Trending
-
Lybya: లిబియా ప్రధాని అబ్దుల్ హమీద్ నివాసంపై రాకెట్ గ్రనేడ్ దాడి
Attack on Libya PM Residence: శాంతిభద్రత సమస్యలకు తోడు రాజకీయ అస్థిరతతో అతలాకుతలం అవుతున్న లిబియా (Libya)లో మరో కలకలం రేగింది. ప్రధాని అబ్దుల్ హమీద్ అల్ దబేజా(Prime Minister Abdul Hamid Al Dabeja)నివాసంపై నిన్న రాకెట్ గ్రనేడ్ దాడి(Rocket Grenade Attack) జరిగింది. ఈ ఘటనలో భవనం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని మంత్రి ఒకరు తెలిపారు. పేలుడుతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ప్రధాని నివాసం వద్ద భారీగా మోహరించాయి. [&h
Date : 01-04-2024 - 11:03 IST -
April 1st : ఏప్రిల్ 1 దడ.. ఆ ఔషధాల ధరలు పెరిగాయ్
April 1st : ఈరోజు (ఏప్రిల్ 1) నుంచి కొన్ని ఔషధాల ధరలు పెరగనున్నాయి.
Date : 01-04-2024 - 10:21 IST -
Kejriwal : నేటితో ముగియనున్న ఈడీ కస్టడీ.. నేడు కోర్టుకు కేజ్రీవాల్
Arvind Kejriwal: ఢిల్లీ మద్యం పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈడీ కస్టడీ(ED Custody) నేటితో ముగియనుంది. దీంతో ఈడీ అధికారులు ఆయనను రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court)లో హాజరు పర్చనున్నారు. అయితే మరోసారి తమ కస్టడీకి ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తున్నది. We’re now on WhatsApp. Click to Join. కాగా, మార్చి 22న కేజ్రీవాల్ను అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. […]
Date : 01-04-2024 - 10:19 IST -
Transgenders: మేము సైతం.. ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్న ట్రాన్స్జెండర్లు, ఎక్కడంటే
Transgenders: ఉత్తరప్రదేశ్లోని ట్రాన్స్జెండర్లు ఇప్పుడు ఓటర్ల అవగాహనను పెంచడంలో సహాయపడతారని అధికారులు తెలిపారు. వీధి నాటకాలు, ఇతర కార్యక్రమాల ద్వారా ఓటింగ్ శాతాన్ని పెంచడంపై దృష్టి సారించిన ఎన్నికల సంఘం ఇందుకోసం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆదివారం నాడు గోండా జిల్లా నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా మేజిస్ట్రేట్/జిల్లా ఎన్నికల అధికారి అధ్యక్షతన సాంఘిక సంక్
Date : 01-04-2024 - 9:52 IST -
YouTube AI Features : యూట్యూబ్లో బోరింగ్ వీడియోలకు చెక్.. ఏఐ ఫీచర్స్ ఇవిగో
YouTube AI Features : వాట్సాప్ కొత్తకొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇప్పుడే అదే బాటలో యూట్యూబ్ కూడా పయనిస్తోంది.
Date : 31-03-2024 - 4:35 IST -
Fake Profiles Mafia : కంబోడియా ‘సైబర్’ గ్యాంగ్ ఉచ్చులో వందలాది మంది తెలుగువారు ?!
Fake Profiles Mafia : ‘డాటా ఎంట్రీ ఆపరేటర్’ జాబ్స్ పేరుతో కంబోడియాకు చెందిన సైబర్ మాఫియా ముఠాలు గీసిన స్కెచ్లో దాదాపు 5వేల మంది భారతీయులు ఇరుక్కున్నారు.
Date : 31-03-2024 - 3:06 IST -
Uber Bill Viral : ఉబెర్తో ఆటో రైడ్.. బిల్లు రూ.7.66 కోట్లు.. ప్రయాణికుడికి షాక్
Uber Bill Viral : అతడి పేరు దీపక్. అందరిలాగే ఉబెర్ యాప్లో ఆటోను బుక్ చేసుకున్నాడు.
Date : 31-03-2024 - 1:57 IST -
Easter Festival : ఇవాళే ఈస్టర్.. ఈ పండుగ ఆదివారమే ఎందుకొస్తుంది ?
Easter Festival : ఇవాళే ఈస్టర్ పండుగ. ఇది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు జరుపుకునే పర్వదినం.
Date : 31-03-2024 - 12:13 IST -
NOTA : ‘నోటా’కు ఓటేస్తే ఏమవుతుందో తెలుసా ? దీని చరిత్ర ఇదిగో
NOTA : ‘నోటా’.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం(ఈవీఎం)లోని ప్రత్యేకమైన ఆప్షన్.
Date : 31-03-2024 - 10:13 IST -
Phone Tapping : ‘ఫోన్ ట్యాపింగ్’ దడ.. మీ ఫోన్ ట్యాప్ అయితే ఇలా గుర్తించండి
Phone Tapping : తెలంగాణ రాజకీయాలను ప్రస్తుతం కుదిపేస్తున్న అంశం.. ఫోన్ ట్యాపింగ్ !!
Date : 31-03-2024 - 9:40 IST -
Vivekam : ‘వివేకం’.. యూట్యూబ్లో సంచలనంగా వైఎస్ వివేకా బయోపిక్
Vivekam : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి బయోపిక్గా తెరకెక్కిన మూవీ ‘వివేకం’.
Date : 31-03-2024 - 7:31 IST -
BJP: బీజేపీ మేనిఫెస్టో కమిటీని ప్రకటించిన జేపీ నడ్డా
BJP: ఈసారి లోక్సభ ఎన్నికల్లో(Lok Sabha elections) 400 సీట్లు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న బీజేపీ(bjp) తమ మేనిఫెస్టోను సిద్ధం చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా శనివారం మేనిఫెస్టో కమిటీ(Manifesto Committee)ని ఏర్పాటు చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కన్వీనర్గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కో-కన్వీనర్
Date : 30-03-2024 - 5:16 IST -
Anubhav Mohanty : ఒడిశాలో బీజేడీకి షాక్.. సిట్టింగ్ ఎంపీరాజీనామా
Anubhav Mohanty : ఒడిశా(Odisha) రాష్ట్రంలో అధికార బీజేడీ(BJD)కి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ(Sitting MP), సీనియర్ నేత అనుభవ్ మొహంతి(Anubhav Mohanty) బీజేడీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా(resignation) చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఒడిశా ముఖ్యమంత్రి(Odisha CM), బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్(Naveen Patnaik)కు పంపించారు. We’re now on WhatsApp. Click to Join. ఇన్నేళ్లుగా తనకు ప్రజాసేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు న
Date : 30-03-2024 - 4:30 IST -
AP: కాంగ్రెస్ పార్టీ 9 గ్యారెంటీలను ప్రకటించిన షర్మిల
YS Sharmila: ఈరోజు విజయవాడ(Vijayawada)లో కాంగ్రెస్ నేతల సమావేశానికి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) హాజరయ్యారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ పేరిట కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని(Election campaign) ప్రారంభించారు. ఏపీలో వైసీపీ(ycp), టీడీపీ(tdp) పార్టీల మోసాలను కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటికీ తిరిగి ప్రతి ఒక్కరికీ వివరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 9 గ్యారెంటీ(9-guarantees)లను ప్రకటించారు. We’re now on WhatsApp. Click to Join. ఏపీ
Date : 30-03-2024 - 4:05 IST -
Rat Glue Traps : ఎలుకలు పట్టే ప్యాడ్లు ఈ-కామర్స్ సైట్ల నుంచి ఔట్.. ఎందుకు ?
Rat Glue Traps : ఎలుకలను పట్టడానికి మనం ‘ర్యాట్ గ్లూ ప్యాడ్స్’ను ఉపయోగిస్తుంటాం.
Date : 30-03-2024 - 2:32 IST -
Suhasini: రేవంత్ రెడ్డితో నందమూరి సుహానిసి భేటి..కాంగ్రెస్ లోకి వస్తారా ?
Nandamuri Suhasini: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని దివంగత నందమూరి హరికృష్ణ కూతురు, టిడిపి(tdp) నాయకురాలు నందమూరి సుహాసి(Nandamuri Suhasini)ని కలిశారు. ఈ ఉదయం ఆమె రేవంత్ నివాసానికి వెళ్లారు. రేవంత్ కు పుష్పగుచ్ఛం అందించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో ఆమె రేవంత్ ను కలిశారు. లోక్ సభ ఎన్నికల సమయంలో రేవ
Date : 30-03-2024 - 2:19 IST -
Kadiam : కాంగ్రెస్ నుంచి ఆహ్వానం వచ్చింది… సాయంత్రం అన్ని వివరాలను వెల్లడిస్తా: కడియం శ్రీహరి
Kadiam Srihari:తనకు కాంగ్రెస్ పార్టీ(Congress party) నుంచి ఆహ్వానం వచ్చిందని… సాయంత్రం అన్ని వివరాలను వెల్లడిస్తానని స్టేషన్ ఘనపూర్(Station Ghanpur) ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiam Srihari) తెలిపారు. శనివారం ఆయన బంజారాహిల్స్లో కార్యకర్తలు, అనుచరులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో కడియం శ్రీహరితో పాటు కూతురు కడియం కావ్య పాల్గొన్నారు. సమావేశం అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ… తన అనుచరులు, కార్యకర్తలతో పార్ట
Date : 30-03-2024 - 1:59 IST -
No Holiday : ఈ సండే రోజు వర్కింగ్ డే.. ఏప్రిల్ 1 నుంచి ఈ-ఇన్సూరెన్స్
No Holiday : సాధారణంగా శని, ఆదివారాల్లో ఎల్ఐసీ ఆఫీసులకు సెలవు.
Date : 30-03-2024 - 1:14 IST -
Pawan Kalyan : మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన జనసేన పార్టీ
Pawan Kalyan: మచిలీపట్నం(Machilipatnam) లోక్ సభ స్థానం(Lok Sabha Seat ) నుంచి జనసేన పార్టీ(Janasena party) తరఫున వల్లభనేని బాలశౌరి(Vallabhaneni Balashauri)ని అభ్యర్థిగా ఖరారు చేస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాల్లో వెల్లడించారు. తెలుగుదేశం, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తున్న విషయ
Date : 30-03-2024 - 1:07 IST -
Maoist : మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ సంచలన లేఖ
Maoist: గడ్చిరోలి(Gadchiroli)లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్(Encounter)పై మావోయిస్టులు సంచలన వ్యాఖ్యలు చేస్తూ లేఖ విడుదల చేశారు. ప్రజాపాలన(Praja Palana) పేరుతో తెలంగాణ(telangana)లో అధికారం చేపట్టిన కాంగ్రెస్(Congress) పార్టీ బీజేపీ(bjp)తో చేతులు కలిపి విప్లవ ప్రజాఘాతుక కగార్ (అంతిమదశ) ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయంటూ మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్(jagan) లేఖ విడుదల చేశారు. గడ్చిరోలి ఎన్కౌంటర్కు త
Date : 30-03-2024 - 12:54 IST