Alert : కామారెడ్డిలో మంకీపాక్స్ కలకలం..!!
యూరప్ దేశాల్లో భయభ్రాంతులకు గురిచేస్తున్న మంకీపాక్స్ ఇప్పుడు భారత్ కు కూడా పాకింది. ఇప్పటికే దేశంలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోనూ మంకీపాక్స్ కలకలం రేపుతోంది.
- By hashtagu Published Date - 08:04 PM, Sun - 24 July 22
యూరప్ దేశాల్లో భయభ్రాంతులకు గురిచేస్తున్న మంకీపాక్స్ ఇప్పుడు భారత్ కు కూడా పాకింది. ఇప్పటికే దేశంలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోనూ మంకీపాక్స్ కలకలం రేపుతోంది. ఇంద్రానగర్ కాలనీకిచెందిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి ఈనెల 6న కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చినట్లు గుర్తించారు. మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు ఉండటంతో అతడ్ని వైద్యులు ఈనెల 20 నుంచి అబ్జర్వేషన్లో ఉంచారు. తాజాగా అతడిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రి నుంచి హైదరాబాద్ తరలించారు.
Related News
Ayodhya: అయోధ్య భక్తులు అలర్ట్.. శ్రీరామ నవమి సందర్భంగా పలు పూజలు రద్దు
Ayodhya: అయోధ్యలోని రామాలయం బుధవారం వేకువజామున 3.30 గంటలకు మంగళ హారతి నుండి రాత్రి 11 గంటల వరకు 19 గంటల పాటు తెరిచి ఉంటుంది. స్వామికి నైవేద్యాల సమయంలో ఐదు నిమిషాల పాటు ఆలయ తెరలు తీయబడుతాయి. శ్రీరామనవమి సందర్భంగా, ప్రతిష్ఠాపన కార్యక్రమం తర్వాత అయోధ్యలో జరిగే తొలి రామనవమికి భక్తులు భారీగా తరలిరానున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 19 తర్వాతే అయోధ్యను సందర్శించి రామ్ లల్