Ys Bharathi Reddy
-
#Andhra Pradesh
YS Viveka Murder Case: వైఎస్ వివేకా కేసులో వైఎస్ సునీత మరో పిటిషన్ దాఖలు.. వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు
వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. హత్య జరిగిన ఐదేళ్ల నుండి ఈ ఘటనకు సంబంధించిన నిజాలు ఇంకా అధికారికంగా స్పష్టంగా తెలియలేదు. ఈ హత్యను ఎవరు చేశారన్న విషయం కోర్టు తుది తీర్పు తరువాతే స్పష్టమవుతుంది.
Published Date - 02:31 PM, Fri - 6 December 24 -
#Andhra Pradesh
YS Jagan: తల్లి, చెల్లి పై కోర్టుకు జగన్!
వైసీపీ అధ్యక్షుడు జగన్కు ఆస్తుల వివాదం: నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఫిర్యాదు వైసీపీ అధ్యక్షుడు మరియు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఆస్తుల వివాదంపై ఫిర్యాదు చేసారు. ఈ వ్యవహారంలో క్లాసిక్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఐదు పిటిషన్లు దాఖలు చేయబడ్డాయి. పిటిషన్లలో జగన్, ఆయన భార్య వైఎస్ భారతి రెడ్డి, మరియు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పై పిటిషన్లు చేర్చబడ్డాయి. ఈ […]
Published Date - 12:08 PM, Wed - 23 October 24 -
#Andhra Pradesh
YS Sharmila Vs YS Jagan : ఆ రెండు ‘బీ’ల చేతిలో సీఎం జగన్ రిమోట్ కంట్రోల్ : షర్మిల
YS Sharmila Vs YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 03:36 PM, Tue - 30 April 24 -
#Andhra Pradesh
YS Sharmila Assets: జగన్ కి షర్మిల 100 కోట్ల అప్పు…వైఎస్ భారతి ఎంత అప్పు ఇచ్చిందో తెలుసా..?
సీఎం జగన్, ఆయన చెల్లెలు షర్మిల మధ్య ఆస్తుల వివాదం ఉన్నదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో జగన్ నుంచి భారీగా అప్పు తీసుకున్నట్లుగా షర్మిల ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది.
Published Date - 07:26 PM, Sat - 20 April 24 -
#Andhra Pradesh
Anam Venkata Ramana Reddy : భారతి రెడ్డి రాళ్ల దాడి డ్రామాను రూపొందించారు
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్పై శనివారం సాయంత్రం రాళ్లు రువ్వడంతో ఆయనకు గాయాలయ్యాయి.
Published Date - 09:19 PM, Sun - 14 April 24 -
#Andhra Pradesh
YS Sharmila : వైసీపీ జోకర్కు నా సవాల్.. తొలిసారి భారతి పేరు ప్రస్తావిస్తూ..
ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపీలో ఎన్నికలకు నోటిఫికేషన్కు సమయం దగ్గర పడుతోంది. దీంతో ఆయా పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. తమ తమ పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. అయితే.. అధికారంలో ఉన్న వైసీపీని ఎదుర్కొంనేందుకు టీడీపీ-జనసేన కలిసి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న వేళ.. కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలను రంగంలోకి దించింది. అయితే.. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే కాకుండా.. ఏపీలోనూ తమ సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇప్పటి […]
Published Date - 12:29 PM, Tue - 30 January 24 -
#Andhra Pradesh
CM Jagan: కుటుంబసమేతంగా లండన్ వెళ్లిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లండన్ బయలుదేరి వెళ్లారు. విజయవాడ విమానాశ్రయం నుంచి వ్యక్తిగత పనులపై లండన్ వెళ్లారు.
Published Date - 12:08 PM, Sun - 3 September 23