YSR Kanti Velugu
-
#Andhra Pradesh
YSR Kanti Velugu: ఇప్పటివరకు 66 లక్షల విద్యార్థులకు కంటి పరీక్షలు పూర్తి
ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడకూడదని చికిత్సలేని కారణంగా కంటిచూపుకు ఎవరూ దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో ప్రారంభమైన వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా ముందుకెళ్తోంది.
Date : 12-11-2021 - 9:00 IST