IND- PAK : నిశ్చితార్థం చేసుకున్న రెండు దేశాల అమ్మాయిలు
భారత్ - పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉంది. అయితే రెండు దేశాల ...
- By Prasad Published Date - 07:23 AM, Sat - 24 September 22
భారత్ – పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉంది. అయితే రెండు దేశాల మధ్య వైరాన్ని పక్కకు పెట్టారు ఓ ఇద్దరు అమ్మాయిలు. పాకిస్థాన్ అమ్మాయి, భారత్ అమ్మాయి ఇద్దరు అమ్మాయిల ప్రేమ చిగురించి చివరకు నిశ్చితార్థం వరకు వచ్చింది. నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నభారత్కి చెందిన అంజలి, పాకిస్థాన్కి చెందిన సూఫీ అర్టిస్ట్ ఇటీవల నిశ్చితార్ధం చేసుకున్నారు. ఆ ఫొటోలను నెట్టింట్లో పెట్టగా, అవి వైరల్గా మారాయి. వీరిద్ధరూ తొలిసారిగా న్యూయార్క్లో కలిశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఒకరినొకరు అర్ధం చేసుకోవడం, ప్రపోజ్, నిశ్చితార్ధం ఇలా చకచకా జరిగిపోయాయి. అయితే వీరి పెళ్లిని మాత్రం ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడంలేదు. అయితే వారిని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఈ ఇద్దరు అమ్మాయిలు ఆలోచనలో ఉన్నారట. మరి ఈ ఇద్దరి వివాహం ఎప్పుడు జరుగుతోందో వేచి చూడాలి.
Related News
PM Modi : పాక్లో కరెంటు లేదు..పిండి లేదు..చివరికి గాజులు కూడా లేవా?: ప్రధాని మోడీ
Prime Minister Modi: నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఫరూక్ అబ్దులా(Farooq Abdullah)చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోడీ(PM Modi) కౌంటర్ వేశారు. పాకిస్థాన్ వద్ద కేసుకోవడానికి గాజులేమీ లేకపోతే..తాము పాకిస్థాన్(Pakistan)కు గాజులు తొడిగిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. We’re now on WhatsApp. Click to Join. సోమవారం బీహార్(Bihar) లోని ముజఫర్ పూర్(Muzaffarpur) పర్యటించిన ప్రధాని మోడీ.. ఫరూక్ అబ్దుల్లా పేరును ప్రస్తావించకుండా గట్టి కౌంటర్ ఇచ్చార