HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Apidc Chairman Punyaseela Meet Cane Commisinor

APIDC : బ‌కాయిలు చెల్లించండి.. కేన్ క‌మిష‌న‌ర్‌ను కోరిన ఏపీఐడీసీ ఛైర్‌ప‌ర్స‌న్ బండి పుణ్య‌శీల‌

షుగ‌ర్ ఫ్యాక్ట‌రీల నుంచి ఏపీఐడీసీకి రావాల్సిన బ‌కాయిలు చెల్లించాల్సిందిగా డైరెక్ట‌ర్ ఆఫ్ షుగ‌ర్ అండ్ కేన్ క‌మిష‌న‌ర్

  • By Prasad Published Date - 08:15 AM, Fri - 6 January 23
  • daily-hunt
Bandi Punyaseela Imresizer
Bandi Punyaseela Imresizer

షుగ‌ర్ ఫ్యాక్ట‌రీల నుంచి ఏపీఐడీసీకి రావాల్సిన బ‌కాయిలు చెల్లించాల్సిందిగా డైరెక్ట‌ర్ ఆఫ్ షుగ‌ర్ అండ్ కేన్ క‌మిష‌న‌ర్ వి.వెంక‌ట్రావ్‌ను ఏపీఐడీసి ఛైర్‌ప‌ర్స‌న్ బండి పుణ్య‌శీల కోరారు. పాత బ‌కాయిల విష‌య‌మై గురువారం కేన్ క‌మిష‌న‌ర్‌తో ఆమె భేటీ అయ్యారు. ఈసంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ గ‌తంలో రాష్ట్రంలోని ఐదు షుగ‌ర్ కంపెనీల్లో సుమారు రూ.17 కోట్లు ఏపీఐడీసీ పెట్టుబ‌డులు పెట్టింద‌ని.. వివిధ కార‌ణాల వల్ల ఆ కంపెనీలు త‌మ‌కు బ‌కాయిలు చెల్లించ‌లేద‌న్న విష‌యాన్ని కేన్ క‌మిష‌న‌ర్ దృష్టికి తీసుకెళ్ళారు. ఇప్పుడు ఆ మొత్తం సుమారు రూ.87 కోట్ల‌కు చేరింద‌న్నారు. ఏపీఐడీసీ ఆర్థిక ప‌రిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆమొత్తాన్ని తిరిగి చెల్లించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని పుణ్య‌శీల కోరారు. దీనిపై సానుకూలంగా స్పందిచిన క‌మిష‌న‌ర్ ఆ కంపెనీలు మూత ద‌శ‌కు చేరుకున్నాయ‌ని.. ఆ కంపెనీ ఆస్తుల్ని విక్ర‌యిస్తున్నామ‌ని తెలిపారు. ఆ వ‌చ్చే మొత్తంలో ఏపీఐడీసికి చెల్లించాల్సిన లిక్విడిటీని చెల్లిస్తామ‌ని హామీ ఇచ్చారు.

APIDC

APIDC


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • APIDC
  • tdp
  • ysrcp

Related News

Andhra Pradesh

Andhra Pradesh: భారత్‌లో పెట్టుబడులకు అత్యుత్తమ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు

2026 జనవరి నాటికి ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటర్ పని చేయడం ప్రారంభిస్తుందని, ఆ తర్వాత రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్ పరికరాలను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంటామని సీఎం తెలిపారు.

  • Tdp Leaders Ycp

    Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

Latest News

  • Small Cars: CAFE నిబంధనలు సవరణ.. చిన్న కార్లకు ఉపశమనం!

  • Daughter Killed Her Mother : ట్యాబ్లెట్లు వేసుకోలేదనే కోపంతో కన్న తల్లిని చంపిన కూతురు

  • Uttam Kumar Reddy: వరి కొనుగోళ్లలో రికార్డుకు తెలంగాణ సన్నాహాలు.. కేంద్రం మద్దతు కోరిన ఉత్తమ్ కుమార్ రెడ్డి!

  • Sajjanar Warning : వచ్చి రావడంతోనే వీఐపీలకు వార్నింగ్ ఇచ్చిన సజ్జనార్

  • Toilet: మ‌న ఇంట్లో టాయిలెట్ కంటే మురికిగా ఉండే 5 వ‌స్తువులీవే!

Trending News

    • Arattai App: ట్రెండింగ్‌లో అరట్టై.. ఈ యాప్ సీఈవో సంపాద‌న ఎంతో తెలుసా?

    • Suryakumar Yadav: చ‌ర్చ‌నీయాంశంగా సూర్య‌కుమార్ యాద‌వ్ వాచ్‌.. ధ‌ర ఎంతంటే?

    • Donald Trump: ట్రంప్ మరో సంచ‌ల‌న నిర్ణ‌యం.. సినిమాల‌పై 100 శాతం టారిఫ్‌!

    • Speed Post: 13 సంవ‌త్స‌రాల త‌ర్వాత స్పీడ్ పోస్ట్‌లో భారీ మార్పులు!

    • India: ఐసీసీ టోర్న‌మెంట్ల నుండి టీమిండియాను స‌స్పెండ్ చేయాలి: పాక్ మాజీ ఆట‌గాడు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd