election 2024
BRS: ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ.. కాంగ్రెస్ లో చేరిన గుత్తా అమిత్ రెడ్డి
BRS: ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ.. కాంగ్రెస్ లో చేరిన గుత్తా అమిత్ రెడ్డి

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) వేళ బీఆర్‌ఎస్‌(BRS) పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి(Gutta Sukhender Reddy) కుమారుడు గుత్త అమిత్‌రెడ్డి(Gutha Amith Reddy) కాంగ్రెస్‌(Congress)లో చేరారు. ఏఐసీసీ ఇంఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ సమక్షంలో అమిత్ హస్తం కండువా కప్పుకున్నారు.

#
#Speed News

More News

#Web Stories

More Stories
Movie Reviews
view more