HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Minister Ponguleti Srinivas Reddy Escaped From Accident

Minister Ponguleti : పెను ప్రమాదం నుండి బయటపడ్డ మంత్రి పొంగులేటి

పాలేరు నుండి సత్తుపల్లి వెళ్తుండగా వైరా బ్రిడ్జి దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు, భద్రత సిబ్బంది అప్రమత్తం అయ్యి..వెంటనే మంత్రి పొంగులేటిని మరో వాహనంలో సత్తుపల్లికి పంపించారు

  • By Sudheer Published Date - 01:31 PM, Thu - 8 August 24
  • daily-hunt
Minister Ponguleti Srinivas
Minister Ponguleti Srinivas

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Rreddy Convoy)కి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు టైరు పంక్చర్ కావడం తో ఒక్కసారిగా కారు కాస్త అటుఇటు వెళ్లడంతో అంత షాక్ అయ్యారు. ఈ ఘటన లో ఎలాంటి ప్రమాదం జరగకపోవడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు. పాలేరు నుండి సత్తుపల్లి వెళ్తుండగా వైరా బ్రిడ్జి దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు, భద్రత సిబ్బంది అప్రమత్తం అయ్యి..వెంటనే మంత్రి పొంగులేటిని మరో వాహనంలో సత్తుపల్లికి పంపించారు.

We’re now on WhatsApp. Click to Join.

అంతకు ముందు పాలేరు రిజర్వాయర్ నుంచి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసారు మంత్రి. ఈ క్రమంలో పవర్ ప్లాంట్ ను సిద్ధం చేయకపోవడంపై అధికారులపై మంత్రి సీరియస్ అయ్యారు. నీరు వస్తుందని తెలిసినా నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని అధికారులను నిలదీశారు. మీ నిర్లక్ష్యం కారణంగా ప్రజల సంపదను వృథా చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి బాధ్యులైన ఉన్నతాధికారులకు ఫోన్ లోనే వార్నింగ్ ఇచ్చారు. కనీసం మీరు తీసుకున్న జీతం మందం అయినా పని చేయాండి అంటూ మందలించారు. గత 2 సవంత్సరాలుగా నీరు లేక విలవిలలాడిన దిగువ ఆయకట్టు రైతులకు పాలేరు పెద్ద కాలువ ద్వారా నీరు విడుదల చేయడం చాలా సంతోషకరంగా ఉందని మంత్రి పొంగులేటి అన్నారు. నాగార్జున సాగర్ కింద ఉన్న సుమారు 2 లక్షల 75 వేల ఎకరాల ఆయకట్టుకు కృష్ణానీటిని విడుదల చేశామన్నారు. సుమారు 37 మండలాల్లో తెలంగాణతో పాటు ఏపీ ప్రాంతానికి వెళ్తాయన్నారు.

Read Also : Pawan Kalyan : కర్ణాటక సీఎంతో పవన్‌ కళ్యాణ్‌ భేటి


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Car tire puncture
  • Minister Ponguleti Srinivas Reddy
  • ponguleti srinivas reddy convoy

Related News

    Latest News

    • Asia Cup Final: ఆసియా కప్ 2025 ఫైనల్‌.. దుబాయ్‌లో కట్టుదిట్టమైన భద్రత!

    • Good News : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..తగ్గనున్న కరెంట్ ఛార్జీలు

    • BCCI: బీసీసీఐలో కీలక మార్పులు.. కొత్త అధ్య‌క్షుడు, సెలెక్ట‌ర్లు వీరే!

    • Election Commission: బీహార్ ఎన్నికలకు 470 మంది కేంద్ర పరిశీలకులను నియమించిన ఈసీ!

    • CBN Meets Pawan : పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

    Trending News

      • Stampede : విజయ్ ని అరెస్ట్ చేస్తారా ?.. CM స్టాలిన్ రియాక్షన్ ఇదే !!

      • TVK Vijay Rally in Stampede : అరగంటలోపే పెను విషాదం

      • TVK Vijay Rally in Karur Tragedy : విజయ్ సభలో తొక్కిసలాట..33 మంది మృతి

      • Online Sales: జీఎస్టీ తగ్గింపుతో పండుగ సందడి.. కొనుగోళ్ల జోరు, ఈ-కామర్స్ రికార్డులు!

      • Dasara Offers : ఆఫర్లు అనిచెప్పి ఎగబడకండి..కాస్త ఎక్స్పైరీ డేట్ చూసుకోండి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd