Telangana
-
SCCL: సింగరేణిలో 272 ఎగ్జిక్యూటివ్/ నాన్-ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు
కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీకి ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్ క్యాడర్/ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో 272 ఖాళీలు భర్తీ కానున్నాయి. మార్చి 1 నుంచి 18లోపు దరఖాస్తు చేసుకోవాలి. We’re now on WhatsApp. Click to Join. ప్రకటన వివరాలు: I. ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు 1. మేనేజ్మెంట్ ట్రైనీ (మైనింగ్), ఈ2 గ్రేడ్: 139 పోస్టులు 2
Published Date - 01:00 PM, Sat - 24 February 24 -
Telangana: ఏజెన్సీలను అలర్ట్ చేసిన తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి
రాష్ట్ర సరిహద్దుల్లో నగదు ప్రవాహం, విలువైన బంగారు ఆభరణాలు, మద్యం, డ్రగ్స్ను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు అన్ని ఏజెన్సీలకు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచనలు చేశారు.
Published Date - 12:52 PM, Sat - 24 February 24 -
Lok Sabha Polls: కాంగ్రెస్ డిసైడ్ చేసిన అభ్యర్థులు వీళ్లేనా..?
లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ వేగవంతం చేసింది. దాదాపు అరడజను సీట్లకు అభ్యర్థుల పేర్లను పార్టీ ఖరారు చేసినట్లు సమాచారం.
Published Date - 07:00 AM, Sat - 24 February 24 -
Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్ట్..?
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా చేస్తూ సీబీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఇచ్చిన 41ఏ సీఆర్పీసీ నోటీసును సవరించి ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కావాలని కవితకు సూచించారు.
Published Date - 06:11 AM, Sat - 24 February 24 -
CM Revanth : HMDA, GHMC అధికారులకు సీఎం రేవంత్ హెచ్చరిక
HMDA, GHMC అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక జారీ చేసారు. 15 రోజుల్లో రెండు కార్యాలయాల్లో విజిలెన్స్ దాడులు జరుగుతాయని రేవంత్ హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం GHMCపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్షా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘చాలా బిల్డింగ్స్ అనుమతుల ఫైల్స్ కనిపించడం లేదు. ఆన్లైన్లో అప్రూవల్ ఇవ్వకుండా బిల్డింగ్స్ ఇచ్చిన అనుమతుల జాబితా వెంటనే సిద్ధం చేయ
Published Date - 11:40 PM, Fri - 23 February 24 -
CM Revanth: నాగార్జున సాగర్ నుంచి ఏపీ సాగు నీటికి నీరు తరలించకుండా చూడాలి
CM Revanth: వేసవి కాలంలో తాగు నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని, ఇందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాభావంతో జలాశయాలు డెడ్స్టోరేజీకి చేరుకున్న నేపథ్యంలో తాగు నీటి సరఫరాలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ‘సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. తొలుత ర
Published Date - 07:56 PM, Fri - 23 February 24 -
Lasya Nanditha : లాస్య పాడె మోసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (BRS MLA Lasya Nanditha)..శుక్రవారం ఉదయం పటాన్చెరూ సమీపంలోని ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదం (Road Acccident)లో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు (CAR) అదుపుతప్పి రెయిలింగ్ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనా స్థలంలోనే మరణించారు. పోస్టుమార్టం అనంతరం కార్ఖానాలోని నివాసానికి లాస్య నందిత
Published Date - 07:50 PM, Fri - 23 February 24 -
Mallu Ravi: ప్రత్యేక ప్రతినిధి పదవికి మల్లు రవి రాజీనామా.. కారణమిదే..?
కాంగ్రెస్ నేత మల్లు రవి (Mallu Ravi).. తన ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు.
Published Date - 07:33 PM, Fri - 23 February 24 -
Case Registered Against Nandita PA Akash: ఎమ్మెల్యే లాస్య నందిత పీఏ ఆకాష్పై కేసు నమోదు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై కేసు నమోదైంది. పీఏ ఆకాశ్ (Case Registered Against Nandita PA Akash) నిర్లక్ష్యంగా కారు నడిపి లాస్య నందిత మృతికి కారణమయ్యాడంటూ సోదరి నివేదిత పటాన్చెరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
Published Date - 07:01 PM, Fri - 23 February 24 -
CM Revanth: 27న రెండు గ్యారంటీలను ప్రారంభిస్తాం : మేడారం జాతరలో సిఎం ప్రకటన
CM Revanth Gas, Electricity Schemes: కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల్లో మరో రెండింటి అమలుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 27న సాయంత్రం గృహజ్యోతి పథకం(Gruha Jyoti Scheme) కింద ఇళ్లకు ఉచిత విద్యుత్, రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మేడారం మహాజాతరలో ఆయన వెల్లడించారు. ఈ రెండు పథకాల ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరవుతారని తెలిపారు. ర
Published Date - 04:40 PM, Fri - 23 February 24 -
CM Revanth Visit Medaram : మేడారం వనదేవతలను దర్శించుకున్న సీఎం రేవంత్
శుక్రవారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) మేడారం (Medaram) సమ్మక్క-సారలమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. ప్రత్యేక హెలికాప్టర్లో మేడారానికి చేరుకున్న ఆయనకు మంత్రి సీతక్క స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆచార సంప్రదాయాలను అనుసరించి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించారు సీఎం. మేడారం జాతరలో సీఎంతో పాటు అమ్మవార్ల దర్శనం చేసుకున్నవారిలో మంత్రులు శ్రీధర్ బా
