Trending
-
Hydra : హైడ్రా కూల్చివేతలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్.. !
Durgam Cheruvu Residents : 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దుర్గం చెరువు నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు. తమ అభ్యంతరాలను లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
Date : 23-09-2024 - 2:32 IST -
Atishi Marlena : ఢిల్లీ సీఎం కుర్చీ ఎప్పటికీ ఆయన కోసమే : అతిషీ మర్లెనా
Kejriwal: ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఆయన కోసం పక్కన ఓ కుర్చీని ఉంచడంతో పాటు తాను వేరే సీట్లో కూర్చోని బాధ్యతలు చేపట్టారు. దీనికి సంబంధించిన విజువల్స్ ను ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది.
Date : 23-09-2024 - 1:40 IST -
High Court : ఫిరాయింపుల పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ
High Court : తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా పిటిషన్లో కీలక విషయాలను వెల్లడించారు. పార్టీ మారడం రాజ్యాంగ విరుద్దం.
Date : 23-09-2024 - 1:11 IST -
Dissanayake : శ్రీలంక నూతన అధ్యక్షుడిగా అనురా కుమార్ దిసనాయకే ప్రమాణ స్వీకారం
Sri Lanka : ఈ మేరకు రాష్ట్రపతి సచివాలయంలో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య ఆయనతో ప్రమాణం చేయించారు. దేశానికి అధ్యక్షుడైన తొలి లెఫ్ట్ పార్టీ నేతగా ఆయన రికార్డులకెక్కారు.
Date : 23-09-2024 - 12:31 IST -
KTR : అలా నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా : పొంగులేటికి కేటీఆర్ సవాల్
Amrit Scheme Tenders : ఒక మంత్రి తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని బిల్డప్ ఇచ్చారు. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గరకి పోదాం. వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వయిరీ చేయిద్దాం.
Date : 22-09-2024 - 7:40 IST -
Janasena : 26న పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్న బాలినేని..
Balineni : జిల్లాలోని సన్నిహితులతో మాట్లాడి అందరం కలసి వెళ్తామన్నారు. గతంలోనే పలు సందర్భాల్లో మంచి వ్యక్తి అంటూ తన గురించి పవన్ మాట్లాడారన్నారు. తన ఇబ్బందులతో పార్టీ మారాల్సి వస్తోందని.. జనసేన పార్టీ అభివృద్ది కోసం కృషి చేస్తానన్నారు.
Date : 22-09-2024 - 7:06 IST -
YS Jagan : వైఎస్ జగన్ పై హైదరాబాద్లో కేసు నమోదు
Hyderabad: హైకోర్టు న్యాయవాది కే.కరుణ్ సాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వినియోగించినట్లు ల్యాబ్ టెస్ట్ రిపోర్టులలో నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.
Date : 22-09-2024 - 6:49 IST -
Uday Bhanu Chib : యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఉదయ్ భాను చిబ్
Indian Youth Congress president: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఉదయ్ భాను చిబ్ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. పదవీ విరమణ చేసిన అధ్యక్షుడు శ్రీనివాస్ బివి సహకారాన్ని పార్టీ అభినందిస్తుందని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.
Date : 22-09-2024 - 5:58 IST -
RK Roja : లడ్డూ వివాదంపై మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు
TTD Laddu Issue : చంద్రబాబు ప్రజల దృష్టి మళ్లించే విధంగా లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారన్నారు. తన రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని సైతం చంద్రబాబు వదలడం లేదన్నారు చెడ్డ పేరు వచ్చిన ప్రతిసారి ఇలాంటి వివాదాలు ఏదొకటి తెరపైకి తెచ్చి, పార్టీ నేతలతో ప్రచారం చేయిస్తున్నారని విమర్శలు గుప్పించారు.
Date : 22-09-2024 - 4:53 IST -
Supreme Court : తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్
Tirupati Laddu Row : తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారనే ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.
Date : 22-09-2024 - 4:34 IST -
TTD: లడ్డూ వివాదం..ప్రధానికి వైఎస్ జగన్ లేఖ
YS Jagan : టీటీడీ ప్రతిష్ఠతను దిగజార్చేలా చంద్రబాబు చేస్తున్నారని..అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుమల హిందుత్వానికి మారు పేరన్నారు. అలాంటి తిరుమల క్షేత్రంలో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 22-09-2024 - 4:13 IST -
KTR : సింగరేణి కార్మికులకు ఇచ్చింది బోనస్ కాదు..బోగస్: కేటీఆర్
Singareni workers : కేసీఆర్ హయాంలో సింగరేణి ఎన్నో విజయాలు సాధించిందన్నారు. కాంగ్రెస్ హయాంలో లాభాల్లో వాటా 20 శాతానికి మించలేదని చెప్పారు. సింగరేణి ప్రైవేటీకరణ ప్రక్రియను అడ్డుకునేందుకు అందరూ ముందుకు రావాలని కోరారు.
