HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu About Ys Sharmila

AP Politics: షర్మిలకు ఆస్థి ఇవ్వకుండా తరిమేశాడు

ఏపీలో ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో ప్రతిపక్షాలు, అధికార పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఓ వైపు నారా లోకేష్ యువగలం పేరుతో పాదయాత్ర మొదలుపెట్టాడు.

  • Author : Praveen Aluthuru Date : 03-08-2023 - 1:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
AP Politics
New Web Story Copy 2023 08 03t135505.207

AP Politics: ఏపీలో ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో ప్రతిపక్షాలు, అధికార పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఓ వైపు నారా లోకేష్ యువగలం పేరుతో పాదయాత్ర మొదలుపెట్టాడు. మరోవైపు చంద్రబాబు పబ్లిక్ మీటింగుల్లో సీఎం జగన్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా చంద్రబాబు పులివెందులలో పర్యటించారు.

పులివెందుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు బాబు నాయుడు సీఎం జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. చెల్లిన మోసం చేసి, తరిమేశాడంటూ ఎద్దేవా చేశారు. పబ్లిక్ మీటింగ్ లో చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ జైలులో ఉండి శరదల(షర్మిల)తో పాదయాత్ర చేయించి ఊరూరా తిప్పించాడని గుర్తు చేశారు. ఎంపీ సీటిస్తానని మాటిచ్చి చెల్లిని మోసం చేశాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్తిలో వాటా ఇద్దరికీ రాస్తే చెల్లిని తరిమేసి తానొక్కడే అనుభవిస్తున్నాడని ఆరోపించారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు ఆస్తిలో సమన హక్కు చట్టం తీసుకొచ్చారని, అయితే ఆస్తిలో సగ భాగం తనకి చెల్లాల్సి ఉందని, అయినా ఇవ్వకుండా మోసం చేశాడని ఆరోపించారు. పులివెందుల ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని, దీంతో ఆమె తెలంగాణ రాజకీయాల్లోకి వెళ్లిందని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు.

Also Read: Y Not 160 : వైనాట్ పులివెందుల గ‌ర్జ‌న వెనుక కొద‌మ‌సింహం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • chandrababu
  • Division of property
  • Pulivendula
  • ys jagan
  • ys sharmila

Related News

YS Jagan to meet Governor today with one crore signatures

కోటి సంతకాలతో నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో జగన్ భేటీ కానున్నారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి, పీపీపీ విధానాన్ని రద్దు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరనున్నారు.

  • Btechravi

    జగన్‌కు షాక్.. టీడీపీలోకి వైసీపీ కీలక నేత

  • Fiber Net Case Against Cm C

    AP Fibernet Case : చంద్రబాబు కు ఆ దిగులు అవసరం లేదు !!

  • Chandrababu Naidu Lays Foun

    Vizag : వైజాగ్ లో చంద్రబాబు శంకుస్థాపన చేసిన కంపెనీల వివరాలు

Latest News

  • పోలీసుల జోక్యంతో న్యాయం గెలిచింది.. ఎస్పీకి మహిళ పాలాభిషేకం

  • నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల ఉద్యమ పిలుపు

  • జాతీయ ఉపాధి హామీపై కాంగ్రెస్ కార్యాచరణలో మార్పులు..

  • తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ పర్యటన

  • రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd