Minister Gottipati Ravi Kumar
-
#Andhra Pradesh
Electricity Charges : విద్యుత్ ఛార్జీల విషయంలో ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిస్కమ్లు ప్రతిపాదించిన సుమారు రూ. 15,790.57 కోట్ల భారీ ఆదాయ లోటును ప్రజలపై మోపకుండా, ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది.
Date : 26-03-2026 - 1:50 IST -
#Andhra Pradesh
Current charges : కరెంట్ ఛార్జీల పెంపుపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక వ్యాఖ్యలు
కరెంట్ ఛార్జీల పెంపు విషయంపై వెలుసిపోయిన ప్రచారాలపై స్పందించిన ఆయన ఏ పరిస్థితుల్లోనూ విద్యుత్ ఛార్జీలు పెంచే ఉద్దేశ్యం మా ప్రభుత్వానికి లేదు" అని స్పష్టం చేశారు. ప్రజల్లో భయం, గందరగోళం కలిగించేందుకు కొంతమంది కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.
Date : 12-05-2025 - 1:27 IST