Cheruku Sudhakar: హైకోర్టు కు చేరిన చెరుకు సుధాకర్ పంచాయతీ..!
హైకోర్టు కు చేరిన చెరుకు సుధాకర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పంచాయతీ. తనను బెదిరింపులకు గురి చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫై కేసు నమోదు చేయాలనీ పిటిషన్.
- By Maheswara Rao Nadella Published Date - 05:30 PM, Tue - 4 April 23
Cheruku Sudhakar : హైకోర్టు కు చేరిన చెరుకు సుధాకర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పంచాయతీ. తనను బెదిరింపులకు గురి చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫై కేసు నమోదు చేయాలనీ పిటిషన్. పిటిషన్ వేసిన కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ (Cheruku Sudhakar). కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిఫై హత్య ప్రయత్నం నేరం ప్రకారం కేసు నమోదు చేసి వెంటనే ఆరెస్ట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్. ఎంపీ నుండి ప్రాణ హాని ఉందని పిటిషన్. చెరుకు సుధాకర్ పిటిషన్ ఫై నేడు హైకోర్టు విచారణ.
Also Read: Artemis – II : 50 ఏళ్ల తర్వాత.. చంద్రునిపైకి వెళ్లనున్న నలుగురు వ్యోమగాములు
Related News
Hyderabad: హైదరాబాద్ లో పోలీసుల తనిఖీలు.. భారీగా గంజాయి, డబ్బులు స్వాధీనం
Hyderabad: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో పాటు గంజాయి అక్రమ రవాణా ను నియంత్రించేందుకు మల్టీ జోన్ 1 పరిధిలో 16 జిల్లాల్లో పోలీసులు, ప్రధాన రోడ్డు మార్గాల్లో వాహన తనిఖీలతో పాటు రైళ్ళల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. అక్రమ గంజాయి కట్టడి చేయాలనే లక్ష్యంగా మల్టీ జోన్ 1 ఐ. జీ ఎ. వి. రంగనాథ్ ఆదేశాల మేరకు మల్టీ జోన్ 1 పరిధిలోని 16జిల్లాల్లో పోలీస్ అధికారులు, ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టా