Date : 22-09-2024 - 3:44 IST -
Kejriwal : రాబోయే ఎన్నికలు అగ్నిపరీక్ష వంటివి: కేజ్రీవాల్
Delhi Assembly elections : ఆప్ పార్టీ నేతలను అవినీతిపరులుగా చూపడానికి ప్రధాని నరేంద్ర మోడీ కుట్రపన్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ తనను, మనీష్ సిసోదియాను అవినీతిపరులుగా చూపి, ప్రజలకు దూరం చేయాలని కుట్రపన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 22-09-2024 - 3:21 IST -
Green card : అమెరికా గ్రీన్ కార్డు దారులకు గుడ్న్యూస్.. కార్డు వ్యాలిడిటీ పెంపు
Extends Green Card Validity: గతంలో గ్రీన్ కార్డు గడువు ముగిసినప్పటికీ.. మరో 24 నెలల పాటు దాని వ్యాలిడిటీని పెంచేవారు. కానీ ప్రస్తుతం దీనిని 36 నెలల వరకు పెంచినట్టు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ వెల్లడించింది.
Date : 21-09-2024 - 6:28 IST -
Rahul Gandhi : సిక్కు వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్ గాంధీ
Sikh controversial comments : సిక్కు కమ్యూనిటీ గురించి తాను చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా తప్పు ఉందా..? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ''నేను భారతదేశంలో, విదేశాల్లో ఉన్న ప్రతీ సిక్కు సోదరుడుని, సోదరీమణులను అడగాలనుకుంటున్నాను.
Date : 21-09-2024 - 5:39 IST -
KTR : సీఎం రేవంత్ రెడ్డి 8,888 కోట్ల భారీ కుంభకోణం.. కేటీఆర్ కీలక ఆరోపణలు
KTR Corruption allegations against Revanth : సీఎం తన అధికారాన్ని ఉపయోగించి బావమరిదికి పనులు అప్పగించారని ఆరోపించారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మొత్తం తెలంగాణలో రేవంత్ అవినీతి కుటుంబ కథా చిత్రం నడుస్తుందన్నారు.
Date : 21-09-2024 - 3:58 IST -
CV Ananda Bose : మ్యాన్ మేడ్ ఫ్లడ్స్..మమత వ్యాఖ్యలపై స్పందించిన గవర్నర్
CV Ananda Bose : మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అన్న మమత వ్యాఖ్యలపై శనివారం గవర్నర్ ఆనంద బోస్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'వరద నిర్వహణ దీర్ఘకాలిక చర్యగా ఉండాలి. సాధ్యమైనంతవరకు మౌలిక సదుపాయాలు విపత్తు నిరోధకంగా ఉండాలి.
Date : 21-09-2024 - 3:27 IST -
Laddu Issue : తప్పు చేసిన వారు చరిత్ర హీనులుగా మిగిలిపోయేలా కఠినంగా శిక్షిస్తాం: చంద్రబాబు
CM Chandrababu On Srivari Laddu Issue: తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. తప్పు చేసిన వారు చరిత్ర హీనులుగా మిగిలిపోయేలా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. మీడియాతో చిట్చాట్లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
Date : 21-09-2024 - 2:56 IST -
Rahul Gandhi : రాహుల్ గాంధీపై 3 ఎఫ్ఐఆర్లు నమోదు
3 FIRs registered against Rahul Gandhi: ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఉన్న సిక్కు సంఘాలు రాహుల్ గాంధీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఢిల్లీలోని ఆయన నివాసం వద్ద నిరసన కూడా చేపట్టారు. బీజేపీ నేతలు అయితే విదేశాల వేదికగా భారత్ పై, సిక్కులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
Date : 21-09-2024 - 2:27 IST -
PAC meeting : పీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ నేతల వాకౌట్
BRS leaders walk out from PAC meeting: చైర్మన్ అరికెపూడి గాంధీ అధ్యక్షతన పీఏసీ మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సభ్యుల ప్రశ్నలతో గందరగోళం నెలకొంది. దీంతో బీఆర్ఎస్ సభ్యులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
Date : 21-09-2024 - 1:42 IST