HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kavitha Knots Infront Of Modi

Kavitha: మోడీ ముందు కవిత కుప్పిగంతులు

మోడీ ముందు కుప్పిగంతులు వేయడానికి తెలంగాణ సీఎం కుమార్తె కవిత సిద్ధం అయ్యారు. మహిళ రిజర్వేషన్లు కోసం అంటూ లాజిక్ లేకుండా ఢిల్లీ వేదికగా ధర్నాకు దిగారు.

  • Author : CS Rao Date : 10-03-2023 - 10:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Modi new slogan
Kavitha Knots Infront Of Modi

మోడీ ముందు కుప్పిగంతులు వేయడానికి తెలంగాణ సీఎం కుమార్తె కవిత (Kavitha) సిద్ధం అయ్యారు. మహిళ రిజర్వేషన్లు కోసం అంటూ లాజిక్ లేకుండా ఢిల్లీ వేదికగా ధర్నాకు దిగారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఎప్పుడు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇప్పడు ఆ అంశానికి సమాధానం చెప్పకుండా దేశ వ్యాప్త రిజర్వేషన్ కోసం దీక్షకు దిగడం విమర్శలకు దారితీస్తుంది. కేవలం ఈడీ అరెస్ట్ నుంచి జనం దృష్టి మరల్చడానికి పొలిటికల్ గేమ్ ప్రారంభించారని ఆరోపణలు కోకొల్లలు. తెలంగాణలో కేసీఆర్ ఢిల్లీలో లో కవిత ఈడీ కదలికలను అనుగుణంగా రాజకీయ క్రీడను ప్రారంభించారు. పార్టీ వర్గాలతో శుక్రవారం కేసీఆర్ మీటింగ్ పెట్టారు. దీక్షకు 18 పార్టీలు ఇప్పటికే సంఘీభావం ప్రకటించినట్టు ఎమ్మెల్సీ కవిత నిన్న ప్రెస్ మీట్ లో వెల్లడించారు. కవిత (Kavitha) నిర్వహించబోయే దీక్షకు సిపిఐ, సిపిఎంతో పాటుగా సమాజ్వాది పార్టీ, డిఎంకె, ఆప్, నేషనల్ కాన్ఫరెన్స్, ఎన్సిపి, టిఎంసి, శివసేన, జేడీయు, ఆర్జెడి, ఆర్ ఎల్ డి, జే యం యం, పీడిపి తో పాటు మొత్తం 18 పార్టీలు సంఘీభావం ప్రకటించినట్టు ఆమె చెప్పారు.

ఈ నిరసన దీక్ష ద్వారా కవిత తమ బలాన్ని కేంద్రం ముందు ప్రదర్శించబోతున్నారు మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించాలని కవిత (Kavitha) డిమాండ్ చేస్తున్నారు. అలా ఆమోదించడం ద్వారా మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ లభిస్తుందని కవిత చెబుతున్నారు. భారత జాగృతి సంస్థ ద్వారా ఈ ధర్నా నిర్వహిస్తున్న కవిత అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం మాత్రమే కాదు మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే కచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని స్పష్టం చేస్తున్నారు. అందుకు ముందుగానే ప్రకటించిన క్రమంలో ఢిల్లీలో దీక్ష, ధర్నా నిర్వహిస్తున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం జంతర్ మంతర్ దగ్గర శుక్రవారం దీక్ష, ధర్నా చేయడానికి ఢిల్లీ పోలీసులు అనుమతించారు. నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు కవిత దీక్షకు ఆంక్షలతో కూడిన అనుమతినిచ్చారు. అయితే ఆమె చెప్పినట్టు 18 పార్టీలు సంఘీభావం ఉండదని తెలుస్తుంది. ఒక వేళ దీక్ష వద్దకు వచ్చినప్పటికీ సెకండ్ గ్రేడ్ లీడర్ లు మాత్రం కనిపిస్తారని సమాచారం. ఇప్పుడున్న పరిస్తుతుల్లో కవితకు మద్దతు ఇస్తే లిక్కర్ స్కామ్ కు సానుకూలంగా ఉన్నట్టు ఫోకస్ అవుతుందని నార్త్ పార్టీ లు ఆలోచనలో పడ్డాయని తెలుస్తుంది. దీంతో మోడీ ఎదుట బల నిరూపణ ఆంజనేయుని ముందు కుప్పిగంతులు వేసినట్టు ఉందని బీజేపీ భావిస్తుంది.

Also Read:  CBI – ED: 2స్టేట్స్ సీఎం ల ఇంటి గుట్టు! సీబీఐ-ఈడీ ఉచ్చులో అవినాష్, కవిత!!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cbi
  • ED
  • hyderabad
  • india
  • kavitha
  • kcr
  • narendra modi
  • pm modi
  • telangana

Related News

India summons Russia following the death of four Indians in an attack on a merchant vessel off the coast of Ukraine.

Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ఇటీవలి నెలల్లో ఒడెసా సమీపంలోని నల్ల సముద్ర నౌకా మార్గాలపై దాడులు పునరావృతమవుతున్నాయి. ఉక్రెయిన్ తీరంలో ఒక వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరిగి నలుగురు భారతీయులు మరణించిన మరుసటి రోజే, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) న్యూఢిల్లీలోని రష్యా ఛార్జ్ డి అఫైర్స్‌ను పిలిపించింది. గినియా-బిస్సావు జెండా కలిగి

  • PM Modi speaks on the NEET paper leak for the first time; says those responsible will be punished severely.

    PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

  • Prime Minister's remarks on Rahul Gandhi at the start of the Parliament's Monsoon Session.

    Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా రాహుల్ గాంధీపై ప్రధాని వ్యాఖ్యలు

  • Ram Mohan Naidu shared the first look of the 'Made-in-India' C-295 military aircraft.

    Ram Mohan Naidu: మేడ్-ఇన్-ఇండియా C-295 మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ తొలి రూపాన్ని రామ్ మోహన్ నాయుడు పంచుకున్నారు.

  • Farmers should not rush into paddy transplantation – Ministers issue a crucial warning to farmers.

    El Nino Effect: రైతులు తొందరపడి వరి నాట్లు వేయొద్దు.. రైతులకు మంత్రుల కీలక హెచ్చరిక

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Tukaram Mundhe: తుకారం ముండే చేపట్టిన కఠిన చర్యలు ఫలిస్తున్నాయా? జలేబీ తన ప్రకాశవంతమైన ఆరెంజ్ కలర్ ను కోల్పోయిందంటూ వైరల్ పోస్ట్.

  • Donald Trump: కెనడియన్ వస్తువులపై 50% సుంకాలు విధించిన అమెరికా.. ఉత్తర అమెరికా వాణిజ్య యుద్ధం మరింత తీవ్రం.

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd