HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Minister Gottipati Ravi Kumar Key Comments On The Increase In Current Charges

Current charges : క‌రెంట్‌ ఛార్జీల పెంపుపై మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ కీల‌క వ్యాఖ్యలు

కరెంట్ ఛార్జీల పెంపు విషయంపై వెలుసిపోయిన ప్రచారాలపై స్పందించిన ఆయన ఏ పరిస్థితుల్లోనూ విద్యుత్ ఛార్జీలు పెంచే ఉద్దేశ్యం మా ప్రభుత్వానికి లేదు" అని స్పష్టం చేశారు. ప్రజల్లో భయం, గందరగోళం కలిగించేందుకు కొంతమంది కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.

  • Author : Latha Suma Date : 12-05-2025 - 1:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Minister Gottipati Ravi Kumar key comments on the increase in current charges
Minister Gottipati Ravi Kumar key comments on the increase in current charges

Current charges : గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారనే వార్తలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. దీంతో గృహ వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే విద్యుత్ బిల్లులు గణనీయంగా పెరిగాయంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తుండగా, మరోసారి ధరలు పెరిగితే ఎలా అని వారు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తాజా ప్రకటన చేశారు. కరెంట్ ఛార్జీల పెంపు విషయంపై వెలుసిపోయిన ప్రచారాలపై స్పందించిన ఆయన ఏ పరిస్థితుల్లోనూ విద్యుత్ ఛార్జీలు పెంచే ఉద్దేశ్యం మా ప్రభుత్వానికి లేదు” అని స్పష్టం చేశారు. ప్రజల్లో భయం, గందరగోళం కలిగించేందుకు కొంతమంది కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా యాక్సిస్ గ్రూప్ ఫీల్డ్ ఎనర్జీపై తప్పుడు వార్తలు వ్యాపించాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వాన్ని విమర్శించేందుకు చేసిన దుష్ప్రచారమేనని మంత్రి మండిపడ్డారు.

Read Also: International Nurses Day : వైద్య‌రంగంలో న‌ర్సుల సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివి : డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్

ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన, సరసమైన ధరలో విద్యుత్‌ను అందించేందుకు కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో పునరుత్పత్తి విద్యుత్ (రిన్యూవబుల్ ఎనర్జీ) ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. “పీక్ అవర్స్‌లో కూడా కేవలం రూ.4.60 కే విద్యుత్ సరఫరా చేసేలా ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఇది ప్రజలకు తక్కువ ధరకే నిరంతర విద్యుత్ సరఫరా ఇవ్వడానికి తీసుకున్న ముందడుగు” అని ఆయన వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారం ఆధారంగా మాత్రమే విశ్వసించాలంటూ మంత్రి గొట్టిపాటి విజ్ఞప్తి చేశారు. విద్యుత్ రంగంలో ఆధునీకరణ, పారదర్శకత, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఏపీ ప్రజలకు భరోసా ఇచ్చేలా మంత్రి వ్యాఖ్యలు ఉండగా, కరెంట్ ఛార్జీల పెంపు వార్తలపై ఒక స్థాయిలో క్లారిటీ వచ్చినట్లైంది.

Read Also: AP Govt : జూన్ లో ఏపీ ప్రజలకు డబ్బులే డబ్బులు..ఎలా అనుకుంటున్నారా..?

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Current charges
  • electricity charges hike
  • Minister Gottipati Ravi Kumar

Related News

Pulse Polio Programme

నేడే పల్స్ పోలియో..తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకండి

నేడు రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇవాళ కచ్చితంగా ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి. 38,267 బూత్ల ద్వారా 54,07,663 మంది చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయనున్నారు

  • CM Chandrababu Naidu participated in the Collectors' Conference on the second day

    విద్యలో జ్ఞానంతో పాటు విలువలు ముఖ్యం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

  • Big announcement at 12 noon..Nara Lokesh's interesting post

    మధ్యాహ్నం 12 గంటలకు భారీ ప్రకటన..నారా లోకేశ్‌ ఆసక్తికర పోస్ట్‌

  • Nagababu

    Nagababu : ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని నాగబాబు క్లారిటీ

Latest News

  • ట్రైన్ టికెట్ చార్జీల పెంపుపై ప్రయాణికులు ఆగ్రహం, ఏం సౌకర్యాలు కల్పించారని ఛార్జీల పెంపు?

  • నిజమైన సంతోషం ఎక్కడ ఉంది? హార్వర్డ్ అధ్యయనం చెప్పే నగ్న సత్యాలు

  • వాట్సాప్ లో కొత్త మోసం జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతి !

  • టీమిండియాకు బిగ్ షాక్‌.. డ‌బ్ల్యూటీసీలో ఆరో స్థానానికి ప‌డిపోయిన భార‌త్‌!

  • జిల్లాల అధ్యక్షులను ప్రకటించిన టీడీపీ

Trending News

    • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

    • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd