Nagababu : వైఎస్సార్ సీపీకి జనసేననేత నాగబాబు చురకలు..!!
వైస్సార్ సీపీ మూడు రాజధానులకు మద్దతుగా విశాఖలో నిర్వహించిన సభపై జనసేన నేత నాగబాబు ట్వీట్ చేశారు.
- By hashtagu Published Date - 07:44 PM, Sat - 15 October 22
వైస్సార్ సీపీ మూడు రాజధానులకు మద్దతుగా విశాఖలో నిర్వహించిన సభపై జనసేన నేత నాగబాబు ట్వీట్ చేశారు. వైజాగ్ ను రాజధాని చేయడం ఏంట్రా బాబు…వైజాగ్ ఆల్రేడీ రాజధాని అమ్మమొగుడు లాంటి సిటీ. వీలైతే ఇండియాకు రెండవ రాజధాని చేయమని గర్జించండి..అంటూ ట్వీట్ చేశారు. విశాఖో పవన్ పర్యటన నేపథ్యంలో నాగబాబు ఈ ట్వీట్ చేశారు.
కాగా ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేనపార్టీ నిర్వహించే జనవాణి కార్యక్రమంలో పవన్ పాల్గొననున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలపై వచ్చే ఆర్జీలను స్వీకరించనున్నారు. అక్కయపాలెం హైవే రోడ్డులోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. రేపు సాయంత్రం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
Vizag ని మీరు రాజధాని చెయ్యటం ఏంట్రా బాబు . Vizag already రాజధాని అమ్మమొగుడు లాంటి సిటీ.
వీలైతే ఇండియాకి రెండవ రాజధాని చెయ్యమని గర్జించండి .#YCPisINJURIOUStoAPenvironment
save వైజాగ్ from environment destroyers.— Naga Babu Konidela (@NagaBabuOffl) October 15, 2022
Related News
AP : ఏపిలో మనం చరిత్ర సృష్టించబోతున్నాం: ఐప్యాక్ టీంతో సీఎం జగన్
CM Jagan: సిఎం జగన్ విజయవాడ(Vijayawada)లోని ఐప్యాక్ కార్యాలయా(IPAC office)ని ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా జగన్ ఐప్యాక్ బృందంతో(IPAC team) మాట్లాడుతూ.. ఏపిలో వైసీపీ(YCP) కొత్త చరిత్ర సృష్టించబోతోందని అన్నారు. ఎన్నికల తరువాత తొలి సారి ఫలితాల పై స్పందించారు. 2019 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. 22 ఎంపీ సీట్లు గెలవబోతున్నట్లు వెల్లడించారు. We’re now on WhatsApp. Click to Join. అంతేకాదు.. ప్రశాంత్ కిషోర్ అంచనా వేయని