HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Tweet On It Company

IT Companies : తెలంగాణ కంపెనీలపై ఏపీ గురి .. మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం – బిఆర్ఎస్

రేవంత్ రెడ్డి అసమర్థతను ఆసరాగా తీసుకుని తెలంగాణలోని పరిశ్రమలు, కంపెనీలను తన్నుకుపోదామని చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

  • By Sudheer Published Date - 12:24 PM, Tue - 2 July 24
  • daily-hunt
It Compeny Cbn
It Compeny Cbn

ఏపీలో కూటమి అధికారంలోకి రావడం..సీఎం గా చంద్రబాబు (Chandrababu) బాధ్యతలు చేపట్టడం తో చాలామంది అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతుంది. హైదరాబాద్ లో ఐటీని డెవలప్ చేసింది..ఐటీ ని పరిచయం చేసింది చంద్రబాబు. ఇది ఎవర్ని అడిగిన చెపుతారు. చంద్రబాబు అప్పుడు తీసుకున్న నిర్ణయాలు , ఆలోచనలు ఈరోజు హైదరాబాద్ అంటే ఐటీ కి కేరాఫ్ గా మార్చేలా చేసింది. అలాంటి చంద్రబాబు ఇప్పుడు ఏపీలో మరోసారి సీఎం కావడం..రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలిపేందుకు తీసుకుంటున్న నిర్ణయాలు అందర్నీ ఆలోచనలో పడేస్తున్నాయి. రాష్ట్రం వదిలి పోయిన కంపెనీ లే కాదు రాష్ట్రానికి ఐటీ కంపెనీ లు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ మేరకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో బిఆర్ఎస్ (BRS) పార్టీ సోషల్ మీడియా వేదికగా ఓ కీలక పోస్ట్ చేసింది. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసమర్థతను ఆసరాగా తీసుకుని తెలంగాణలోని పరిశ్రమలు, కంపెనీలను తన్నుకుపోదామని చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఇంత జరుగుతున్నా.. మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

తెలంగాణకు శాపంలా మారిన రేవంత్ అసమర్థ పాలన..

అనుమతులొచ్చి పనులు ప్రారంభించని కంపెనీ లపై కన్నేసిన దాయాది రాష్ట్రం

విస్తరణ పేరుతో భారీ రాయితీలతో గాలం

ఐటీ కంపెనీలే ప్రధాన టార్గెట్

రేవంత్ ప్రభుత్వం ఇకనైన పాలనపై దృష్టి పెట్టకపోతే అంతే సంగతులు అంటూ పోస్ట్ చేసింది.

దీనికి కారణం కూడా ఉందని అంటున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు..సీఎం రేవంత్ రెడ్డి కి లేఖ రాసారు. ఇరు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న విభజన అంశాలను పరిష్కరించుకుందామని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇందుకు ఈ నెల 6న హైదరాబాద్‌లో సమావేశమవుదామని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా చాలా సమస్యలు అలాగే ఉన్నాయని… ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముఖాముఖి సమావేశాలతోనే ఇవి పరిష్కారమవుతాయని ఏపీ సీఎం ఆ లేఖలో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

” తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు చేస్తున్న విశేషమైన కృషికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అంకితభావం, నాయకత్వం తెలంగాణ ప్రగతికి, అభివృద్ధికి గణనీయంగా తోడ్పడుతాయి. తెలుగు మాట్లాడే రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సుస్థిరమైన పురోగతి, శ్రేయస్సు కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పురోగతికి మన నిబద్ధత, సహకారం ఎంతో కీలకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యాయి. పునర్వ్యవస్థీకరణ చట్టం నుంచి ఉత్పన్నమయ్యే సమస్యల గురించి అనేక చ

రేవంత్ రెడ్డి అసమర్థతను ఆసరాగా తీసుకుని తెలంగాణలోని పరిశ్రమలు, కంపెనీలను తన్నుకుపోదామని చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఇంత జరుగుతున్నా.. మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

తెలంగాణకు శాపంలా మారిన రేవంత్ అసమర్థ పాలన.#CongressFailedTelangana pic.twitter.com/OaTevnrmlv

— BRS Party (@BRSparty) July 2, 2024

ర్చలు జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల సంక్షేమం, పురోగతికి ఈ సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది.” అని చంద్రబాబు లేఖలో రాసుకొచ్చారు.

దీనికి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. దీని బట్టి చూస్తే ఈ నెల 6 న ఇరు సీఎంలు సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. మరి బిఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లు ఐటీ కంపెనీ లు ఆంధ్రకు తరలిపోతాయా..? ఆలా తరలిపోతుంటే సీఎం రేవంత్ చూస్తూ ఉంటాడా..? చూడాలి మరి ఏంజరుగుతుందో..!!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • brs
  • chandrababu
  • CM Revanth Reddy
  • Hyderabad it company's

Related News

Poisonous Fevers

Poisonous Fevers : ఏజెన్సీ గురుకులాలను వణికిస్తున్న విషజ్వరాలు

Poisonous Fevers : ఆంధ్రప్రదేశ్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో గురుకుల విద్యార్థులను విషజ్వరాలు తీవ్రంగా వణికిస్తున్నాయి. ఇటీవల కురుపాం మండలంలోని ఒక ప్రభుత్వ గురుకుల పాఠశాలలో

  • Vizagsummit

    Vizag Summit : విశాఖ సమ్మిట్ పెట్టుబడులపైనే అందరి దృష్టి

  • Ips Sanjay

    IPS Sanjay : ఐపీఎస్ సంజయ్ రిమాండ్ పొడిగింపు

  • Star Hotel

    Amaravati Hotels : అమరావతికి స్టార్ హోటళ్ల కళ

  • Tensions in India-US relations: Modi absent from UN meetings!

    AI Vizag : AIకు ఏపీ తొలి గమ్యస్థానంగా మారనుంది – మోదీ

Latest News

  • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

  • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

  • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

  • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

  • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd