Ycp
-
#Andhra Pradesh
Ursa Organization: వైసీపీ అవాస్తవాలను ఖండించిన ఉర్సా సంస్థ!
ఉర్సా క్లస్టర్స్ తమ సంస్థపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను నిరాధారమైనవిగా ఖండించింది. రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులు తీసుకొస్తున్న తమ ప్రయత్నాలను అడ్డుకునేందుకు రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించింది.
Published Date - 12:56 PM, Wed - 23 April 25 -
#Andhra Pradesh
AP’s Development : ఏపీ అభివృద్ధికి వైసీపీ అడ్డుగోడ
AP's Development : సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ యువత ఆశలపై నీళ్లు జల్లేందుకు చూస్తున్నారు. కానీ ప్రజలు వీరి మాటలు, ప్రచారం నమ్మే స్థితిలో లేరు
Published Date - 05:17 PM, Mon - 21 April 25 -
#Andhra Pradesh
Jagan : జగన్ తో నడిచినందుకు జైలుకు వెళ్లాల్సిందేనా..?
Jagan : వివేకానంద రెడ్డి హత్య కేసు నుండి విజయసాయి రెడ్డి పార్టీ విడిచే స్థితికి రావడం , వైఎస్ విజయమ్మ, షర్మిల, అధికారుల నుంచి వాలంటీర్ల వరకు ప్రతీ ఒక్కరికి ఏదో రకంగా ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి
Published Date - 09:36 PM, Sat - 19 April 25 -
#Andhra Pradesh
AP Liquor Scam : విజయసాయి రెడ్డికి వైవీ సుబ్బారెడ్డి కౌంటర్..ప్రతీకారాలు మొదలైనట్లేనా..?
AP Liquor Scam : విజయసాయిరెడ్డి చేసిన మద్యం కుంభకోణం ఆరోపణలపై కూడా వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు
Published Date - 04:31 PM, Sat - 19 April 25 -
#Andhra Pradesh
Jagan : జనం బాట పట్టబోతున్న మాజీ సీఎం
Jagan : ఎన్నికలలో ఓటమి తర్వాత కొంతకాలం మౌనంగా ఉన్న జగన్, ఇప్పుడు కూటమి ప్రభుత్వ చర్యలపై వ్యూహాత్మకంగా స్పందించేందుకు సిద్ధమవుతున్నారు
Published Date - 04:45 PM, Fri - 18 April 25 -
#Andhra Pradesh
Roja vs Janasena : చిత్తూరు చిత్రాంగి అంటూ రోజా పై జనసేన రివెంజ్ స్టార్ట్
Roja vs Janasena : ‘చిత్తూరు చిత్రాంగి’ అంటూ రోజా మీద వ్యక్తిగత స్థాయిలో విమర్శలు చేశారు
Published Date - 04:19 PM, Fri - 18 April 25 -
#Andhra Pradesh
Liquor Scam : విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు
Liquor Scam : ఈ నెల 18న విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో హాజరై విచారణకు సహకరించాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.
Published Date - 02:13 PM, Tue - 15 April 25 -
#Andhra Pradesh
Liquor scam in AP : తాడేపల్లి ప్యాలెస్కు రూ.3 వేల కోట్లు..?
Liquor scam in AP : మద్యం తయారీదారుల నుంచి నెలకు సుమారుగా రూ.60 కోట్లకు పైగా వసూలు చేసి, దాదాపు రూ.3 వేల కోట్ల వరకు తాడేపల్లి ప్యాలెస్(Tadepalli Palace)కు చేరినట్టు ఆరోపణలు
Published Date - 10:32 AM, Tue - 15 April 25 -
#Devotional
TTD : గోశాలలో గోవులు మృతి ప్రచారాన్ని ఖండించిన టీటీడీ
TTD : కొంతమంది దురుద్దేశపూరితంగా మరెక్కడో మృతి చెందిన గోవుల ఫోటోలను టిటిడి గోశాలకు సంబంధించి ఉన్నట్లు ప్రజల్లో వ్యాప్తి చేస్తుండటాన్ని తీవ్రంగా ఖండించింది
Published Date - 01:25 PM, Fri - 11 April 25 -
#Andhra Pradesh
Jagan : ఆ బ్రదర్స్ కూడా జగన్ కు షాక్ ఇవ్వబోతున్నారా..?
Jagan : వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన ఈ నేతలు, వైసీపీ ఓటమి తర్వాత ప్రజాక్షేత్రానికి దూరంగా ఉండిపోవడం ఆశ్చర్యంగా మారింది
Published Date - 04:58 PM, Thu - 10 April 25 -
#Andhra Pradesh
YS Jagan : అబ్బే .. జగన్ ఇంకా మారిపోతే అంతే సంగతి
YS Jagan : 2014 నుంచి పార్టీ కోసం శ్రమించిన, ఆర్థికంగా నష్టపోయిన నేతలను పట్టించుకోకపోవడం వల్ల, వారి నిబద్ధతకు జగన్ తగిన గుర్తింపు ఇవ్వలేదన్న ఆవేదన కార్యకర్తల్లో ఉంది
Published Date - 04:18 PM, Thu - 10 April 25 -
#Andhra Pradesh
Visakhapatnam GVMC: విదేశాలకు మారుతున్న విశాఖ జీవీఎంసీ రాజకీయం!
మరోవైపు, టీడీపీ నాయకులు గత 10 రోజులుగా భీమిలిలోని ఓ రిసార్ట్లో తమ కార్పొరేటర్ల కోసం క్యాంపు ఏర్పాటు చేశారు. వైసీపీ కార్పొరేటర్లు బెంగళూరులో ఆనందిస్తుంటే, టీడీపీ కార్పొరేటర్లు భీమిలిలోనే ఉండడంతో కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Published Date - 09:59 AM, Thu - 10 April 25 -
#Andhra Pradesh
YCP : జగన్ లో కొత్త అనుమానం రేకెత్తించిన నారా లోకేష్
YCP : ఇది వైసీపీలో ఒక విపరీత వర్గం ఉన్నదనే సందేహాన్ని పెంచుతోందని తెలిపారు. ఈ పరిణామం అధికార వైసీపీ శిబిరంలో కలకలం రేపుతోంది
Published Date - 09:32 PM, Fri - 4 April 25 -
#Andhra Pradesh
RK Roja : రోజా రోత అంటూ మంత్రి సంధ్యారాణి చిందులు
RK Roja : అవినీతి చేసిన వారు ఇప్పుడు నీతులు చెబుతున్నారని విమర్శిస్తూ “రోత మనుషులు రోతగానే మాట్లాడతారు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published Date - 04:54 PM, Fri - 4 April 25 -
#India
Waqf Bill : వక్ఫ్ బిల్లుపై జగన్ మౌనం.. కారణం అదే – టీడీపీ
Waqf Bill : హైదరాబాద్లోని "సాక్షి" మీడియా ప్రధాన కార్యాలయాన్ని వక్ఫ్ భూములపై అక్రమంగా కట్టించారని ఆరోపించింది. ఈ కారణంగానే ఆయన వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నారని టీడీపీ ఆరోపణ
Published Date - 07:30 AM, Fri - 4 April 25