HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >India Threatened To Shut Down Twitter Says Ex Ceo Jack Dorsey

Jack Dorsey: భారత ప్రభుత్వంపై ట్విట్టర్ మాజీ సీఈఓ సంచలన ఆరోపణలు

భారత ప్రభుత్వంపై ట్విట్టర్ మాజీ సీఈఓ సంచలన ఆరోపణలకు పాల్పడ్డాడు. భారత ప్రభుత్వం తనని బెదిరింపులకు దూరి చేసిందంటూ హాట్ కామెంట్స్ చేశారు.

  • Author : Praveen Aluthuru Date : 13-06-2023 - 3:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jack Dorsey
New Web Story Copy (58)

Jack Dorsey: భారత ప్రభుత్వంపై ట్విట్టర్(Twitter) మాజీ సీఈఓ సంచలన ఆరోపణలకు పాల్పడ్డాడు. భారత ప్రభుత్వం తనని బెదిరింపులకు గురి చేసిందంటూ హాట్ కామెంట్స్ చేశారు. మోడీ సర్కార్ తీసుకొచ్చిన రైతు చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు రైతన్నలు. దీంతో రైతులు మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ట్విట్టర్ వేదికగా పోస్టులు పెట్టారు. దీంతో వారిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం ట్విట్టర్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపినట్టు ట్విట్టర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే ఆరోపించారు. తాజగా జాక్ డోర్సే ఆరోపణలపై భారత సర్కార్ స్పందించింది.

ట్విట్టర్ -బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌ను మూసివేస్తామని, ఉద్యోగుల ఇళ్లపై దాడులు చేస్తామని భారత ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందని, కొన్ని పోస్టులు డిలేట్ చెయ్యాలని ఒత్తిడి తెచ్చిందని మాజీ ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే (Jack Dorsey) ఆరోపణలు చేశారు. 2021లో రైతుల నిరసనల సమయంలో రైతు ఖాతాలను బ్లాక్ చేయాలన్న ప్రభుత్వ డిమాండ్‌లకు ట్విటర్ కట్టుబడి ఉండటానికి నిరాకరించడంతో బెదిరింపులు వచ్చాయని డోర్సే చెప్పారు.

డోర్సే ఆరోపణలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఈ సందర్భంగా డోర్సే ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. డోర్సే ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. డోర్సే మరియు అతని బృందం ట్విట్టర్ విషయంలో భారత చట్టాన్ని పదేపదే ఉల్లంఘించారని అన్నారు. ఇదిలా ఉండగా 2021లో ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన సందర్భంగా పలు ఖాతాలను పూర్తిగా బ్లాక్ చేయాలని కోరినట్లు ట్విట్టర్ గత ఏడాది కర్ణాటక హైకోర్టుకు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను నిరోధించడం రాజ్యాంగం ప్రకారం వినియోగదారుల హక్కులను ఉల్లంఘించడమేనని ట్విట్టర్ హైకోర్టులో తన పిటిషన్‌లో పేర్కొంది. ప్రభుత్వ చర్య ఏకపక్షంగా ఉందని, ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏని ఉల్లంఘించడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Read More: Kalaburagi: పట్టాలపై అతిపెద్ద బండరాయి.. వందల మంది ప్రాణాలు కాపాడిన లోకో పైలట్?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ex-CEO
  • farmers protest
  • jack dorsey
  • modi
  • Rajiv Chandrashekhar
  • Three farm law
  • twitter

Related News

    Latest News

    • సంక్రాంతి సెలవుల ఎఫెక్ట్ : కిటకిటలాడుతున్న బస్టాండ్లు , రైల్వే స్టేషన్లు

    • వాల్ నట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

    • జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

    • జియో ఐపీఓ: 2.5% వాటా విక్రయించే యోచనలో రిలయన్స్‌!

    • ఉక్రెయిన్ పై మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా

    Trending News

      • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

      • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

      • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

      • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

      • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd