Trending
-
Jayaprakash: మరణ ధ్రువీకరణ పత్రంపై సిఎం ఫొటో..ఇంతకంటే దారుణం ఇంకెక్కడ ఉంటుందిః జయప్రకాశ్
Jayaprakash Narayan: సమకాలీన రాజకీయాలపై నిష్పక్షపాతంగా తన అభిప్రాయాలు వెల్లడించే మాజీ ఐఏఎస్ అధికారి, లోక్సత్తా చీఫ్ జయప్రకాశ్ నారాయణ(Jayaprakash Narayan) మరోమారు సంచలన ఆలోచింపజేసే వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు, ఐఏఎస్లకు ఇటీవల గ్లామర్ను ఆపాదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రచార పిచ్చి పతాకస్థాయికి చేరిందని, లేకపోతే మరణ ధ్రువీకరణ పత్రంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(cm jagan) ఫొటో ఏంటని ప్రశ
Date : 06-03-2024 - 1:32 IST -
DK: బెంగళూరులో నీటి సంక్షోభంపై స్పందించిన డీకే శివకుమార్
DK Shivakumar : కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో తాగునీటి సంక్షోభం (protect water ) తీవ్రస్థాయికి చేరుకుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో అపార్ట్ మెంట్స్, ఇళ్లలో ఉన్న బోర్లు ఎండిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాలనీలకు పదిరోజులకొకసారి కూడా నీటి సరఫరా జరగకపోవడంతో ప్రజలు నీటికోసం అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో తీవ్ర నీటి ఎద్దడిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార
Date : 06-03-2024 - 1:07 IST -
Mudragada: 12న వైసీపీలో చేరనున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ..!
Mudragada Padmanabham : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ముద్రగడ పద్మనాభం…వైసీపీ(ysrcp) పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది. ఈ మేరకు ముద్రగడ పద్మనాభంను వైసీపీ లోకి ఆహ్వానించారు ఎంపీ మిథున్ రెడ్డి(MP Mithun Reddy). ఇక ఈ నెల 12న వైసీపీ లో ముద్రగడ పద్మనాభం చేరబోతున్నట్లు సమాచారం. ఒక వేళ ఈ నెల 12న వైసీపీ లో ముద్రగడ పద్మనాభం చేరితే.. పిఠ
Date : 06-03-2024 - 12:29 IST -
Pawan-Chandrababu: ముగిసిన భేటీ..రెండో జాబితాలో అభ్యర్థుల ఎంపికపై చర్చలు..!
Pawan-Chandrababu Key Meeting : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. గంటన్నరపాటు ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా రెండో జాబితాలో అభ్యర్థుల( second list candidates) ఎంపికపై వీరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది. తొలి జాబితాలో టీడీ
Date : 06-03-2024 - 12:08 IST -
Lok Sabha: నేడు లోక్సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేయనున్న బీజేపీ ..?
Lok Sabha: లోక్సభ (Lok Sabha) ఎన్నికలకు తొలి జాబితాను బీజేపీ(bjp) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేసే 195 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను శనివారం విడుదల చేసింది. మొత్తం 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల అభ్యర్థుల పేర్లను తొలి జాబితాలో ప్రకటించింది. ఇప్పుడు కమలం పార్టీ రెండో జాబితాను సిద్ధం చేస్తోంది. తొలి జాబితాలో చోటు దక్కని ఆశావహులు రెండో జాబితా(Second li
Date : 06-03-2024 - 11:55 IST -
Underwater Metro Train: విద్యార్థులతో కలిసి అండర్ వాటర్ మెట్రోలో ప్రయాణించిన మోడీ
Underwater Metro Train: పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్కతా (Kolkata)లో నిర్మించిన దేశంలో మొదటి నదీగర్భ మెట్రో మార్గాన్ని (Indias first underwater metro train ) బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi) ప్రారంభించారు. హౌరా మైదాన్-ఎస్ప్లనేడ్ మెట్రో సెక్షన్ వెళ్లే మార్గంలో ఉన్న నది కింద ఈ టన్నెల్ నిర్మించారు. కొత్త మెట్రో రూట్తో కోల్కతాలో రవాణా వ్యవస్థ సులభతరం కానున్నది. We’re now on WhatsApp. Click to Join. […]
Date : 06-03-2024 - 11:30 IST -
Shortest Doctor : 3 అడుగుల డాక్టర్.. న్యాయపోరాటంతో ‘వరల్డ్ రికార్డ్’ విజయం
Shortest Doctor : గుజరాత్కు చెందిన గణేశ్ బరైయా వయసు 23ఏళ్లు. ఎత్తు 3 అడుగులు మాత్రమే.
Date : 06-03-2024 - 11:07 IST -
Underwater Metro: నేడు నదీగర్భ మెట్రో మార్గాన్ని ప్రారంభించనున్న ప్రధాని ..రైలు మార్గం విశేషాలు..
Underwater Metro: పశ్చిమ బెంగాల్(West Bengal) రాజధాని కోల్కతా(kolkata)లో నీటి అడుగు నడిచే మెట్రో రైలు(Underwater Metro) పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది. దేశంలోనే తొలిసారిగా నిర్మించిన అండర్ వాటర్ మెట్రో టన్నెల్ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) ఈరోజు ప్రారంభించనున్నారు. ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది(Hooghly River) గర్భంలో నిర్మించారు. అయితే, నదిలో ఈ మెట్రోరైలు మార్గం ఎంతదూరం విస్తరించి ఉంది? నదీ కింద ఎ
Date : 06-03-2024 - 10:49 IST -
Fire accident: ఘోర అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం
Fire accident: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో లక్నో(Lucknow) జిల్లా కకోరిలోని హతా హజ్రత్ సాహెబ్ ప్రాంతంలోగల ఓ రెండంతస్తుల భవనంలో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆ ఇంట్లోని ఐదుగురు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. We’re now on WhatsApp. Click to Join. పోలీసులతో కలిసి క్షతగాత్రులను, మృతదేహాలను బయటికి తీసుకొచ్చారు. అనంతరం పోలీసులు క్షతగాత్
Date : 06-03-2024 - 10:33 IST -
Zuckerberg Bunker : 2వేల కోట్లతో ఫేస్బుక్ ఓనర్ రహస్య బంకర్.. విశేషాలివీ
Zuckerberg Bunker : ప్రపంచ కుబేరులు ఏది చేసినా అంతటా చర్చనీయాంశంగా మారుతుంటుంది.
Date : 06-03-2024 - 9:50 IST -
Nicholai Sachdev : వరలక్ష్మీ శరత్కుమార్ కాబోయే భర్త నికోలయ్ సచ్దేవ్ ఎవరు ?
Nicholai Sachdev : సౌత్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
Date : 06-03-2024 - 9:24 IST -
Ram Charan Vs Shah Rukh : అంబానీ ఈవెంట్లో రామ్ చరణ్కు అవమానం.. ఏం జరిగింది ?
Ram Charan Vs Shah Rukh : అపర కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలు తళుక్కుమన్న సంగతి మనకు తెలిసిందే.
Date : 06-03-2024 - 8:49 IST -
Vijaya Ekadashi : ఇవాళ విజయ ఏకాదశి.. ఇలా చేశారో విజయం మీ సొంతం
Vijaya Ekadashi : ఇవాళ విజయ ఏకాదశి. హిందూ మతంలో ఏకాదశి తిథికి ప్రత్యేకమైన స్థానం ఉంది.
Date : 06-03-2024 - 8:16 IST -
CM Revanth – 2 Brothers : సీఎం రేవంత్ సోదరులకు ఎంపీ టికెట్స్.. నిజమేనా ?
CM Revanth - 2 Brothers : ఈసారి లోక్సభ ఎన్నికల బరిలో సీఎం రేవంత్ రెడ్డి సోదరులు నిలుస్తున్నారంటూ సోషల్ మీడియాలో డిబేట్ జరుగుతోంది.
Date : 05-03-2024 - 9:19 IST -
Underwater Metro : తొలి అండర్వాటర్ మెట్రో వీడియో.. రేపే శ్రీకారం
Underwater Metro : మనదేశంలోనే తొలి అండర్వాటర్ మెట్రో ట్రైన్ టన్నెల్ పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో రెడీ అయింది.
Date : 05-03-2024 - 7:37 IST -
4600 RPF Jobs : రైల్వేలో 4660 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు.. అప్లై చేసుకోండి
4600 RPF Jobs : 4660 రైల్వే ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
Date : 05-03-2024 - 6:51 IST -
Gaganyaan – 48 Sites : ‘గగన్యాన్’ వ్యోమగాముల ల్యాండింగ్కు 48 సైట్లు.. ఎందుకు ?
Gaganyaan - 48 Sites : గగన్యాన్ మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి పంపేందుకు నలుగురు భారతీయ వ్యోమగాములు రెడీ అయ్యారు.
Date : 05-03-2024 - 5:55 IST -
Raghu Rama: ప్రాజెక్టులు కట్టే ప్రభుత్వం కావాలో.. ప్యాలెస్ ప్రభుత్వం కావాలో నిర్ణయించుకోవాలిః రఘురామ
Raghu Rama Krishna Raju: ఏపీలో అందరి దృష్టి ఎన్నికల (Election)పై ఉంది. ఏప్రిల్ లో ఎన్నికలు జరుగుతాయని ప్రచారంలో ఉన్నప్పటికీ, ఇంతవరకు నోటిఫికేషనే రాలేదు. దీనిపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు(Raghu Rama Krishna Raju) స్పందించారు. We’re now on WhatsApp. Click to Join. ఎన్నికల ప్రకటన కోసం ప్రజలంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారని చెప్పారు. తనకు తెలిసినంత వరకు ఈ నెల 15 లోపు ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, ఆ మేరకు సమాచారం […]
Date : 05-03-2024 - 5:03 IST -
CEC Rajiv Kumar: ఎన్నికల వేళ హింసను నిరోధించేందుకు సీ విజిల్ పేరుతో అప్లికేషన్
CEC Rajiv Kumar: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పశ్చిమ బెంగాల్(Bengal)లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో హింసను సహించేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో హింసను నిరోధించేందుకు ఎన్నికల సంఘం సీ విజిల్ పేరుతో అప్లికేషన్ను ప్రారంభించబోతుందన్నారు. సీ-విజిల్ అంటే సివిలియన్ టూ విజిలెంట్ అని అర్థమన్నారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా, న
Date : 05-03-2024 - 4:39 IST -
Bomb Threat: కర్ణాటక ప్రభుత్వానికి బెదిరింపు ఈమెయిల్
Bomb Threat Email : ఇటీవలి రామేశ్వరం కేఫ్లో పేలుడుతో బెంగళూర్ నగరం ఉలిక్కిపడగా తాజాగా ఓ వ్యక్తి నుంచి కర్ణాటక ప్రభుత్వానికి(Karnataka Govt) బెదిరింపు ఈమెయిల్(Email)రావడం కలకలం రేపింది. బెంగళూర్లో శనివారం పేలుడు జరుగుతుందని మెయిల్ పంపిన వ్యక్తి బెదిరించాడు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హోంమంత్రి, బెంగళూర్ పోలీస్ కమిషనర్లను ఉద్దేశించి
Date : 05-03-2024 - 4:06 IST