HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Good News For Class 10 Students Kcrs Key Decision On Exams

Tenth Exams : పదవ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్…పరీక్షలపై కేసీఆర్ కీలక నిర్ణయం..!!

తెలంగాణలో పదవ తరగతి చదివే విద్యార్థులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్.

  • Author : hashtagu Date : 13-10-2022 - 8:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
SSC CHSL Exam 2024
SSC CHSL Exam 2024

తెలంగాణలో పదవ తరగతి చదివే విద్యార్థులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్. ఈ ఏడాదిలో కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాక ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించింది. విద్యాశాఖ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. కోవిడ్ ముందు రాష్ట్రంలో పదవ తరగతి కి సంబంధించి మొత్తం 11 పేపర్లు ఉండేవి. కోవిడ్ కారణంగా వాటిని 6 పేపర్లకు తగ్గించింది.

తరగతులు సరిగ్గా జరకపోవడం, సిలబస్ పూర్తికాకపోవడంతో…ఈ నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్. అయితే ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత కోవిడ్ తీవ్రరూపం దాల్చడంతో నిర్వహించలేదు. 2022లో 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది కూడా 2023లో నిర్వహించనున్న పరీక్షలకు కూడా 6 పేపర్లతోనే నిర్వహించాలని సర్కార్ డిసైడ్ అయ్యింది. సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఊరట లభించినట్లయ్యింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kcr
  • key decision
  • tenth exams
  • ts

Related News

Minister Konda Surekha and Seethakka meets KCR

మహిళా మంత్రులకు కేసీఆర్‌ ఆత్మీయ పలకరింపు..పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో సత్కారం

మంత్రులు నివాసానికి చేరుకోగానే కేసీఆర్ వారిని చిరునవ్వుతో పలకరిస్తూ “బాగున్నారా అమ్మా” అంటూ ఆప్యాయంగా మాట్లాడారు. మంత్రుల రాక సందర్భంగా కేసీఆర్ సంప్రదాయ పద్ధతిలో వారికి గౌరవం ఇచ్చారు. పసుపు, కుంకుమ, చీరలు, తాంబూలాలతో వారిని మర్యాదపూర్వకంగా సత్కరించారు.

    Latest News

    • ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులు.. కేంద్రం కీల‌క నిర్ణ‌యం!

    • మ‌న‌కు తెలియకుండానే మ‌న దంతాలను మ‌నం పాడుచేసుకుంటున్నామా?

    • కొత్త క‌ల‌ర్స్‌లో సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250.. ధ‌ర ఎంతంటే?

    • మెగాస్టార్ సినిమాకు కొత్త స‌మ‌స్య‌.. ఏంటంటే?

    • హీరోగా రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల!

    Trending News

      • బడ్జెట్ 2026.. ప్ర‌ధాన మార్పులివే?!

      • ఇరాన్‌లో 3,428 మంది మృతి.. ట్రంప్ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

      • యూపీఐ పేమెంట్స్ వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!!

      • పిల్ల‌ల‌ని ఈ స‌మ‌యాల్లో అస్స‌లు తిట్ట‌కూడ‌ద‌ట‌!

      • ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్‌కు ఎఫైర్ ఉందా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd