Trending
-
Polling : లోక్సభ ఎన్నికలు….తొలి రెండు గంటల్లో 10.82 శాతం ఓటింగ్
Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్(Sixth round of polling) శనివారం కొనసాగుతుంది. 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ నియోజకవర్గాలకు జరుగుతున్న పోలింగ్లో ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తొలి రెండు గంటల్లో 10.82 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. We’re now on WhatsApp. Click to Join. ఉదయం 9 గంటలకు వరకు పశ్చిమ […]
Date : 25-05-2024 - 11:09 IST -
TS : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసీ అనుమతి
Telangana : కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు (Telangana Independence Day Celebration) అనుమతి ఇచ్చింది. ఈసీ అనుమతి లభించిన సందర్భంగా వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈమేరకు జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో(secunderabad parade ground) రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించాలని నిర్ణయిం
Date : 25-05-2024 - 10:44 IST -
Live 100 Years: నూరేళ్ల ఆయుష్షు కోసం ‘గరుడ పురాణం’ సూత్రాలు
100 సంవత్సరాల ఆయుష్షును అందరూ కోరుకుంటారు. అనుకున్నంత మాత్రాన ఈ అవకాశం అందరికీ దొరకదు.
Date : 25-05-2024 - 8:28 IST -
Bank Holidays: జూన్ నెలలో బ్యాంకుల సెలవుదినాలు ఇవే..
వచ్చే నెల(జూన్)లో వివిధ బ్యాంకులకు ఏకంగా 10 రోజుల పాటు సెలవులు ఉన్నాయి.
Date : 25-05-2024 - 8:00 IST -
TS : తెలంగాణలో పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
Polycet Counselling Schedule: తెలంగాణ(Telangana)లో పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్(Polycet Counselling Schedule) విడుదలైంది. రెండు విడుతల్లో కౌన్సెలింగ్ జరుగనుంది. జూన్ 20న పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభ కానుంది. జూన్ 22న తొలి విడత వెబ్ ఆప్షన్లు, జూన్ 30న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉండనుంది. జులై 7న రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. జులై 9న రెండో విడత వెబ్ ఆప్షన్లు, జులై 13న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇ
Date : 24-05-2024 - 5:00 IST -
Kavitha : కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ..27న కౌంటర్ దాఖలు: సీబీఐ
Kavitha: ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ కౌంటర్(Counter)దాఖలు చేయగా… సీబీఐ(CBI) గడువు(Deadline) కోరింది. కవితకు బెయిల్ ఇవ్వవద్దంటూ ఈడీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. We’re now on WhatsApp. Click to Join. తాము మే 27న సీబీఐ కేసులో కౌంటర్ దాఖలు చేస్తామని, జూన్ 7న ఛార్జిషీట్ దాఖలు చేస్తామని కోర్టుకు సీబీఐ తెలిపి
Date : 24-05-2024 - 2:08 IST -
BRS : బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్..
Former minister Mallareddy: ఇటివలన నగర శివార్లలోని కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామంలోని సుచిత్ర పరిధిలో సర్వేనంబరు 82, 83లలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డికి ఇతరుల మధ్య నెలకొన్న భూ వివాదం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మల్లారెడ్డికి మరోషాక్ తగిలింది. షామీర్ పేట(Shamirpet) మండలంలోని బొమ్రాసిపేట పెద్ద చెరువు ఎఫ్టీల్లో నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చివేశారు. చెరువు ఎఫ
Date : 24-05-2024 - 1:20 IST -
AP : లోకేష్ను టీడీపీ అధ్యక్షుడిగా నియమించాలి: బుద్దా వెంకన్న
Buddha Venkanna: చంద్రబాబు(Chandrababu) అమరావతి(Amaravati)లో ప్రమాణ స్వీకారం చేస్తారని..అయితే ఆరోజే నారా లోకేష్(Lokesh)ను టీడీపీ అధ్యక్షుడుగా(President of TDP) నియమించాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న(Buddha Venkanna) డిమాండ్ చేశారు. లోకేష్ను అధ్యక్షుడుగా నియమిస్తే మరో 30 ఏళ్లు పార్టీ బతుకుతుందని వెల్లడించారు. ఎన్నికల్లో 130 స్దానాలు కూటమికి వస్తాయని అన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం డేట్ భువ నేశ్వరి డిసైడ్ చేస్తారని
Date : 24-05-2024 - 11:44 IST -
Rajinikanth Golden Visa: సూపర్ స్టార్ రజనీకాంత్కు గోల్డెన్ వీసా.. ఈ వీసా ప్రత్యేకత ఏంటంటే..?
విదేశాలకు వెళ్లడానికి వీసా ఒక ముఖ్యమైన పత్రం. పాస్పోర్ట్ లేకుండా విదేశాలకు వెళ్లలేనట్లే. అదేవిధంగా వీసా లేకుండా విదేశాలకు వెళ్లలేరు.
Date : 24-05-2024 - 11:12 IST -
AP : గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థత
MLA Kodali Nani: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరావు(నాని) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గుడివాడ(Gudivada)లోని తన స్వగృహంలో నందివాడ మండల వైసీపీ నాయకుల, కార్యకర్తలతో మాట్లాడుతూ..అకస్మాత్తుగా సోఫోలో కుప్పకూలిపోయినట్లు సమాచారం. కార్యకర్తలు వెంటనే అప్రమత్తమై సపర్యలు చేశారు. గన్మెన్లు వైద్యులకు సమాచారం ఇవ్వడంతో వారు కొడాలి నాని నివాసానికి వచ్చి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. పా
Date : 24-05-2024 - 11:01 IST -
Kavitha : నేడు ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ
BRS MLC K Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi liquor scam case)లో జ్యుడీషియల్ కస్టడీ(Judicial Custody)లో తీహార్ జై(Tihar Jail)లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఈరోజు(శుక్రవారం) ఆమె బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు(High Court of Delhi)లో విచారణ జరుగనున్నది. We’re now on WhatsApp. Click to Join. కాగా, జస్టిస్ స్వర్ణకాంత శర్మ సింగిల్ జడ్జి బెంచ్ ఈ […]
Date : 24-05-2024 - 10:33 IST -
Diamond Making : 15 నిమిషాల్లో డైమండ్ మేకింగ్.. సరికొత్త టెక్నాలజీతో మ్యాజిక్
వజ్రం.. దీని తయారీ అంత ఈజీ ముచ్చట కాదు. దీన్ని ఈజీగా మార్చే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి.
Date : 23-05-2024 - 4:18 IST -
Vidyadhan : టెన్త్లో 90 శాతం మార్కులు వచ్చాయా ? ఈ స్కాలర్షిప్ మీకే
‘విద్యాధన్’ స్కాలర్షిప్ స్కీం ఏటా ఎంతోమంది పేద విద్యార్థులకు సహాయ సహకారాలను అందిస్తోంది.
Date : 23-05-2024 - 2:49 IST -
Amit Shah : ఇండియా కూటమి గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారా?: అమిత్ షా
Lok Sabha Elections 2024 : కేంద్రహోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపిలోని సిద్ధార్ధనరగ్లో గురువారం జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మరోసారి విపక్ష ఇండియా కూటమి(Alliance of India)పై విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమి కలగూరగంపగా తయారైందని దుయ్యబట్టారు. We’re now on WhatsApp. Click to Join. అంతేకాక లోక్ సభ ఎన్నికల్లో ఎన్నికల్లో మీకు మెజారిటీ లభి
Date : 23-05-2024 - 2:22 IST -
Revanna : రేవణ్ణ దౌత్య పాస్పోర్టును రద్దు చేయండి.. ప్రధాని మోడీకి సిద్ధరామయ్య లేఖ
JDS MP Prajwal Revanna: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్యపరమైన పాస్పోర్టు(Diplomatic Passport)కు సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్పోర్టు రద్దు చేయమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) ప్రధాని మోడీ(PMinister Modi)కి లేఖ(letter) రాశారు. We’re now on WhatsApp. Click to Join. ”ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అసభ్య వీడ
Date : 23-05-2024 - 1:07 IST -
AAP : స్వాతి మలివాల్పై దాడి కేసు..నేడు కేజ్రీవాల్ తల్లిదండ్రులను ప్రశ్నించనున్న పోలిసులు
Kejriwal’s parents: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) నివాసంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్(Bibhav Kumar) ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్(Swati Maliwal)పై దాడి చేశాడంటూ ఆరోపణ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్వాతి ఫిర్యాదుతో ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బిభవ్ కుమార్ను కూడా అరెస్ట్ చేశారు. We’re now on WhatsApp. Click to Join. అయితే, ఈ […]
Date : 23-05-2024 - 12:09 IST -
TS : యాదాద్రి దేవస్థానంలో నిత్య కల్యాణోత్సవం సేవలు పునః ప్రారంభం
Yadadri Sri Lakshmi Narasimha Swamy : తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి(Yadadri)లో ఈరోజు నుండి నిత్య కల్యాణోత్సం సేవలు(Nitya Kalyanotsavam Services) తిరిగి ప్రారంభం కానున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా నిత్య కళ్యాణోత్సవం సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇప్పడు ఆ సేవలు ఈరోజు నుంచి (మే 23) పునః ప్రారంభమయ్యాయి. బుధవారం నృసింహుడి జయంతి ఉత్సవాలు ముగియట
Date : 23-05-2024 - 11:41 IST -
Helicopter Crashes : హెలికాప్టర్లు ఎందుకు కూలుతాయి ? కారణాలు ఏమిటి ?
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రాణాలు కోల్పోవడం అంతటా కలకలం క్రియేట్ చేసింది.
Date : 23-05-2024 - 9:46 IST -
Kolkata : 2010 తర్వాత జారీ అయిన ఓబీసీ సర్టిపికెట్ల పై కలకత్తా హైకోర్టు సంచల తీర్పు
OBC certificates : 2010 తర్వాత జారీ అయిన ఓబీసీ సర్టిఫికెట్ల(OBC certificates)ను రద్దు చేస్తూ.. కోలకత్తా హైకోర్టు(Kolkata High Court) ఈరోజు (బుధవారం) సంచలన తీర్పు ఇచ్చింది. 2012 నాటి పశ్చిమ బెంగాల్ వెనుకబడిన వర్గాల చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే వీటిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం 2010-12 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలుగా పేర్కొన్న 42 క్లాసులన
Date : 22-05-2024 - 8:44 IST -
AP : ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు రూ.203కోట్లు విడుదల.. ఏపి ప్రభుత్వం
AP Govt: నెట్వర్క్ ఆసుపత్రులకు(Network Hospitals) నిధులు విడుదల చేసినట్లు ఆరోగ్యశ్రీ ట్రస్ట్(Aarogyasri Trust) వెల్లడించింది. ప్రస్తుతం రూ.203 కోట్లు విడుదల చేశామని, పెండిగ్ బకాయిలు త్వరలో విడుదల చేస్తామని తెలిపింది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ సేవలకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించామని ట్రస్ట్ వెల్లడించింది. We’re now on WhatsApp. Click to Join. కాగా, పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారుల
Date : 22-05-2024 - 8:14 IST