విజయం ఎవరిది? అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. మంగళగిరిలో లోకేష్ ఆధిక్యం ఏ మేరకు ఉంది?
Date : 12-05-2024 - 12:06 IST -
Nandamuri Ramakrishna : ఐదేళ్ల రాక్షస పాలనలో చిప్ప కూడా లేకుండా చేసిన జగన్..
ఐదేళ్ల రాక్షస పాలనలో చిప్ప కూడా లేకుండా చేసిన జగన్ అంటూ అసహనం వ్యక్తం చేసిన నందమూరి రామకృష్ణ.
Date : 12-05-2024 - 10:24 IST -
Lok Sabha Elections: మే 13న నాలుగో దశ పోలింగ్.. ఎన్నికల బరిలో 476 మంది కోటీశ్వరులు..!
10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 స్థానాలకు నాలుగో దశ పోలింగ్ సోమవారం (మే 13) జరగనుంది.
Date : 11-05-2024 - 11:58 IST -
AP Polling : ఈసారి ఏపీలో పోలింగ్ శాతం పెరగనుందా..?
అంటే ఖచ్చితంగా అనే చెప్పాలి. ఎందుకంటే రెండు రోజుల ముందు నుండే ఏపీకి ప్రజలు బారులు తీరారు. బస్టాండ్ , రైల్వే స్టేషన్ , ఆఖరికి ఎయిర్ పోర్ట్ లు సైతం జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఉద్యోగ, ఉపాధి కోసం ఇక్కడ ఉండి ఐదేళ్లకోసారి తమకు ఇష్టమైన నాయకున్ని ఎన్నుకునేందుకు ఉత్సాహంగా సొంతూళ్లకు కదులుతున్నారు. ఈ క్రమంలో చాలామంది ఓటర్లు ప్రత్యేక బస్సులు, రైళ్లలో ఊర్లకు చేరుకుంటుండగా.. ఇంకొ
Date : 11-05-2024 - 9:26 IST -
Nandyala : అల్లు అర్జున్ కేసు నమోదు…
అయితే ర్యాలీ కి ఎలాంటి అనుమతి తీసుకోకుండా ర్యాలీ జరపడడంతో రవిచంద్ర కిషోర్ రెడ్డి తో పాటు అల్లు అర్జున్ ఫై పోలీసులకు రిటర్నింగ్ అధికారి పిర్యాదు చేసారు
Date : 11-05-2024 - 8:45 IST -
AP : దేశం దాటి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకునే వ్యక్తి మనకు అవసరమా..? – పవన్
కాకినాడ ఈరోజు మద్యానికి, గంజాయికి, బియ్యం స్మగ్లింగ్ కు, డీజిల్ అక్రమ రవాణాకు, అమ్మాయిలపై అఘాయిత్యాలకు, బ్లేడ్ బ్యాచ్ లకు అడ్డాగా మారిందని
Date : 11-05-2024 - 8:14 IST -
AP Elections : ఓటు వేసేందుకు సొంతూళ్లకు వేలాదిగా నగరవాసులు
ఈ నెల 13న జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి వేలాది మంది ప్రజలు శనివారం పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్కు బయల్దేరుతున్నారు.
Date : 11-05-2024 - 8:11 IST -
Election Campaign : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం
ఎన్నికల ప్రచారం ముగియడంతో బైట నుంచి వచ్చిన వారంతా ఎన్నికల ప్రదేశాలనుంచి వెళ్లి పోవాలని ఈసీ ఆదేశించింది. కేవలం ఆ గ్రామం, నియోజక వర్గం, స్థానికంగా ఓటు హక్కు ఉన్న వారు మాత్రమే ఉండాలని మిగతా వారు మాత్రం వెళ్లిపోవాలని ఈసీ స్పష్టం చేసింది
Date : 11-05-2024 - 7:57 IST -
Rahul Gandhi : తనపై వైఎస్ఆర్ ప్రభావం గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ
దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సారి గెలిచి అధికారంలో వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది.
Date : 11-05-2024 - 6:47 IST