Telangana
-
Farmer Suicide : ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలు
కొంతమంది అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే..మరికొంతమంది భూ అక్రమాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు
Date : 04-07-2024 - 4:07 IST -
Etela Rajender : బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఈటల కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిపై ఆ పార్టీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 04-07-2024 - 1:00 IST -
TGPSC : గ్రూప్-1 మెయిన్స్కు అభ్యర్థుల ఎంపికపై కీలక నిర్ణయం
గ్రూప్-1 మెయిన్స్కు అభ్యర్థుల ఎంపికపై టీజీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది.
Date : 04-07-2024 - 12:13 IST -
PMLA Case : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి లాకర్ నుంచి 1.2 కేజీల గోల్డ్ స్వాధీనం
పటాన్చెరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో ఎమ్మెల్యే పేరుతో రిజిస్టర్ అయిన లాకర్లలో సుమారు రూ.1 కోటి విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు
Date : 04-07-2024 - 11:57 IST -
Gadwala MLA : త్వరలో కాంగ్రెస్లోకి మరో ఎమ్మెల్యే.. బీఆర్ఎస్కు షాక్
త్వరలో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లో చేరనున్నారు.
Date : 04-07-2024 - 10:58 IST -
Phone Tapping : కేటీఆర్ ఆదేశాలతోనే ఆ కేసులు.. ‘ఫోన్ ట్యాపింగ్’ కేసు దర్యాప్తులో వెలుగులోకి
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Date : 04-07-2024 - 9:06 IST -
Revanth-Chandrababu: విభజన అంశాలపై తెలుగు సీఎంల మధ్య చర్చ…
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరగనున్న సమావేశంలో దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలపై చర్చ జరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాభవన్లో జులై 6న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల మధ్య జరగనున్న సభ ఏర్పాట్లను
Date : 03-07-2024 - 11:12 IST -
Water Crisis : రిజర్వాయర్లలో తగ్గిన నీటి మట్టం.. తీవ్ర నీటి ఎద్దడి తప్పదా..?
రాష్ట్రవ్యాప్తంగా జలాశయాల మట్టాలు మరింత పడిపోతున్నాయి. కొత్త నీటి సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచినా నిల్వ స్థాయిలు మెరుగుపడలేదు. జూరాల మినహా ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులకు ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్ ఫ్లోలు రాలేదు.
Date : 03-07-2024 - 9:17 IST -
Cotton Subsidy : పత్తి రైతులకు సబ్సిడీపై అధ్యయనం చేసేందుకు తెలంగాణకు మహారాష్ట్ర బృందం
అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యుల నుంచి గట్టి డిమాండ్ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు అధికారిక ప్రతినిధి బృందాన్ని పంపి పత్తి రైతులకు అందించే సబ్సిడీకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అధ్యయనం చేయనున్నట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి అబ్దుల్ సత్తార్ బుధవారం ప్రకటించారు.
Date : 03-07-2024 - 8:56 IST -
KCR: చంద్రబాబును ఎదురించడం ఆషామాషీ కాదు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
KCR: రెండున్నర దశాబ్దాల బిఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుతమైన విజయగాథలే తప్ప అపజయ గాథలు లేవని, తెలంగాణ సాధన కోసం బయలుదేరిన నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకుని నిలబడ్డ పార్టీకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదని., ఎటువంటి ఆటంకాలనైనా అలవోకగా దాటుకుంటూ ప్రజాదరణను మరింతగా పొందుకుంటూ ముందడుగు వేస్తుందని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణ అస్థిత్వమే
Date : 03-07-2024 - 8:45 IST -
K. Keshava Rao : ఢిల్లీలో మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేసిన కేకే
తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్మున్షీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు
Date : 03-07-2024 - 5:20 IST -
Deputy CM Bhatti : రైతు ఆత్మహత్య ఫై డిప్యూటీ సీఎం భట్టి స్పందన
రైతు ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టకరం.. పుట్టింది బతకడానికే కానీ చావడానికి కాదు
Date : 03-07-2024 - 4:59 IST -
Hyderabad: ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై వీధికుక్కలు దాడి
సంగారెడ్డిలోని శ్రీనగర్ కాలనీలో ఈ దారుణ ఘటన జరిగింది. వివరాల ప్రకారం.. మొత్తం ఆరు కుక్కలు చిన్నారిపై దాడి చేశాయి. వెంటనే స్థానికులు అతడిని రక్షించారు. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో బాలుడి ఏడుపు విన్న స్థానికులు చిన్నారిని రక్షించడం చూడవచ్చు.
Date : 03-07-2024 - 4:24 IST -
KCR Vs Congress : ట్వీట్ వార్.. కేసీఆరే ‘పెద్ద పాము’ అంటూ కాంగ్రెస్ కౌంటర్
మాజీ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. ఆయన హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేసింది.
Date : 03-07-2024 - 3:55 IST -
Van Mahotsav Program : సత్తుపల్లిలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం..
గతంలో పెద్దలు 100 సంవత్సరాలు బతికారు అంటే చెట్లే అని , ప్రతి నిత్యం మనిషి జీవితంలో చెట్లతో అవసరం ఉంటుందన్నారు
Date : 03-07-2024 - 3:45 IST -
KTR Demand: సిరిసిల్లలో చేనేత కార్మికుడుది ప్రభుత్వ హత్యే: కేటీఆర్
సిరిసిల్ల చేనేత కార్మికుడు యాదగిరి మృతిపై స్పందించిన కేటీఆర్.. పల్లె యాదగారిది ఆత్మహత్య కాదని, ప్రభుత్వ హత్యేనని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హయాంలో చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు.
Date : 03-07-2024 - 3:39 IST -
CM Revanth Reddy : ఢిల్లీకి బయలు దేరిన సీఎం రేవంత్ ..
మంత్రి వర్గ విస్తరణపై పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది
Date : 03-07-2024 - 11:48 IST -
MLC Kavitha : జులై 25 వరకు కవిత, సిసోడియా కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Date : 03-07-2024 - 11:46 IST -
BRS : ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు..ఎందుకంటే ..!!
జెడ్పీ సీఈవో ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ ప్రకారం సెక్షన్ 221,126 (2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు
Date : 03-07-2024 - 11:09 IST -
Cherlapalli Prisoners: 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టిన రేవంత్ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేసింది. మంచి ప్రవర్తన ఆధారంగా వారిని త్వరగా విడుదల చేయాలని ఆదేశించింది. సుదీర్ఘకాలంగా జైలులో ఉన్న తమ బంధువులను విడుదల చేయాలని కోరుతూ ఖైదీల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రాలు
Date : 02-07-2024 - 10:40 IST