Zaheerabad
-
#Telangana
Jaggareddy : జగ్గారెడ్డికి కీలక బాధ్యతలు -జహీరాబాద్ గడ్డపై సీఎం రేవంత్ ప్రకటన
Jaggareddy : వరి పంటకు బోనస్ ఇవ్వడం, రైతులను అప్పుల బాధ నుంచి విముక్తి చేయడం, భూమిలేని రైతులకు కూడా రాయితీలు కల్పించడం ద్వారా వ్యవసాయాన్ని బలోపేతం చేస్తున్నామని వివరించారు
Published Date - 05:12 PM, Fri - 23 May 25 -
#Speed News
PM Modi: ఇవాళ తెలంగాణలో ప్రధాని మోడీ భారీ బహిరంగ సభ
PM Modi : ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ మెదక్, సంగారెడ్డి జిల్లాలలో పర్యటించనున్నారు.
Published Date - 07:55 AM, Tue - 30 April 24 -
#Telangana
Shock to BRS: ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా?
జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకు ఢిల్లీలోని పెద్దలతో చర్చలు జరుపుతున్నారు.
Published Date - 06:06 PM, Thu - 29 February 24 -
#Telangana
Lok Sabha Elections 2024: జహీరాబాద్ ఎంపీ బరిలో చెరకు కరణ్ రెడ్డి.. తప్పకుండా విజయం సాధించాలంటూ?
పార్లమెంటు ఎన్నికల కోలాహలం మొదలవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు తమ అభ్యర్థులను మోహరించేందుకు ముమ్మర కసరత్తులు చేస్తుండగా, మరోవైపు చాలామంది నేతలు ఎంపీలుగా వారీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
Published Date - 09:59 PM, Thu - 1 February 24 -
#Telangana
Telangana: పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని, ఆ పార్టీకి అధిక సంఖ్యలో సీట్లు వచ్చేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
Published Date - 04:56 PM, Sun - 7 January 24 -
#Telangana
KTR : జహీరాబాద్లో 1000 కోట్లతో మహేంద్ర ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీ ప్లాంట్.. KTR శంకుస్థాపన..
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ జహీరాబాద్ లో ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ యూనిట్ కోసం ఏకంగా 1000 కోట్లు పెట్టుబడులు పెట్టింది. తాజాగా నేడు ఈ కంపెనీ శంకుస్థాపన కార్యక్రమం జరగగా తెలంగాణ మంత్రి KTR పాల్గొన్నారు.
Published Date - 10:00 PM, Mon - 24 April 23 -
#Telangana
Millet Man PV Satheesh: మిల్లెట్ మ్యాన్ పీవీ సతీశ్ కుమార్ కన్నుమూత
‘మిల్లెట్ మ్యాన్’గా తెలుగు ప్రజలకు సుపరిచితమైన పీవీ సతీశ్ (Millet Man PV Satheesh) కన్నుమూశారు.మిల్లెట్ మ్యాన్ పివి సతీష్ (77) తుది శ్వాస విడిచారు. కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పీవీ సతీష్ చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు.
Published Date - 08:12 AM, Mon - 20 March 23 -
#Speed News
Zaheerabad Crime: జహీరాబాద్లో దారుణం.. వివాహితపై గ్యాంగ్ రేప్..!
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది.
Published Date - 06:34 PM, Sun - 25 September 22 -
#Telangana
Jeevitha and Vijayasanthi: జహీరాబాద్ బరిలో జీవిత.. విజయశాంతి సంగతేంటి?
నటి జీవిత రాజశేఖర్కు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఎమ్మెల్యే టిక్కెట్టు హామీ ఇచ్చినట్లు ఇప్పుడు స్పష్టమైంది.
Published Date - 12:59 PM, Wed - 21 September 22 -
#Speed News
Minister KTR : జహీరాబాద్లో మంత్రి కేటీఆర్కి నిరసన సెగ
జహీరాబాద్లో ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)లో పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా డిఫెన్స్ యూనిట్కు శంకుస్థాపన చేయడాన్ని నిరసిస్తూ స్థానికులు నిరసన తెలిపారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో దాదాపు 15 మంది గాయపడ్డారు. ఝరాసంగం, న్యాల్కల్ మండలాల మార్గంలో జహీరాబాద్ నిమ్జ్కు వెళ్లే గ్రామాల్లో పోలీసులు మోహరించారు. మామిడిగి, మెటల్ కుంట, న్యాల్కల్కు చెందిన చిలపల్లి తండాకు చెందిన పలువురు రైతులు, […]
Published Date - 02:42 PM, Thu - 23 June 22 -
#South
పెట్టుబడుల స్వర్గధామం తెలంగాణ.. జహీరాబాద్ లో మహీంద్ర కే2 ట్రాక్టర్ల కంపెనీ
పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు తెలంగాణ వైపు చూస్తున్నారు. ఆ విషయాన్ని మహీంద్ర కంపెనీ ఎండీ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ప్రపంచంలో పెట్టుబడులకు తెలంగాణ మంచి కేంద్రమని ట్వీట్ చేశారు
Published Date - 03:04 PM, Thu - 30 September 21