Telangana
-
Harish Rao: మరోసారి జగన్ ను కెలికిన హరీశ్ రావు… ఈసారి ఎందుకంటే..!!
ఛాన్స్ దొరికితే చాలు ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఏపీ ప్రభుత్వంపై ప్రత్యక్ష, పరోక్ష కామెంట్స్ చేశారు. ఇప్పుడు మరోసారి జగన్ ప్రభుత్వంపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు హరీశ్ రావు. ఆయన చేసిన వివాదస్పద వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. ఈసారి పోలవరం ప్రాజెక్టుపై హరీశ్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం మీడియాతో మాట
Published Date - 04:44 PM, Sun - 13 November 22 -
TS: ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాన్వాయ్ పై చెప్పుల దాడి..!!
మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రసమయి కాన్వాయ్ పై యువకులు చెప్పులతో దాడి చేవారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈఘటనతో పోలీసులు యువకులపై లాఠీఛార్జ్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రికత్తంగా మారింది. ఈ ఘటన గన్నేరువరం మండలం గండ్లపల్లిలో జరిగింది. డబుల్ రోడ్డు నిర్మాణం చేయాలని యువకులు ధర్నా చేపట్టారు. అయితే వారికి సంఘీభావం తె
Published Date - 04:31 PM, Sun - 13 November 22 -
Group 4 Notification: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో గ్రూప్-4 నోటిఫికేషన్..!
ప్రభుత్వ ఉద్యోగం కోసం వేచి చూస్తున్న అభ్యర్థులకు మంత్రి హరీశ్రావు గుడ్న్యూస్ తెలిపారు.
Published Date - 04:09 PM, Sun - 13 November 22 -
Threatening Calls: TRS ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్..!
సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
Published Date - 12:56 PM, Sun - 13 November 22 -
KTR : విద్వేషాలను రెచ్చగొట్టే విభజన శక్తులను మీడియా బయటపెట్టాలి..!!
మతం ముసుగులో విభజన శక్తులు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని…అలాంటి శక్తుల కుట్రలను మీడియా బహిర్గతం చేయాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ స్టేట్ సహకారంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆద్వర్యంలో మీడియా ఇన్ తెలంగాణ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అనే అంశంపై జరిగిన జాతీయ సెమినార్ లో ఆయన
Published Date - 06:52 AM, Sun - 13 November 22 -
TS : తెలంగాణ రైతులకు తీపికబురు…డిసెంబర్ లో రైతు బంధు: మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడి..!!
తెలంగాణలోని రైతులకు తీపికబురు అందించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. యాసంగి పంటకు డిసెంబర్ లోనే రైతు బంధు సాయం అందిస్తామని ప్రకటించారు. శనివారం వనపర్తిలోని నాగవరం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డిసెంబర్ లోనే రైతు బంధు నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ
Published Date - 05:45 AM, Sun - 13 November 22 -
Sabarimala Special Trains: అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్న్యూస్..!
శబరిమల అయ్యప్పస్వామి దర్శనం కోసం వెళ్లే రెండు తెలుగు రాష్ట్రాల భక్తులకు రైల్యేశాఖ అధికారులు ఓ గుడ్న్యూస్ చెప్పారు.
Published Date - 06:09 PM, Sat - 12 November 22 -
Revanth Reddy: ఢిల్లీకి చేరిన ₹. 30 కోట్ల ఫిక్సింగ్, టీఆర్ఎస్ తో రేవంత్ కుమ్మక్కు..!
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యాడని ఏఐసీసీకి ఫిర్యాదులు వెళ్లాయి.
Published Date - 05:17 PM, Sat - 12 November 22 -
Modi Warns KCR: కేసీఆర్ పై మోడీ అటాక్.. అవినీతి, కుటుంబ పాలన అంటూ వ్యాఖ్యలు!
తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘యుద్ధం’ చేస్తున్నందున తనకు ఎంతో స్ఫూర్తినిచ్చారని ప్రధాని
Published Date - 04:31 PM, Sat - 12 November 22 -
Congress: ఢిల్లీలో కాంగ్రెస్ `టాస్క్ ఫోర్స్`, కోమటిరెడ్డిపై తేల్చుడే.!
కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ సోమవారం సమావేశం కానుంది. తొలిసారిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ సమావేశానికి సిద్ధం అయింది. ఆ రోజున తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోని పరిస్థితులను సమీక్షించనున్నారు. ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారాన్ని తేల్చనుంది. అదే విధంగా కర్నాటక రాష్ట్ర పరిస్థితులను స
Published Date - 01:54 PM, Sat - 12 November 22 -
Modi Go Back: మోడీ గో బ్యాక్.. నో ఎంట్రీ ఇన్ తెలంగాణ!
