Minister Gottipati Ravi Kumar
-
#Andhra Pradesh
Current charges : కరెంట్ ఛార్జీల పెంపుపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక వ్యాఖ్యలు
కరెంట్ ఛార్జీల పెంపు విషయంపై వెలుసిపోయిన ప్రచారాలపై స్పందించిన ఆయన ఏ పరిస్థితుల్లోనూ విద్యుత్ ఛార్జీలు పెంచే ఉద్దేశ్యం మా ప్రభుత్వానికి లేదు" అని స్పష్టం చేశారు. ప్రజల్లో భయం, గందరగోళం కలిగించేందుకు కొంతమంది కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.
Published Date - 01:27 PM, Mon - 12 May 25