Published Date - 03:10 PM, Fri - 23 February 24 -
Telangana IAS Transfers : తెలంగాణలో పలువురు ఐఏఎస్ లు బదిలీలు
తెలంగాణ (Telangana )లో అధికారుల బదిలీలు ఆగడం లేదు. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరోసారి పలువురు ఐఏఎస్ (IAS) అధికారులను బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారం చేపట్టిన దగ్గరి నుండి పెద్ద ఎత్తున అన్ని శాఖల్లో అధికారులను బదిలీలు చేస్తూ వస్తుంది. ఇప్పటికే ఎంతోమంది బదిలీలు కాగా..తాజాగా మరో ఐదుగురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ ఉత్త
Published Date - 02:53 PM, Fri - 23 February 24 -
KCR: లాస్య పార్థివ దేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పిచిన కెసిఆర్
KCR: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత(lasya-nanditha) భౌతిక కాయానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(kcr) నివాళులు అర్పించారు. కార్ఖానాలోని లాస్య నందిత నివాసానికి చేరుకున్న ఆయన ఆమె భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం లాస్య నందిత మాతృమూర్తి, మాజీ ఎమ్మెల్యే సాయన్న సతీమణిని, ఇతర కుటుంబసభ్యులను కేసీఆర్ పరామర్శించారు. అంతకుముందు లాస్య నంది
Published Date - 02:00 PM, Fri - 23 February 24 -
Medaram : మేడారం సమ్మక్క , సారక్కలను దర్శించుకున్న గవర్నర్ తమిళి సై
మేడారం (Medaram) సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా అమ్మవార్లను గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నిలువెత్తు బంగారంగా బెల్లం మొక్కులు చెల్లించారు. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారలక్క జాతర అట్టహాసంగా జరుగుతోంది. ఆదివాసీ జాతరలో అతి ముఖ్యమైన కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వనదేవత సమ్మక్కను మేడారం గద్దెలపైకి గురువారం రాత్రి చేర్చారు. We’re
Published Date - 01:19 PM, Fri - 23 February 24 -
MLA Lasya Nanditha Last Rights : అధికార లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (BRS MLA Lasya Nanditha)..శుక్రవారం ఉదయం పటాన్చెరూ సమీపంలోని ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదం (Road Acccident)లో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు (CAR) అదుపుతప్పి రెయిలింగ్ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనా స్థలంలోనే మరణించారు. కొద్దీ సేపటి క్రితం గాంధీ హాస్పటల్ లో పోస్టుమార్టం పూర్తి
Published Date - 12:59 PM, Fri - 23 February 24 -
Death Of BRS MLA: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి.. పూర్తి వివరాలు వెల్లడించిన ఎస్సై
తెలంగాణ శాసనసభకు చెందిన అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేలలో ఒకరైన లాస్య నందిత (Death Of BRS MLA) శుక్రవారం ఉదయం పటాన్చెరులోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
Published Date - 10:50 AM, Fri - 23 February 24 -
BRS MLA Lasya Nanditha : ఎమ్మెల్యే లాస్య మృతికి ప్రధాన కారణాలు ఇవేనా…?
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (BRS MLA Lasya Nanditha)..శుక్రవారం ఉదయం పటాన్చెరూ సమీపంలోని ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదం (Road Acccident)లో మృతి చెందారు. ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు (CAR) అదుపుతప్పి రెయిలింగ్ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనా స్థలంలోనే మరణించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిపై ఆమె సాధించి అసెంబ్లీ
Published Date - 10:28 AM, Fri - 23 February 24 -
MLA Lasya Nandita: BRS ఎమ్మెల్యే లాస్య నందిత మృతి
BRS కంటోన్మెంట్ ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతి (MLA Lasya Nandita) చెందారు.
Published Date - 09:38 AM, Fri - 23 February 24 -
TS : ఆ సిపాయే లక్ష రుణమాఫీ చెయ్యలేదు… మరి ఈ సిపాయి ఎలా చేయగలడు..?- ఈటెల
కేసీఆర్ (KCR) అడ్డగోలు హామీలు ఇచ్చినప్పుడే నీ అయ్యజాగీరు కాదు.. ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి అని చెప్పిన… ఆ సిపాయే లక్ష రుణమాఫీ చెయ్యలేదు. మరి ఈ సిపాయి రెండు లక్షల రుణమాఫీ (Runamafi) ఎలా చేయగలడు..? ఒకే దఫా రుణమాఫీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేయగలిగితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా..అని ప్రకటించారు బిజెపి నేత ఈటెల రాజేందర్ (Etela Rajender). ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడం తో తెలంగాణ లో
Published Date - 11:33 PM, Thu - 22 February 24 -
Medaram-Samakka : గద్దె మీదకు చేరుకున్న సమ్మక్క
మేడారం (Medaram) జాతరలో అతి కీలకమైన ఘట్టం ఆవిష్కృతమయ్యింది. లక్షలాది మంది భక్తుల పారవశ్యం, శివసత్తుల పూనకాలు, గిరిజన యువతుల నృత్యాలు, డోలు వాయిద్యాలు, అధికార లాంఛనాల నడుమ సమ్మక్క (Samakka ) మేడారం గద్దెల (Reaches to Gadde)పై కొలువుదీరింది. చిలకలగుట్ట నుంచి వనం వీడి జనం మధ్యలోకి వచ్చారు. ఆమె రాకతో భక్తుల నామస్మరణతో మేడారం పరిసరాలు మార్మోగాయి. గాల్లోకి కాల్పులు జరిపి ఎస్పీ శబరీష్ అధికారికంగా
Published Date - 11:20 PM, Thu - 22 February 24