Rhino Hit Truck: ట్రక్కును ఢీకొన్న ఖడ్గమృగం.. సీఎం ట్వీట్ వైరల్!
అటవీ శాఖాధికారుల పర్యవేక్షణ లోపం, ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం కారణం వణ్య ప్రాణులు ప్రమాదంలో పడుతున్నాయి.
- By Balu J Published Date - 12:43 PM, Mon - 10 October 22
అటవీ శాఖాధికారుల పర్యవేక్షణ లోపం, ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం కారణం వణ్య ప్రాణులు ప్రమాదంలో పడుతున్నాయి. అందుకు ఉదాహరణే అస్సాం ఘటన. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తాజాగా ఓ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ధుబ్రి జిల్లాలోని హల్దిబారి వద్ద ఒక ఖడ్గమృగం వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. హల్దిబారీలో జరిగిన దురదృష్టకర సంఘటనగా సీఎం పేర్కొన్నారు.
ఖడ్గమృగం ప్రాణాలతో బయటపడిందని, ఈ జంతువును ఢీ కొట్టిన వాహనానికి జరిమానా విధించినట్లు సీఎం తెలిపారు. కజిరంగా వద్ద వన్య ప్రాణులను సంరక్షించాలనే సంకల్పంతో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేకంగా 32 కిమీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించడంపై పని చేస్తున్న విషయం తెలిసిందే.
♦అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తాజాగా ఓ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
♦ధుబ్రి జిల్లాలోని హల్దిబారి వద్ద ఒక ఖడ్గమృగం వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది.
♦హల్దిబారీలో జరిగిన దురదృష్టకర సంఘటనగా సీఎం పేర్కొన్నారు. pic.twitter.com/Q5ekJPwLWg— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) October 9, 2022
Related News
Chiranjeevi: చిరంజీవి మేడే గ్రీటింగ్స్.. చైల్డ్ లేబర్ పై వీడియో షేరింగ్
Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మే డే సందర్భంగా ప్రజలకు, అభిమానులకు, సినీ కార్మికులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ యాడ్ వీడియోను పోస్ట్ చేశారు. బాలకార్మిక వ్యవస్థ అనే సామాజిక దురాచారాన్ని రూపుమాపడానికి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ వో) చేస్తున్న ప్రచారం కోసం ఈ ప్రకటనను చిత్రీకరించినట్లు ఎక్స్ (ట్విట్టర్)లో చిరంజీవి ఒక పోస్ట్ లో పేర్కొన్నారు. ‘చిన్నిచేతులు’ ప