HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Apidc Chairman Punyaseela Meet Cane Commisinor

APIDC : బ‌కాయిలు చెల్లించండి.. కేన్ క‌మిష‌న‌ర్‌ను కోరిన ఏపీఐడీసీ ఛైర్‌ప‌ర్స‌న్ బండి పుణ్య‌శీల‌

షుగ‌ర్ ఫ్యాక్ట‌రీల నుంచి ఏపీఐడీసీకి రావాల్సిన బ‌కాయిలు చెల్లించాల్సిందిగా డైరెక్ట‌ర్ ఆఫ్ షుగ‌ర్ అండ్ కేన్ క‌మిష‌న‌ర్

  • Author : Prasad Date : 06-01-2023 - 8:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bandi Punyaseela Imresizer
Bandi Punyaseela Imresizer

షుగ‌ర్ ఫ్యాక్ట‌రీల నుంచి ఏపీఐడీసీకి రావాల్సిన బ‌కాయిలు చెల్లించాల్సిందిగా డైరెక్ట‌ర్ ఆఫ్ షుగ‌ర్ అండ్ కేన్ క‌మిష‌న‌ర్ వి.వెంక‌ట్రావ్‌ను ఏపీఐడీసి ఛైర్‌ప‌ర్స‌న్ బండి పుణ్య‌శీల కోరారు. పాత బ‌కాయిల విష‌య‌మై గురువారం కేన్ క‌మిష‌న‌ర్‌తో ఆమె భేటీ అయ్యారు. ఈసంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ గ‌తంలో రాష్ట్రంలోని ఐదు షుగ‌ర్ కంపెనీల్లో సుమారు రూ.17 కోట్లు ఏపీఐడీసీ పెట్టుబ‌డులు పెట్టింద‌ని.. వివిధ కార‌ణాల వల్ల ఆ కంపెనీలు త‌మ‌కు బ‌కాయిలు చెల్లించ‌లేద‌న్న విష‌యాన్ని కేన్ క‌మిష‌న‌ర్ దృష్టికి తీసుకెళ్ళారు. ఇప్పుడు ఆ మొత్తం సుమారు రూ.87 కోట్ల‌కు చేరింద‌న్నారు. ఏపీఐడీసీ ఆర్థిక ప‌రిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆమొత్తాన్ని తిరిగి చెల్లించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని పుణ్య‌శీల కోరారు. దీనిపై సానుకూలంగా స్పందిచిన క‌మిష‌న‌ర్ ఆ కంపెనీలు మూత ద‌శ‌కు చేరుకున్నాయ‌ని.. ఆ కంపెనీ ఆస్తుల్ని విక్ర‌యిస్తున్నామ‌ని తెలిపారు. ఆ వ‌చ్చే మొత్తంలో ఏపీఐడీసికి చెల్లించాల్సిన లిక్విడిటీని చెల్లిస్తామ‌ని హామీ ఇచ్చారు.

APIDC

APIDC


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • APIDC
  • tdp
  • ysrcp

Related News

Tdp Door To Door Campaign

టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిన ‘సుపరిపాలనలో తొలి అడుగు – డోర్ టు డోర్’ కార్యక్రమం

ఈ వినూత్న విధానం వల్ల పార్టీలో జవాబుదారీతనం పెరగడంతో పాటు, నాయకత్వానికి మరియు కార్యకర్తలకు మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఒక సామాన్య కార్యకర్త కూడా తన పనితీరును అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే అవకాశం కలిగింది

    Latest News

    • బంగారాన్ని మించి వెండి పరుగులు.. హాల్‌మార్కింగ్‌పై కేంద్రం కసరత్తు

    • వెనిజువెలాపై అమెరికా పట్టు .. చమురు కేంద్రంగా ట్రంప్ వ్యూహం

    • మలబద్దకానికి సహజ పరిష్కారం: ఎండుద్రాక్ష–పెరుగు కలయికతో పొట్టకు ఉపశమనం

    • ధనుర్మాసంలో ఏ ఆలయాలకు వెళ్లాలో తెలుసా?

    • భారతదేశంలో తప్పక దర్శించాల్సిన 5 పవిత్ర పుణ్యక్షేత్రాలు ఏవో తెలుసా?

    Trending News

      • బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. భారత్‌లోనే వరల్డ్ కప్ ఆడాలని స్పష్టం!

      • పదేళ్ల తర్వాత పర్ఫెక్ట్ ‘ఫిబ్రవరి’ ఈసారి రాబోతుంది !!

      • భారత ఈ-పాస్‌పోర్ట్.. ఫీజు, దరఖాస్తు విధానం ఇదే!!

      • సచిన్ ఇంట పెళ్లి సంద‌డి.. త్వ‌ర‌లో మామ‌గా మార‌నున్న మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌!

      • ఆధార్ కార్డ్ వాడే వారికి బిగ్ అల‌ర్ట్‌.. పూర్తి వివరాలీవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd