ZPTC Election
-
#Andhra Pradesh
Balakrishna : పులివెందుల ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది: ఎమ్మెల్యే బాలకృష్ణ
గతంలో పులివెందులలో ఎన్నికలు అసలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేవి కావని, ఓటు వేయడమే కాదు, నామినేషన్ వేయడానికే అభ్యర్థులు భయపడే పరిస్థితి ఉండేదని బాలయ్య గుర్తు చేశారు. అయితే ఈసారి మాత్రం ప్రజలు ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.
Date : 14-08-2025 - 4:08 IST -
#Andhra Pradesh
Pulivendula : 30 ఏళ్ల తర్వాత చరిత్రను తిరగరాశాం: సీఎం చంద్రబాబు
ఈ విజయం పులివెందుల ప్రాంత రాజకీయ దృశ్యాన్ని పూర్తిగా మార్చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పొలిటికల్గా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అతి పటిష్ట కంచుకోటగా భావించే పులివెందులలో టీడీపీకి వచ్చిన ఈ అద్భుత ఫలితం, అక్కడి ప్రజల మూడ్ ఎలా మారిందో స్పష్టంగా చూపుతోంది.
Date : 14-08-2025 - 2:17 IST -
#Andhra Pradesh
Pulivendula : పులివెందులలో సంచలనం..నాలుగు దశాబ్దాల వైఎస్ కంచుకోట పై టీడీపీ జెండా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వగ్రామమైన పులివెందులలో టీడీపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం రాజకీయంగా అపూర్వ ఘటనగా విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.
Date : 14-08-2025 - 11:16 IST -
#Andhra Pradesh
Pulivendula : జడ్పీటీసీ ఎన్నికలు.. రీపోలింగ్ను బహిష్కరిస్తున్నాం: వైఎస్ అవినాష్రెడ్డి
అయితే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండు బూత్లలో మాత్రమే రీపోలింగ్ నిర్వహించడం అన్యాయం అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ చూశారు, నిన్న జరిగిన ఎన్నికల్లో ఎలా అవకతవకలు జరిగాయో. అయితే ఎన్నికల సంఘం కేవలం రెండు బూత్లలో మాత్రమే రీపోలింగ్ నిర్వహించడం దారుణం అని అన్నారు.
Date : 13-08-2025 - 12:37 IST -
#Andhra Pradesh
YSRCP : జగన్ అధికారంలోకి వస్తే మీ గతి ఏమవుతుందో ఆలోచించుకోవాలి: పేర్ని నాని
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల స్థానాలన్నింటికీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కేవలం పులివెందుల జడ్పీటీసీ స్థానానికి మాత్రమే ఉప ఎన్నికను ప్రకటించిందని ఆరోపించారు. ఇది పూర్తిగా పక్షపాత ధోరణికి నిదర్శనమని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు.
Date : 07-08-2025 - 12:43 IST