HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >No Ticket Even For Deputy Cm Narayana Swamy

YS Jagan Mohan Reddy: చిత్తూరు జిల్లాలో మారనున్న వైసీపీ సీట్లు ఇవే

అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేగం పెంచారు. ఏపీ వ్యాప్తంగా అభ్యర్థులను మార్చే అంశం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. టిక్కెట్లు ఇచ్చేది లేదని జగన్ ఇప్పటికే ప్రజాప్రతినిధులకు చెప్పారు.

  • Author : Praveen Aluthuru Date : 27-12-2023 - 4:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YS Jagan Mohan Reddy:
YS Jagan Mohan Reddy:

YS Jagan Mohan Reddy: అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేగం పెంచారు. ఏపీ వ్యాప్తంగా అభ్యర్థులను మార్చే అంశం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. టిక్కెట్లు ఇచ్చేది లేదని జగన్ ఇప్పటికే కొందరు ప్రజాప్రతినిధులకు చెప్పారు. ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వనని, భవిష్యత్తులో అందర్నీ చేరదీస్తానని జగన్ హామీ ఇచ్చారు. కానీ నేతలు మాత్రం ముఖ్యమంత్రి హామీలతో సంతృప్తి చెందక పక్క పార్టీల వైపు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఐదుగురికి సీట్లు ఇవ్వకపోవడంపై చర్చ సాగుతోంది. ఇందులో భాగంగా జగన్ ఇప్పటికే ప్రజాప్రతినిధులకు సమాచారం అందించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో కుప్పం మినహా మిగిలిన 13 స్థానాల్లో వైసిపి విజయం సాధించింది. ఈసారి కూడా అదే ఫలితాలు సాధించాలనే పట్టుదలతో వైసీపీ ఉంది.

ఈ నేపథ్యంలో ఐదు చోట్ల అభ్యర్థులను మార్చాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. చిత్తూరు, పలమనేరు, పూతలపట్టు, మదనపల్లె, సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారనున్నారు. ఇప్పటికే తమ స్థానాలకు కొత్త అభ్యర్థులను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం నారాయణస్వామికి ఈసారి టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడ కొత్త అభ్యర్థిని ఉంచుతారు.

అయితే నారాయణస్వామి కోరిక మేరకు ఆయన కుమార్తెకు సత్యవేడు లేదా సూళ్లూరుపేటలో ఎక్కడో ఒక చోట టిక్కెట్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ మార్పులు ఎంతవరకు సఫలీకృతం అవుతాయో చూడాలి.

Also Read: Jonna Murukulu: ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉండే జొన్న మురుకులు తయారు చేసుకోండిలా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap news
  • chittoor district
  • Deputy CM
  • Narayana Swamy
  • seats
  • tickets
  • Y S Jagan

Related News

    Latest News

    • మెస్సికి ఆదరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన అనంత్‌ అంబానీ!

    • అలసట వస్తుందా? ఐతే విటమిన్ డి లోపమేనా..జాగ్రత్తలు ఇవే!

    • టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5 కోట్ల చెక్‌ను అందజేసిన మంత్రి నారా లోకేష్

    • ANR కాలేజీకి అక్కినేని నాగార్జున 2 కోట్ల విరాళం

    • దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ సంక్రాంతికి ఊరెల్లే వారికి 16 అదనపు ప్రత్యేక రైళ్లు

    Trending News

      • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

      • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

      • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

      • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

      • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd