London Stabbings: పోలీసులే లక్ష్యంగా లండన్ లో వ్యక్తి కత్తులతో వీరంగం
లండన్ లో ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. నార్త్-ఈస్ట్ లండన్లో వ్యక్తి కత్తితో వీరంగం సృష్టించాడు. ప్రజలపై మరియు పోలీసులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.
- By Praveen Aluthuru Published Date - 04:12 PM, Tue - 30 April 24
London Stabbings: లండన్ లో ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. నార్త్-ఈస్ట్ లండన్లో వ్యక్తి కత్తితో వీరంగం సృష్టించాడు. ప్రజలపై మరియు పోలీసులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దాడికి పాల్పడే ముందు ఆ దుండగుడు కారు ఆక్సిడెంట్ చేసినట్లు తెలిపారు. ఆ వ్యక్తి తన కారుతో ఓ ఇంట్లోకి దూసుకెళ్లాడు. నిందితుడి వయసు 36 ఏళ్ళు. ఎట్టకేలకు దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Police and emergency services are in Hainault at a serious incident in which a man with a sword has been arrested.
Read and share our latest update below.
We do not believe there is any ongoing threat to the wider community – this incident does not appear to be terror-related. pic.twitter.com/M2ljxeBu32
— Redbridge MPS (@MPSRedbridge) April 30, 2024
ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. స్థానిక ప్రజలతో పాటు, ఇద్దరు పోలీసులు కూడా గాయాలబారీన పడ్డట్లు పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. అయితే పోలీసులే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు లండన్ మీడియా నివేదించింది. ఈస్ట్ హైనాల్ట్ సమీపంలో ఉదయం 7 గంటలకు ఈ సంఘటన జరిగిందని మెట్రోపాలిటన్ పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. ఇది ఉగ్రదాడికి సంబంధించిన ఘటన అని పోలీసులు కొట్టిపారేశారు.
Also Read: India Squad: టీ20 ప్రపంచ కప్.. టీమిండియా జట్టు వచ్చేసింది.. ప్లేయర్స్ వీరే..!
Related News
Mulugu: ములుగు జిల్లాలో అంగన్వాడీ టీచర్ అనుమానాస్పద మృతి
ములుగు జిల్లాలో ఓ అంగన్వాడీ టీచర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన దారుణ ఘటన చోటుచేసుకుంది . ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో బుధవారం వెలుగు చూసింది. మృతురాలు సుజాత(48) మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్గా పని చేసింది.