Hyderabad: హైదరాబాద్ లో మహిళలు గంజాయి అమ్ముతూ అరెస్ట్
హైదరాబాద్ లో గంజాయి విక్రయం యధేచ్చగా సాగుతుంది. గంజాయిని అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ విక్రయదారులు ఏ మాత్రం వెనుకాడటం లేదు. కొనేవాళ్ళు ఉన్నంతకాలం అమ్మేవాళ్ళు పుట్టుకొస్తారు అన్న సామెత
- By Praveen Aluthuru Published Date - 10:54 PM, Thu - 26 October 23
Hyderabad: హైదరాబాద్ లో గంజాయి విక్రయం యధేచ్చగా సాగుతుంది. గంజాయిని అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ విక్రయదారులు ఏ మాత్రం వెనుకాడటం లేదు. కొనేవాళ్ళు ఉన్నంతకాలం అమ్మేవాళ్ళు పుట్టుకొస్తారు అన్న సామెతను గంజాయి రాయుళ్లు నిజం చేస్తున్న పరిస్థితి. తాజాగా హైదరాబాద్ లో మహిళలు గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారు. దీంతో నగర పోలీస్ వ్యవస్థ అవాక్కయింది.
నానక్రామ్గూడలో గంజాయి విక్రయిస్తున్న నలుగురు మహిళలను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన కల్పతి నీతు (45), కలాపతి సిమ్రా (20), కలపతి మమత (55), సురేఖ (40)లు మును సింగ్ వ్యక్తి సహాయంతో ఒడిశా నుండి గంజాయిని కొనుగోలు చేసి లోధా బస్తీలోని విక్రయిస్తున్నారు. నీతు గతంలో ఆరు ఎన్డిపిఎస్ కేసుల్లో అరెస్టయింది. పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.
Also Read: Rajinikanth : రజినీకాంత్కి రైల్వే కూలీల సాయం.. ఆ కథేంటో తెలుసా..?
Related News
LS Polls: తెలంగాణలో తగ్గిన ప్రాతినిధ్యం.. లోక్ సభ రేసులో అతివలు అంతంత మాత్రమే!
LS Polls: తెలంగాణలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి కేవలం ఆరుగురు మహిళా అభ్యర్థులు మాత్రమే పోటీ పడుతుండడంతో మహిళల ప్రాతినిధ్యం తగ్గుముఖం పట్టింది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ సహా ప్రధాన పార్టీల్లో ఎన్నికల బరిలో మహిళల సంఖ్య తక్కువగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ ముగ్గురు మహిళా అభ్యర్థులను నామినేట్ చేయగా, బీజేపీ, బీఆర్ఎస్ వరుసగా ఇద్దరు, ఒకరిని బరిలోకి దింపాయి. ప్ర