తెలుగు రాష్ట్రాల్లో మోడీ పర్యటనపై ఇతర పార్టీల నేతల భగ్గమంటున్న విషయం తెలిసిందే. ఇవాళ తెలంగాణకు ప్రధాని మోదీ రాకను
Published Date - 01:51 PM, Sat - 12 November 22 -
Revanth Letter to Modi: ప్రధాని మోడీకి ‘రేవంత్’ లేఖాస్త్రం!
తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణకు హామీ ఇచ్చిన ప్రాజెక్టులను అమలు
Published Date - 01:34 PM, Sat - 12 November 22 -
TDP, BJP and Janasena: తెలంగాణపై ‘ఆంధ్రా’ పొత్తులు.. మోడీ వ్యూహం ఫలించేనా!
జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీని కలవడంపై ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ
Published Date - 12:10 PM, Sat - 12 November 22 -
TRS MLA’s Case: దయచేసి ఆ నలుగురు కనిపిస్తే చెప్పండి…!!
ఆ నలుగురు అనేసరికి... ఎవరో అనుకోవద్దు. వారే మొయినాబాద్ ఫాం హౌజ్ ఎమ్మెల్యేలు. మునుగోడు ఉపఎన్నిక కంటే ముందు ఈ సీన్ చాలా ఫేమస్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది ఈ ఘటన.
Published Date - 10:16 AM, Sat - 12 November 22 -
HYD Traffic : మోదీ పర్యటన నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు..!!
నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఏపీలోని విశాఖ నుంచి ప్రత్యేక ఫ్లైట్ లో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు మోదీ. ప్రధాని పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమాజిగూడు, మోనప్పఐలాండ్, రాజ్ భవన్ రోడ్డు, ఖైరతాబాద్ జంక్షన్ పరిధిలో మధ్యాహ్నం 12 నుంచి రాత్ర 7గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉ
Published Date - 07:51 AM, Sat - 12 November 22 -
PM MODI: నేడు తెలంగాణలో పర్యటించనున్న మోదీ, డుమ్మా కొట్టనున్న కేసీఆర్…!!
ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. పెద్దపల్లి జిల్లాలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతోపాటు భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకు నిర్మించిన రైలు మార్గాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారు. ₹.2,268 కోట్లతో చేపట్టే పలు జాతీయ రహదారుల పనుల విస్తరణకు శంకుస్థాపన చేస్తారు. వీటికి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఇప్పటికే పూర్తవ్వగా… కేంద్రమంత్రులు కిషన్ రెడ్డ
Published Date - 06:17 AM, Sat - 12 November 22 -
Letter to PM: కాళేశ్వరం స్కామ్ పై పోస్టర్ విడుదల, మోడీకి షర్మిల లేఖ
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (కేఎల్ఐపీ)లో జరిగిన భారీ అవినీతిపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించేందుకు రామగుండం సందర్శిస్తున్న సందర్భంగా ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్టిపి పోస్టర్ ప్రచారాన్ని ప్రారంభించారు. రామగుండం, గోదావరిఖని, చుట్టుపక్కల గ్రామాల్లో పోస్
Published Date - 05:03 PM, Fri - 11 November 22 -
Telangana: బాలికలకు మరుగుదొడ్లులేని బంగారు తెలంగాణ
బంగారు తెలంగాణ వ్యాప్తంగా బాలికలకు మరుగుదొడ్లులేని స్కూల్స్ 20శాతం పైగా ఉన్నాయని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (UDISE) తేల్చింది. భారత దేశ వ్యాప్తంగా 78854 పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్లు లేవు. శాతం పరంగా దేశంలోని మొత్తం పాఠశాలల్లో ఇది 5.3 శాతం.
Published Date - 04:37 PM, Fri - 11 November 22 -
TRS Leaders in Panic: టీఆర్ఎస్ నేతల్లో `టెర్రర్`
ఫక్తు రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ మారిన తరువాత ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రత్యర్థులను ఎలా జీరో చేశారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే ఫార్ములాను బీజేపీ ఆయన మీద ప్రయోగిస్తోంది. ఫలితంగా టీఆర్ఎస్ పార్టీలోని వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీల్లో దడ మొదలైయింది. ఏ క్షణం ఎవరి మీద సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు జరుగుతాయోననే ఆందోళన వాళ్
Published Date - 01:46 PM, Fri - 11 November 22 -
Modi Tour: `మోడీ` మీట్ అండ్ గ్రీట్
ఏపీ పర్యటన ముగించుకుని నవంబర్ 12న బేగంపేట విమానాశ్రయానికి చేరుకునే ప్రధాని నరేంద్ర మోదీ సుమారు 20 నిమిషాల పాటు బీజేపీ కార్యకర్తలతో భేటీ కానున్నాఉ. విమానాశ్రయం వెలుపల కార్యకర్తల సమావేశంలో ప్రసంగించనున్నారు. ఆయనకు కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్కుమార్, పార్టీ ఉపాధ్యక్షుడు డి.కె. అరుణతో సహా రాష్ట్ర బిజెపి అగ్రనేతలు స్వాగతం
Published Date - 12:52 PM, Fri - 11 November 22